logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మార్చ్ 16 తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన ఎమ్మెల్యే ఆదితి 16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్   ది  బెస్ట్  తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .

17 hrs ago
user_Giridhar singh
Giridhar singh
రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
17 hrs ago

మార్చ్ 16 తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన ఎమ్మెల్యే ఆదితి 16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్   ది  బెస్ట్  తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 13 ఏళ్ల చిన్నారి సాహితీ వాహనదారులకు మొక్కలను అందజేసి హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, అలాగే మొక్కలు వాహన కాలుష్యం నుండి పర్యావరణాన్ని రక్షిస్తాయని అవగాహన కల్పించింది గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్, ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ కాండ్రేగుల లీల హరిప్రసాద్, జయభారత్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిల్, ట్రాఫిక్ సోల్జర్ స్థానికులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
    4
    గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 
13 ఏళ్ల చిన్నారి సాహితీ  వాహనదారులకు మొక్కలను అందజేసి హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, అలాగే మొక్కలు వాహన కాలుష్యం నుండి పర్యావరణాన్ని రక్షిస్తాయని అవగాహన కల్పించింది
గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు పేర్కొన్నారు. 
ఈ  కార్యక్రమంలో గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్  శాంతారామ్, ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్  కాండ్రేగుల లీల హరిప్రసాద్, జయభారత్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిల్, ట్రాఫిక్ సోల్జర్ స్థానికులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
    1
    బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు.
చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు.
18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • మార్చి 16, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ప్రభుత్వ విద్యాలయం వద్ద పదవ తరగతి పరీక్షలు రాసినందుకు విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు తమ హాల్ టికెట్లను పరీక్ష కేంద్రం నెంబరు హాల్ నెంబరు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని పదేపదే చూసుకుంటూ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులందరూ కూడా బారులు తేరి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. పరీక్ష నిర్వహణ సమయం కంటే ఐదు నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొని విద్యార్థులందరూ తమ తమ నెంబర్లను చూసుకున్నారు.
    4
    మార్చి 16, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ప్రభుత్వ విద్యాలయం వద్ద పదవ తరగతి పరీక్షలు రాసినందుకు విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు తమ హాల్ టికెట్లను పరీక్ష కేంద్రం నెంబరు హాల్ నెంబరు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని పదేపదే చూసుకుంటూ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులందరూ కూడా బారులు తేరి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. పరీక్ష నిర్వహణ సమయం కంటే ఐదు నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొని విద్యార్థులందరూ తమ తమ నెంబర్లను చూసుకున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • శ్రీకాకుళం మండలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పాల్గుణ బహుళ ఏకాదశి ప్రసిద్ధమైన రోజు సందర్భంగా ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కే ఎన్ వి డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
    8
    శ్రీకాకుళం మండలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పాల్గుణ బహుళ ఏకాదశి ప్రసిద్ధమైన రోజు సందర్భంగా ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కే ఎన్ వి డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by Rajesh
    1
    Post by Rajesh
    user_Rajesh
    Rajesh
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.
    3
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో సోడె వారి ఇల్లువెల్పులు రోజు ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు గోత్రికాలు చరిత్ర పుట్టుపూర్వత్రాలు రా యి బండాన్ని పేరు ఎలా వచ్చింది ఐదవ గట్టుకు  ప్రధాన కారణం ఏమిటి వీటన్నిటిని క్షుణంగా చట్టి గ్రామంలో సోడె వారి కుటుంబస్తులకు వచ్చిన పూ జార్లు  వివరించడం వాటి అర్ధం భావాలు వివరణ ఇవ్వడం జరిగింది.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • సంతబొమ్మాళి మండలం లో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 3,400 వయోజనులు పరీక్షలు రాశారు. 15 నుంచి 55 సంవత్సరాల వయసుగల 2210 మంది మహిళ అభ్యాసకులు, 1190 పురుష అభ్యాసకులు పరీక్షలలో పాల్గొన్నారు. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఉమ్మిలాడా లో ఫైనల్ పరీక్షలు రాస్తున్న కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆయన తెలియజేశారు.
    7
    సంతబొమ్మాళి మండలం లో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 3,400 వయోజనులు పరీక్షలు రాశారు. 15 నుంచి 55 సంవత్సరాల వయసుగల 2210 మంది మహిళ అభ్యాసకులు, 1190 పురుష అభ్యాసకులు పరీక్షలలో పాల్గొన్నారు. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఉమ్మిలాడా లో ఫైనల్ పరీక్షలు రాస్తున్న కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆయన తెలియజేశారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్వహించిన పలాస ఆర్.టి.సి ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించినముఖ్యసమావేశంలోఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,ఎపీజేఏసీ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పలాస గౌరవ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ బాబా,డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి , తో కలిసి పాల్గోన్నారు. వారితో...రాష్ట్ర కార్యదర్శి చింతాడ వెంకటరావు , జోనల్ సెక్రటరీ బి.కె. మూర్తి , రీజనల్ అధ్యక్షులు కె. దశరధుడు , రీజనల్ కార్యదర్శి జి. త్రినాథ్ , ఏ.డి. కుమార్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
    1
    శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో  పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్వహించిన పలాస ఆర్.టి.సి ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించినముఖ్యసమావేశంలోఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు,ఎపీజేఏసీ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పలాస గౌరవ అధ్యక్షులు
దువ్వాడ శ్రీధర్ బాబా,డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి. భానుమూర్తి , తో కలిసి పాల్గోన్నారు. 
వారితో...రాష్ట్ర కార్యదర్శి చింతాడ వెంకటరావు , జోనల్ సెక్రటరీ బి.కె. మూర్తి , రీజనల్ అధ్యక్షులు కె. దశరధుడు , రీజనల్ కార్యదర్శి జి. త్రినాథ్ , ఏ.డి. కుమార్ , రాజు  తదితరులు పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • numberComment kar doj
    1
    numberComment kar doj
    user_Rajesh
    Rajesh
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.