Shuru
Apke Nagar Ki App…
రాయదుర్గంలో పెరుగుతున్న కాలుష్యం...పట్టించుకోని అధికారులు రాయదుర్గంలో రోజురోజుకూ కాలుష్యం పెరుగుతోంది. ప్రభుత్వ పాత బస్సులు యాక్సిలేటర్ పెంచిన ప్రతిసారీ దట్టమైన నల్లటి పొగను వెదజల్లుతుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధిక సంఖ్యలో ప్రయాణికులతో బస్సులు నడుస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టి, కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
PHANI JOURNALIST
రాయదుర్గంలో పెరుగుతున్న కాలుష్యం...పట్టించుకోని అధికారులు రాయదుర్గంలో రోజురోజుకూ కాలుష్యం పెరుగుతోంది. ప్రభుత్వ పాత బస్సులు యాక్సిలేటర్ పెంచిన ప్రతిసారీ దట్టమైన నల్లటి పొగను వెదజల్లుతుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధిక సంఖ్యలో ప్రయాణికులతో బస్సులు నడుస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టి, కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాయదుర్గంలో పెరుగుతున్న కాలుష్యం...పట్టించుకోని అధికారులు రాయదుర్గంలో రోజురోజుకూ కాలుష్యం పెరుగుతోంది. ప్రభుత్వ పాత బస్సులు యాక్సిలేటర్ పెంచిన ప్రతిసారీ దట్టమైన నల్లటి పొగను వెదజల్లుతుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధిక సంఖ్యలో ప్రయాణికులతో బస్సులు నడుస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టి, కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.1
- కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి సంబంధించిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు లోతుగా విచారణ, దర్యాప్తు చేపట్టారు.1
- Dharmavaram market Road Near current office due to drainage water facing health issues Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e. e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu. yours youth rockz4
- జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ1
- రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️ పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు. అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢1
- అలంపూర్: ప్రభుత్వ భవనం ఖాళీగా!! అద్దె భవనంలో ఎస్సీ వసతి గృహం కొనసాగింపు అలంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి ప్రభుత్వ భవనం ఉన్న కొన్ని అసౌకర్యాల వల్ల గత కొన్ని నెలలుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీంతో అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరుకైన గదులతో , సరైన మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రభుత్వం భవనానికి మరమ్మత్తులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.1
- అలంపూరు కాంగ్రెస్ నాయకులకు రాఖీలు కట్టిన తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) పురస్కరించుకుని_ *తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, in ub మేకల సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య గారు* _అలంపూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు_ *తెలంగాణ రాష్ట్ర టెలికాం అడ్వైజర్ కమిటీ మాజీ మెంబర్ "మహమ్మద్ ఇస్మాయిల్", కౌన్సిలర్ "జమ్మన్న," నాయకులు "రజిని బాబు," "మద్దిలేటి," "సురేష్" కురాఖీలు కట్టి సోదరభావం చాటారు._ ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సరిత* *తిరుపతయ్యగారికి శుభాకాంక్షలు తెలిపారు.*1
- ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించిన దుండగులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో ఉన్న జుంజప్ప ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు దేవాలయంలో బీరువాలో దాచి ఉంచిన నాలుగు కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గతంలో కూడా మూడుసార్లు ఈ ఆలయంలో చోరీలు జరిగాయి. ఈ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన ఆలయాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.1