Shuru
Apke Nagar Ki App…
ధర్మ జాగృతి మహా సభ కరపత్రాలను విడుదల చేసిన మహదేవ్ స్వామీజీ బాన్సువాడ ఆగస్ట్ 04 బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ హనుమాన్ మందిరంలో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాలను మంగళవారం సద్గురు మహాదేవ స్వామీజీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అంతకుముందు సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 9న ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్మజాగృతి మహాసభ ఉంటుందని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సనాతనులందరూ తరలిరావాలని ఆయన కోరారు. సనాతన జాగృతం చేయడానికి మహాసభ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు మహాసభకు తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ సంఘాల నాయకులు హిందూ అభిమానులు హాజరయ్యారు.
Vishwamber Rao
ధర్మ జాగృతి మహా సభ కరపత్రాలను విడుదల చేసిన మహదేవ్ స్వామీజీ బాన్సువాడ ఆగస్ట్ 04 బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ హనుమాన్ మందిరంలో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాలను మంగళవారం సద్గురు మహాదేవ స్వామీజీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అంతకుముందు సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 9న ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్మజాగృతి మహాసభ ఉంటుందని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సనాతనులందరూ తరలిరావాలని ఆయన కోరారు. సనాతన జాగృతం చేయడానికి మహాసభ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు మహాసభకు తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ సంఘాల నాయకులు హిందూ అభిమానులు హాజరయ్యారు.
More news from Kamareddy and nearby areas
- ధర్మ జాగృతి మహా సభ కరపత్రాలను విడుదల చేసిన మహదేవ్ స్వామీజీ బాన్సువాడ ఆగస్ట్ 04 బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ హనుమాన్ మందిరంలో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాలను మంగళవారం సద్గురు మహాదేవ స్వామీజీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అంతకుముందు సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 9న ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్మజాగృతి మహాసభ ఉంటుందని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సనాతనులందరూ తరలిరావాలని ఆయన కోరారు. సనాతన జాగృతం చేయడానికి మహాసభ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు మహాసభకు తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ సంఘాల నాయకులు హిందూ అభిమానులు హాజరయ్యారు.1
- బోధన్లో కౌన్సిలర్ సమీర్కు చెందిన మేకల ఫారం ఘటనపై బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎంఐఎం నిరసన బోధన్లో కౌన్సిలర్ సమీర్కు చెందిన మేకల ఫారంపై జరిగినట్లు ఆరోపిస్తున్న విధ్వంసం, మేకల చోరీ ఘటనపై ఎంఐఎం నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అదృశ్యమైన కొన్ని మేకలు కాంగ్రెస్కు చెందిన ఓ కో-ఆప్షన్ సభ్యుడి నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద లభించాయని కౌన్సిలర్ సమీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.1
- బ్రిచ్కు అడ్డంగా ఇరికిన చెత్తను తొలగింపు ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు భారీగా వరదరావడంతో కంగ్టి మండల బాన్సువాడ సమీపంలో ఉన్న బ్రిడ్జ్ భారీ వర్షాలు కురవడంతో చెట్లు కొమ్మలు వచ్చి తట్టుకోవడంతో నీళ్లు రోడ్డుపై నుంచి ప్రవహించిందని సర్పంచ్ సౌజన్య మాణిక్ రెడ్డి తెలిపారు. ఆ విషయాన్ని గమనించి జెసిపి ద్వారా చెత్త చెట్టుకొమ్ములను తీసివేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగారం,రాజిరెడ్డి,ఉల్బారావు తదితరులు ఉన్నారు.1
- పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతూ తొలకరి పరవళ్ళు తొక్కుతూ పొంగిపొర్లుతున్న పోచారం జలాశయం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు పోచారం జలాశయం ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ మండల వరప్రదాయిని అయినా పోచారం జలాశయం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోజురోజుకి నీటిమట్టం పెరుగుతూ ప్రాజెక్టు ఎగువన మంచిప్ప గాంధారి లింగంపేట్ గుండారం తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లింగంపేట్ పెద్దవాగు గుండారం భీమేశ్వర వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తూ భారీ వరద నీరు పోచారం జలాశయంలోకి ఉరకలెత్తడంతో ఉదయం 9 గంటల వరకు పోచారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతూ తొలకరి పరవళ్ళు తొక్కుతూ పొంగి పొర్లుతుంది ఈ వరద నీరు మంజీరా నది ద్వారా నిజాంసాగర్ జలాశయంలోకి వెళ్తుంది ప్రాజెక్టు దిగువన మంజీరా నది పరవాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు పొంగిపొర్లుతున్న వాగులు ప్రాజెక్టుల వద్దకు ప్రజలు వెళ్లకూడదని అధికారులు సూచించారు పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతులు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు కింద వానకాలం సీజన్ మరియు రబీ సీజన్ సాగుకు ఊపిరి పోసినట్టు అయిందని అన్నదాతలు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు కింద సుమారు 10,500 ఎకరాల వరకు పరోక్షంగా మరో 6000 ఎకరాలకు సాగుకు నీరు అందుతుందని నీటిపారుదల శాఖ ఎఈ అక్షయ్ కుమార్ తెలియజేశారు2
- వరంగల్లో పోలీస్ బైక్పై ర్యాపిడో బిజినెస్! ఘటన: వరంగల్ నగరంలో పోలీస్ శాఖకు చెందిన అధికారిక ద్విచక్ర వాహనాన్ని (పోలీస్ స్టిక్కర్/బోర్డు ఉన్న బైక్) ఓ వ్యక్తి ర్యాపిడో (Rapido) బైక్ టాక్సీగా ఉపయోగిస్తూ ప్రయాణికులను చేరవేస్తుండటం కలకలం రేపింది. వైరల్ వీడియో: పోలీస్ బైక్పై ర్యాపిడో రైడ్ వెళ్తున్న దృశ్యాలను స్థానికులు/వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ప్రజల ఆశ్చర్యం: ప్రభుత్వ/పోలీస్ వాహనాన్ని ఇలా వాణిజ్య అవసరాల (ర్యాపిడో) కోసం ఎలా ఉపయోగిస్తారంటూ నెటిజన్లు, ప్రజలు ప్రశ్నించారు. విచారణ & చర్యలు: విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, ఆ బైక్ ఎవరికి కేటాయించారు? దానిని ర్యాపిడో సర్వీస్కు ఎవరు ఉపయోగించారు? అనే కోణంలో పోలీస్ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.1
- రక్తదానానికి యువత ముందుకు రావాలి కరపత్రాల ఆవిష్కరణ బాలు బిబిపేట మండల కేంద్రంలోని వాసవి క్లబ్ లో ఈ నెల ఏడవ తేదీ శుక్రవారం రోజున వాసవి క్లబ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవిఎఫ్),మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారి సహకారంతో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీబీపేట్ యస్ఐ నవీన్ చంద్ర,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీనికి సహకరిస్తున్న వాసవి క్లబ్ బిబిపేట్ మరియు మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వ్యాధి కలిగిన చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం జీవితాంతం అవసరం ఉంటుందని వారి ప్రాణాలను కాపాడాలంటే వారికి రక్తాన్ని అందజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.మండల వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు యువకులు ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు ఎండి జమీల్ అహ్మద్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్,అధ్యక్షులు మురికి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి రెడీశెట్టి శ్రీనివాస్,కోశాధికారి జోర్రిగల శ్రీనివాస్,వైశ్య సంఘం కార్యదర్శి ఇల్లందుల ఆంజనేయులు, కోశాధికారి తొడుపునూరి శ్రీనివాస్,బచ్చు రామచంద్రం లు పాల్గొనడం జరిగింది.1
- లింగంపేట్ : లింగంపల్లి పాముల వాగును పరిశీలిస్తున్న అధికారులు లింగంపేట మండలం లింగంపల్లి పాముల వాగును పరిశీలించడం జరిగిందని DE నారాయణతెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి రోడ్డుపై నుంచి పారడంతో ప్రమాదాలు జరగకుండా రాకపోకలు బంద్ చేయడం జరిగిందని ఎస్ఐ దీపక్ కుమార్ అన్నారు. ఇప్పుడు కాస్త వరద ఉధృతి తగ్గడంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.2