Shuru
Apke Nagar Ki App…
రేపే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27, 2001) తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊ అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
Errolla Babu
రేపే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27, 2001) తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊ అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊ అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!1
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొంతమంది తమ పనిని అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.వడ్డెర కులానికి చెందిన సుమారు 30 కుటుంబాలు గత 70 ఏళ్లుగా కోమడిబండ అటవీ ప్రాంతంలో అడవిలో లభించే పండ్లు, పలాలతో పాటు గుట్టలపై ఉన్న బండరాళ్లను కొట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అయితే మిషన్ భగీరథ పథకం కింద గుట్టపై వాటర్ ట్యాంక్ నిర్మాణం సమయంలో అధికారులు తమను అక్కడి నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్న సమయంలో, గ్రామానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూమి తమదేనని, గుట్టపై ఉన్న బండరాళ్లు కూడా తమవేనని చెబుతూ తమ ఉపాధిని అడ్డు కుంటున్నారని వడ్డెర కులస్తులు వాపోయారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ సమస్యపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, జీవనాధారంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం బండరాళ్లు కొట్టి జీవిస్తున్న తమకు తక్షణమే న్యాయం చేసి జీవనోపాధి కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. లేకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వడ్డెర కులస్తులు హెచ్చరించారు.4
- హైదరాబాద్లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్లోకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ నిరసన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు1
- Lucknow Mein Insaniyat Ka Sabse Bada Mission! Free Health Camp, Gifts Aur Education Support Se Khil Uthe Bacchon Ke Chehre #LucknowNews #UttarPradeshPolice #LucknowPolice #VaranasiPolice #AzamgarhPolice #HandHFoundation #EandHFoundation #AegesFederalLifeInsurance #GyanshalaLucknow #SocialWork #FreeHealthCamp #ChildCare #EducationSupport #NGOWork #TrustInitiative #HelpingHands #IndiaNews #HumanityFirst #GoodWork #24NewsHaqKiAwaz1
- మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, జెస్సి నగేష్ డివైఎస్ఓ రమేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వాసవి మాత చిత్రపటానికి పుష్పమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ కార్యదర్శి బుక్ అశోక్ పట్టణ పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్ ఉత్సవా కమిటీ చైర్మన్ రాయి కంటి నాగరాజ్ మున్సిపల్ కౌన్సిలర్ తోడుపునూరి శివరామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ మాజీ కౌన్సిలర్ రాగి వనజ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ బిక్షపతి శ్రీనివాస్ కొత్త పద్మ తూర్పుగోదావరి సుష్మ జర్నలిస్టు రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు మురళి ధర్ తదితరులు పాల్గొన్నారు.1
- వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల కలకలం వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు జరగగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ సహా కేబినెట్ సభ్యులందరినీ సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది1
- బీరంగూడ లో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి చేసిన వీడియో వైరల్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని బీరంగూడ లో కర్రీ షాపులో పది రూపాయలకే సాంబార్ ఇవ్వలేదని క్యాషియర్ ఉదయ్ పై జీవన్ అనే వ్యక్తి దాడి చేశాడు. స్థానికులు గమనించి హుటాహుటిన షట్టర్ మూసివేసి ఆసుపత్రికి తరలించారు.1
- " *ఎవరు ఈ కాన్షీరామ్ ?? కాన్షీరామ్ ఎక్కడా విన్న ఈ పేరే????నాటి జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నేటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాన్షీరామ్ దాదాసాహెబ్ గురించి మాట్లాడటం ఏంటి మతలాబు బిసి ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ అగ్రకులాల పేదల ఆయనను అర్థం చేసుకునేది ఎప్పుడో* ???? 🧭 కాన్షీరామ్ వారసత్వం: ఆలోచనల అసలు సారం Kanshi Ram గారు భారతదేశంలో దళిత, బహుజన రాజకీయ చైతన్యానికి కీలక వ్యక్తి. ఆయన ప్రధానంగా చెప్పినది: “రాజకీయ శక్తి లేకుండా సామాజిక మార్పు అసాధ్యం” బహుజన వర్గాలు (SC, ST, BC, మైనారిటీలు) కలిసినప్పుడు మాత్రమే పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది అంటే ఆయన ఆలోచనల అసలు ఉద్దేశ్యం—సంఖ్యాబలం ఉన్న వర్గాలు తమ రాజకీయ హక్కులను వినియోగించుకుని స్వయం ప్రతినిధిత్వాన్ని సాధించాలి. --- 🗳️ ఇతర పార్టీలు కాన్షీరామ్ పేరు వినియోగించడం — ఎందుకు? ఈరోజుల్లో అనేక రాజకీయ పార్టీలు (ప్రాంతీయమైనా, జాతీయమైనా) Kanshi Ram గారి పేరు లేదా సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంటాయి. ఇందుకు కొన్ని కారణాలు: బహుజన ఓటు బ్యాంక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం సామాజిక న్యాయం అనే భావన ప్రజల్లో బలంగా ఉండటం చారిత్రక నాయకుల వారసత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం ఇది రాజకీయాల్లో సాధారణ వ్యూహం. కానీ పేరు చెప్పడం వేరు, ఆలోచనలను అమలు చేయడం వేరు—ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. --- ⚖️ “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” — విశ్లేషణ ఈ నినాదం భావోద్వేగంగా బలంగా ఉన్నా, కొన్ని వాస్తవాలు గమనించాలి: ✔️ సానుకూల దృష్టికోణం ఓటు హక్కు మనకున్న అత్యంత శక్తివంతమైన సాధనం ఒకే వర్గం చైతన్యంగా ఉంటే రాజకీయ ప్రభావం పెరుగుతుంది స్వయం నాయకత్వం (self-representation) ద్వారా సమస్యలు బాగా ప్రతిబింబిస్తాయి ⚠️ సవాళ్లు సమాజం పూర్తిగా ఏకరీతి కాదు—SC, ST, BC, మైనారిటీల్లో కూడా విభజనలు ఉంటాయి కేవలం కులం లేదా వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తే విభజనలు మరింత పెరిగే ప్రమాదం మంచి పాలనకు సామర్థ్యం, విధానాలు, పారదర్శకత కూడా అవసరం—కేవలం గుర్తింపు (identity) సరిపోదు --- 🧠 ఓటర్ల బాధ్యత — భావోద్వేగం vs విశ్లేషణ ఓటు వేయడం అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాకూడదు. పరిశీలించాల్సిన అంశాలు: అభ్యర్థి పనితీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అవినీతి, పారదర్శకత విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక రంగాల్లో పాలసీలు --- 🔍 తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సందర్భం ఈ రెండు రాష్ట్రాల్లో: బహుజన వర్గాల సంఖ్య ఎక్కువే అయినా రాజకీయంగా వారు విభజితంగా ఉంటారు ప్రధాన పార్టీల మధ్య పోటీ కారణంగా ఓట్లు విడిపోతాయి దీని వల్ల ఏకీకృత శక్తి తగ్గుతుంది—ఇది మీ ఆవేదనలో కనిపిస్తున్న ముఖ్యాంశం. --- 🧩 ముందుకు మార్గం ఏమిటి? 1. చైతన్యం పెరగాలి – ఓటు విలువపై అవగాహన 2. విభజనలు తగ్గాలి – వర్గాల మధ్య ఐక్యత 3. నాయకత్వ నాణ్యత పెరగాలి – కేవలం గుర్తింపు కాకుండా సామర్థ్యం 4. పాలసీ ఆధారిత రాజకీయాలు – దీర్ఘకాల అభివృద్ధి కోసం --- 📝 సారాంశం మీరు చెప్పిన “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” అనే భావనలో ఒక బలమైన స్వాభిమాన సందేశం ఉంది. కానీ అది సఫలమవ్వాలంటే: ఐక్యత + అవగాహన + సమర్థ నాయకత్వం మూడూ కలిసివస్తేనే సాధ్యం.1