Shuru
Apke Nagar Ki App…
సెంథిని బయో కెమికల్ కర్మాగారానికి వెళ్లే వాహనాలను ఉద్యోగస్తులను అడ్డుకున్న గ్రామస్తులు... గండేపల్లి, కీసర గ్రామాల మధ్య రహదారిపై గ్రామస్తుల ఆందోళన.. సెంథిని బయో కెమికల్ కర్మాగారానికి వెళ్లే వాహనాలను ఉద్యోగస్తులను అడ్డుకున్న గ్రామస్తులు... ఇరుకుదారుల్లో భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు... గోతులమయమైన రహదారిలో కష్టతరమైన ప్రయాణం చేయలేకపోతున్నాం అంటున్న గ్రామస్తులు... సెంథిని కర్మాగారం వాహనాలు కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమానులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్న గ్రామస్తులు..
Kumar
సెంథిని బయో కెమికల్ కర్మాగారానికి వెళ్లే వాహనాలను ఉద్యోగస్తులను అడ్డుకున్న గ్రామస్తులు... గండేపల్లి, కీసర గ్రామాల మధ్య రహదారిపై గ్రామస్తుల ఆందోళన.. సెంథిని బయో కెమికల్ కర్మాగారానికి వెళ్లే వాహనాలను ఉద్యోగస్తులను అడ్డుకున్న గ్రామస్తులు... ఇరుకుదారుల్లో భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు... గోతులమయమైన రహదారిలో కష్టతరమైన ప్రయాణం చేయలేకపోతున్నాం అంటున్న గ్రామస్తులు... సెంథిని కర్మాగారం వాహనాలు కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమానులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్న గ్రామస్తులు..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారి సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- కంపట్లేదా నారా లోకేష్ ? మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు1
- Post by J ramesh1
- పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు. యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు. ఇట్టి కార్యక్రమమునకు గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.3
- Post by Ali ammu1
- గండేపల్లి, కీసర గ్రామాల మధ్య రహదారిపై గ్రామస్తుల ఆందోళన.. సెంథిని బయో కెమికల్ కర్మాగారానికి వెళ్లే వాహనాలను ఉద్యోగస్తులను అడ్డుకున్న గ్రామస్తులు... ఇరుకుదారుల్లో భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు... గోతులమయమైన రహదారిలో కష్టతరమైన ప్రయాణం చేయలేకపోతున్నాం అంటున్న గ్రామస్తులు... సెంథిని కర్మాగారం వాహనాలు కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ఫ్యాక్టరీ యజమానులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్న గ్రామస్తులు..2
- ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి -కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి1
- Post by Anji Raju1