logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా...ఒకరు మృతి నలుగురు గాయాలు.. బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

6 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా...ఒకరు మృతి నలుగురు గాయాలు.. బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
    1
    మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన
మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    10 hrs ago
  • కడప జిల్లా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్.. వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్.. ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనల వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు.. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది.. పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది.. చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది.. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది.. పోలీసులపై దాడి ,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
    1
    కడప జిల్లా
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..
వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్..
ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనల వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు..
పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది..
పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది..
చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది..
మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది..
పోలీసులపై దాడి ,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3,200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాంఅని తెలిపారు.
    3
    శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో  తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3,200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని  రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో  మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న  సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాంఅని తెలిపారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్  చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో  విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు  వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Nellore Urban, Spsr Nellore•
    12 hrs ago
  • వినుకొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరియు అక్రమ మద్యం వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి . మాట్లాడుతూ కూటమి నేతల అక్రమ మైనింగ్‌పై మండిపడ్డారు. వెంకుపాలెం గ్రామం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు అప్పగించినప్పటికీ, ఆ లారీలు మాయం కావడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు గారు తన సొంత భూమిలో మట్టి తవ్వినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన జీవీ ఆంజనేయులు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై మౌనం వహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శిస్తూ, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి గారు* మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌పై “కఠిన చర్యలు తీసుకుంటాం” అనే ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయాలు చీఫ్ విప్‌కు తెలియనట్లు నటించడం ఆశ్చర్యకరమన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వంటి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాయకుల పాఠాలను పట్టించుకోకపోవడం పాలనలో వైఫల్యానికి సంకేతమని విమర్శించారు. ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి M.N ప్రసాద్ గారు* మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ స్థాయిలో అక్రమ మైనింగ్‌పై మీడియా స్పందన అభినందనీయం అన్నారు. గతంలో బ్రహ్మానాయుడు గారు తన సొంత స్థలంలో మట్టి తవ్వితే దానిని అక్రమంగా ప్రచారం చేసిన వారు, ఇప్పుడు భారీగా జరుగుతున్న అక్రమాలపై స్పందించకపోవడం ప్రశ్నార్థకమన్నారు. వెంకుపాలెం, దాసరిపల్లి, దొండపాడు గ్రామాల్లో పెద్ద ఎత్తున మట్టి అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మైనింగ్ మరియు రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్టుబడ్డ లారీలు తిరిగి అదే కార్యకలాపాల్లో పాల్గొనడం అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. అక్రమ మద్యం వ్యవహారంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మద్యం సరఫరా చేస్తూ, ప్రభుత్వ ధరకు కాకుండా ఎంపిక చేసిన బాటిళ్లపై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కొనుగోలు చేయకపోతే సంబంధిత వ్యక్తులను పోలీసులకు అప్పగించేలా బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నీచమైన రాజకీయాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గం మొత్తం మాఫియా వలలో చిక్కుకుపోయిందని, ఈ పరిస్థితికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణం కన్వీనర్ కొత్తమసు శివ గారు, వినుకొండ రూరల్ మండల కన్వీనర్ దండు చెన్నయ్య మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    4
    వినుకొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరియు అక్రమ మద్యం వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి . మాట్లాడుతూ కూటమి నేతల అక్రమ మైనింగ్‌పై మండిపడ్డారు. వెంకుపాలెం గ్రామం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు అప్పగించినప్పటికీ, ఆ లారీలు మాయం కావడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు గారు తన సొంత భూమిలో మట్టి తవ్వినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన జీవీ ఆంజనేయులు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై మౌనం వహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శిస్తూ, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి గారు* మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌పై “కఠిన చర్యలు తీసుకుంటాం” అనే ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయాలు చీఫ్ విప్‌కు తెలియనట్లు నటించడం ఆశ్చర్యకరమన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వంటి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాయకుల పాఠాలను పట్టించుకోకపోవడం పాలనలో వైఫల్యానికి సంకేతమని విమర్శించారు. ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి M.N ప్రసాద్ గారు* మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ స్థాయిలో అక్రమ మైనింగ్‌పై మీడియా స్పందన అభినందనీయం అన్నారు. గతంలో బ్రహ్మానాయుడు గారు తన సొంత స్థలంలో మట్టి తవ్వితే దానిని అక్రమంగా ప్రచారం చేసిన వారు, ఇప్పుడు భారీగా జరుగుతున్న అక్రమాలపై స్పందించకపోవడం ప్రశ్నార్థకమన్నారు. వెంకుపాలెం, దాసరిపల్లి, దొండపాడు గ్రామాల్లో పెద్ద ఎత్తున మట్టి అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మైనింగ్ మరియు రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పట్టుబడ్డ లారీలు తిరిగి అదే కార్యకలాపాల్లో పాల్గొనడం అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. అక్రమ మద్యం వ్యవహారంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మద్యం సరఫరా చేస్తూ, ప్రభుత్వ ధరకు కాకుండా ఎంపిక చేసిన బాటిళ్లపై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కొనుగోలు చేయకపోతే సంబంధిత వ్యక్తులను పోలీసులకు అప్పగించేలా బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నీచమైన రాజకీయాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గం మొత్తం మాఫియా వలలో చిక్కుకుపోయిందని, ఈ పరిస్థితికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణం కన్వీనర్ కొత్తమసు శివ గారు, వినుకొండ రూరల్ మండల కన్వీనర్ దండు చెన్నయ్య
మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నందవరంలో స్థానిక కోట వీదికి వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు పక్కన అక్రమ కట్టడాలు ఆపాలని గ్రామ ప్రజలు, మల్లికార్జున గౌడ్,మీసాల సంపత్, తెలిపారు. ఆదివారం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. సుమారు వందల మంది తిరిగే, సిసి రోడ్డు పక్కనే అక్రమ కట్టడాలు ఏర్పాటు చేస్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ కట్టడాన్ని ఆపాలని, లేకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
    1
    నందవరంలో స్థానిక కోట వీదికి  వెళ్లే ప్రధాన రహదారి  సీసీ రోడ్డు పక్కన  అక్రమ కట్టడాలు ఆపాలని గ్రామ ప్రజలు, మల్లికార్జున గౌడ్,మీసాల సంపత్, తెలిపారు. ఆదివారం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. సుమారు వందల మంది తిరిగే, సిసి రోడ్డు పక్కనే అక్రమ కట్టడాలు ఏర్పాటు చేస్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ కట్టడాన్ని  ఆపాలని, లేకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
    user_Viswanath boya
    Viswanath boya
    నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బద్వేలు :భారత జనగణన – 2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5K రన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం ప్రారంభమైన ఈ రన్, పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు లోగల జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి శ్రీ బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు సాగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , బద్వేలు తహసీల్దార్ పీర్ మున్నీ , బద్వేలు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , జనగణన ఎన్యూమరేటర్ లు, సూపర్వైజర్లు మున్సిపల్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
    2
    బద్వేలు :భారత జనగణన – 2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5K రన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఉదయం  ప్రారంభమైన ఈ రన్, పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు లోగల జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి శ్రీ బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు సాగింది.
ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి , బద్వేలు తహసీల్దార్ పీర్ మున్నీ , బద్వేలు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డి , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ రావు , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , జనగణన ఎన్యూమరేటర్ లు, సూపర్వైజర్లు  మున్సిపల్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.