Shuru
Apke Nagar Ki App…
పెళ్లి మరి మండలంలో నంది మండల గ్రామంలో ఘనంగా జరిగిన కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం పెళ్లిమరి మండలం నంది మండల గ్రామంలో కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది గ్రామోత్సవం వెంట తెనాలి వేషధారణ కోలాటం మొదలైన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి
అశోక్ కుమార్ రెడ్డి
పెళ్లి మరి మండలంలో నంది మండల గ్రామంలో ఘనంగా జరిగిన కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం పెళ్లిమరి మండలం నంది మండల గ్రామంలో కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది గ్రామోత్సవం వెంట తెనాలి వేషధారణ కోలాటం మొదలైన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పెళ్లిమరి మండలం నంది మండల గ్రామంలో కొండ గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది గ్రామోత్సవం వెంట తెనాలి వేషధారణ కోలాటం మొదలైన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి3
- బద్వేలు :డాక్టర్ బి.ఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో విగ్రహ నిర్మాణానికి అన్ని విధాల సహకరించినందుకుగాను విగ్రహాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం అయింది అందులో భాగంగా బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి ని 14వ తేదీన విగ్రహవిష్కరణకు హాజరు కావలసిందిగా కోరడమైనది మరియు బద్వేలు ఆర్డిఓ ని ,బద్వేలు మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్డిఓ ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ను.చెన్న రాయుడు, కో కన్వీనర్ జాల గురయ్యా, కమిటీ సభ్యులు ఓఎస్సీ ప్రసాదు, దేవానందం , హస్సన్ , కూకట్లపల్లి మురళి , వంకెల సుబ్బరాయుడు , ఆర్ డి ఓ చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించడం జరిగింది.1
- నంబుల పూలకుంట మండల పరిధిలోని వెలిచలముల గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో మామిడి తోట పూర్తిగా నష్టపోయామని హెమలనాయక్, గోమలి బాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు, వడగండ్లు పడడంతో మామిడి పిందెలు రాలిపోయి కొమ్మలు సైతం విరిగిపోయాయి అన్నారు కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మామిడి రైతాంగానికి ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- Post by Bondhu Suresh1
- అనంతపురం అనిల్ కుమార్ ప్రయాణం.చెట్లు,పక్షులకు గూళ్ళు,పారిశుధ్య కార్మికులు,ప్లాస్టిక్ రహిత సమాజం,చీర సంచుల ఉద్యమం,చరిత్ర వారసత్వ సంపద1
- విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చింతాలమ్మ యూత్ మరియు గ్రామ ప్రజల సహకారంతో గ్రామ దేవత గా వెలిసియున్న శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేడు ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, చద్ది వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు,అదేవిధంగా సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం గ్రామ పురవీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మేలతాళాలు, బాణా సంచార నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామాలకి విచ్చేసిన అమ్మవారికి భక్తులు కయా కర్పూరం అందించి అమ్మవారి కృపకు పాత్రలైనారు. అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇనగంటి సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ భాను ప్రకాష్, గ్రామ పార్టీ అధ్యక్షులు యశ్వంత నాయుడు రాజా నాయుడు, శివరామిరెడ్డి, ఇనగంటి రవి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.8
- నెల్లూరునగరంలోని గ్రామదేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి.ఉగాది సందర్భంగా అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని దేవస్థానం చైర్మన్ సురేంద్ర యాదవ్ మీడియాతో తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహించమని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో సాయంత్రము భారీ బహిరంగ ఊరేగింపు ఉంటుందని ఈ కార్యక్రమానికి నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ దేవస్థానం చైర్మన్ సురేంద్ర యాదవ్ కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- బద్వేలు :లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు ఉగాది పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని అర్చకులు తెలిపారు. భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస.. దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు చెప్పారు.భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ పూజారి మాట్లాడారు అన్నారు.2