Shuru
Apke Nagar Ki App…
బాసర మున్నూరు కాపు సంఘంలో అయ్యప్ప భక్తునికి ఘన సన్మానం ||K6 NEWS 31-07-2024||
Srinath C
బాసర మున్నూరు కాపు సంఘంలో అయ్యప్ప భక్తునికి ఘన సన్మానం ||K6 NEWS 31-07-2024||
More news from Basar and nearby areas
- బాసర మండల కేంద్రంలో బిజెపి నాయకుల మీడియా సమావేశం ||K6 NEWS 31-07-2024||1
- బాసర మున్నూరు కాపు సంఘంలో అయ్యప్ప భక్తునికి ఘన సన్మానం ||K6 NEWS 31-07-2024||1
- Post by Krishna Vannepanne1
- సిరికొండ మండలంలోని మోడల్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ్ కార్యక్రమం|| Bharathi Channel || Nizamabad ||1
- హైదరాబాద్ జూబ్లి హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో తెలంగాణ బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన "కుల జన గణన మరియు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పెంపు" పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న. తెలంగాణ తొలి శాసనసభాపతి ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవ శ్రీ సిరికొండ మధుసూదనా చారి సార్ గారు1
- బిసి రిజర్వేషన్ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చెయ్యరు. బిసి కుల గణన ఎప్పుడూ చేపడుతారు స్పష్టంగా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బిసిలకు చేసింది ఏమిటో చెప్పాలి. బిసిలను మోసం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైనది కుల గణన మరియు బీసీ 42% రిజర్వేషన్ పెంపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అయోమయంలోకి గురిచేసి గత చరిత్రనే పునరావృత్తం చెయ్యాలని చూస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.1
- నిన్న కోరుట్ల MLA కల్వకుంట సంజయ్ రావు గారు అసెంబ్లీ లో మాటాడుతూ రాఘవపేట గ్రామం లో కస్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని, వాళ్ల తల్లి తండ్రుల ప్రోస్తాహంతో MBBS సీట్ తెచ్చుకుంటే.. వాళ్ళ కష్టాన్ని అవమానించడం నిజం గ సిగ్గుచేటు..1
- నిండు శాసనసభలో పచ్చి అబద్ధం !! కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ vs గ్రామస్థుడు1