logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సూరంపల్లి గ్రామం గన్నవరం. మండలం. కృష్ణాజిల్లా .

15 hrs ago
user_పొనుగుమటి. శ్రీనివాస్
పొనుగుమటి. శ్రీనివాస్
గన్నవరం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

సూరంపల్లి గ్రామం గన్నవరం. మండలం. కృష్ణాజిల్లా .

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by పొనుగుమటి. శ్రీనివాస్
    1
    Post by పొనుగుమటి. శ్రీనివాస్
    user_పొనుగుమటి. శ్రీనివాస్
    పొనుగుమటి. శ్రీనివాస్
    గన్నవరం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పల్నాడు జిల్లా నరసరావుపేట టు టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలు మంగళవారం అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం పది మందిపై నరసరావుపేట టు టౌన్ పోలీసులు నమోదు చేశామని డిఎస్పి హనుమంతరావు తెలిపారు. నరసరావుపేటకి చెందిన ఖాసీంషా,మస్తాన్ వలి,పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి,వెంకటేశ్వరరావు,రఫీలు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న జానీ,కృష్ణా రెడ్డి, పులి బాబు రెడ్డి, గుజ్జుల ప్రభాకర్ రెడ్డిలను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. పట్టుబడిన బుకీల నుండి 4 లక్షల 58 వేల నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట టు టౌన్ పిఎస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట ఇంచార్జి డిఎస్పి హనుమంతరావు వివరాలు వెల్లడించారు .
    1
    పల్నాడు జిల్లా నరసరావుపేట టు టౌన్  పరిధిలో పలువురు క్రికెట్ బుకీలు మంగళవారం అరెస్ట్ చేశారు.
క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం పది మందిపై  నరసరావుపేట టు టౌన్ పోలీసులు నమోదు చేశామని డిఎస్పి హనుమంతరావు తెలిపారు.
నరసరావుపేటకి చెందిన ఖాసీంషా,మస్తాన్ వలి,పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి,వెంకటేశ్వరరావు,రఫీలు  అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
పరారీలో ఉన్న జానీ,కృష్ణా రెడ్డి, పులి బాబు రెడ్డి, గుజ్జుల ప్రభాకర్ రెడ్డిలను  త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
పట్టుబడిన బుకీల నుండి 4 లక్షల 58 వేల  నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్   పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నరసరావుపేట టు టౌన్ పిఎస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో  నరసరావుపేట ఇంచార్జి డిఎస్పి హనుమంతరావు వివరాలు వెల్లడించారు .
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • సమస్యల పరిష్కారంఎమ్మెల్యే నసీర్ వార్డుల బాట గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నామని MLA మొహ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు. బొంగరాలబీడు, డొంకరోడ్డు ప్రాంతాల్లో సోమవారం నసీర్ పర్యటించారు. స్థానిక సమస్యలతో పాటూ ప్రజలకు అందుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
    1
    సమస్యల పరిష్కారంఎమ్మెల్యే నసీర్
వార్డుల బాట 
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నామని MLA మొహ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు. బొంగరాలబీడు, డొంకరోడ్డు ప్రాంతాల్లో సోమవారం నసీర్ పర్యటించారు. స్థానిక సమస్యలతో పాటూ ప్రజలకు అందుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by Chikku srinivas
    1
    Post by Chikku srinivas
    user_Chikku srinivas
    Chikku srinivas
    కొవ్వూరు, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Tri
    Tri
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by పొనుగుమటి. శ్రీనివాస్
    1
    Post by పొనుగుమటి. శ్రీనివాస్
    user_పొనుగుమటి. శ్రీనివాస్
    పొనుగుమటి. శ్రీనివాస్
    గన్నవరం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.