Shuru
Apke Nagar Ki App…
31 నుండి 40 శ్లోకములు మణిద్వీప వర్ణన శోభ మాడుగుల చదివారు
Dasamsrinu
31 నుండి 40 శ్లోకములు మణిద్వీప వర్ణన శోభ మాడుగుల చదివారు
More news from Madugula and nearby areas
- 21 to 30 శ్లోకములు మణిద్వీప వర్ణన స్వర్ణ మాడుగుల చదువుతున్నాను1
- 31 నుండి 40 శ్లోకములు మణిద్వీప వర్ణన శోభ మాడుగుల చదివారు1
- చోడవరం లొ స్వయంభూ దేవాలయాలను దర్శించుకున్న1
- అద్భుతమైన పాడేరు రోడ్డు1
- Post by క్రిష్ణ. కె1
- దసరా శరన్నవరాతుల సందర్భంగా దుర్గామాతను కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘గర్భా’ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. కాగా.. పాటకు సంబంధించిన వీడియోను సోమవారం ఉదయం ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. నేను రచించిన పాటను గాయని పూర్వా మంత్రి తన అధ్బుతమైన స్వరంతో ఆలపించారని ప్రధాని ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. చాలా అద్భుతమైన రీతిలో గాయని తాను రాసిన గీతాన్ని పాడినట్లు మోదీ ప్రశంసించారు.గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ ప్రత్యేకమైన కవితను రాశారు. అది మ్యూజిక్ వీడియో రూపంలో అప్పుడు విడుదలైంది. తాజాగా గర్బాపై పాటను రాశారు. ఆ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ తన అధికారి ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా పాటపై స్పందిస్తూ.. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘అవటికలయ’ అనే గర్భా పాటను నేను రచించానని మోదీ చెప్పారు. దుర్గాదేవి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని మోదీ కోరుకున్నారు.1
- శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు, కళ్లెంపూడి, లక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా1
- అనకాపల్లి నోకాలమ్మ తల్లి #shrtsvideo #శంకర్ 🙏🙏🙏1