logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెట్రోల్ కోసం ఎగబడుతున్న ప్రజలు, గిద్దలూరు పట్టణ వాసుల ఇబ్బందులు కమిషన్ల చెల్లింపులు జాప్యం జరగడం వల్ల పెట్రోల్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గిద్దలూరు పట్టణవాసులు పెట్రోల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ కోసం ప్రజలు భారీగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని తమకు కావాల్సిన పెట్రోలు పట్టించుకుంటున్నారు. పట్టణంలో మూడు పెట్రోల్ బంకులు ఉండగా రెండు పెట్రోల్ బంకులలో స్టాక్ బోర్డ్లు వెలిశాయి. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల సంక్షోభం ఏమీ లేదని ఆయిల్ నిలవలు పుష్కలంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

2 hrs ago
user_Sasi Kumar reddy
Sasi Kumar reddy
గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

పెట్రోల్ కోసం ఎగబడుతున్న ప్రజలు, గిద్దలూరు పట్టణ వాసుల ఇబ్బందులు కమిషన్ల చెల్లింపులు జాప్యం జరగడం వల్ల పెట్రోల్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గిద్దలూరు పట్టణవాసులు పెట్రోల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ కోసం ప్రజలు భారీగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని తమకు కావాల్సిన పెట్రోలు పట్టించుకుంటున్నారు. పట్టణంలో మూడు పెట్రోల్ బంకులు ఉండగా రెండు పెట్రోల్ బంకులలో స్టాక్ బోర్డ్లు వెలిశాయి. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల సంక్షోభం ఏమీ లేదని ఆయిల్ నిలవలు పుష్కలంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కమిషన్ల చెల్లింపులు జాప్యం జరగడం వల్ల పెట్రోల్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గిద్దలూరు పట్టణవాసులు పెట్రోల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ కోసం ప్రజలు భారీగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని తమకు కావాల్సిన పెట్రోలు పట్టించుకుంటున్నారు. పట్టణంలో మూడు పెట్రోల్ బంకులు ఉండగా రెండు పెట్రోల్ బంకులలో స్టాక్ బోర్డ్లు వెలిశాయి. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల సంక్షోభం ఏమీ లేదని ఆయిల్ నిలవలు పుష్కలంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
    1
    కమిషన్ల చెల్లింపులు జాప్యం జరగడం వల్ల పెట్రోల్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గిద్దలూరు పట్టణవాసులు పెట్రోల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పట్టణ పరిసర ప్రాంతాలలో పెట్రోల్ కోసం ప్రజలు భారీగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని తమకు కావాల్సిన పెట్రోలు పట్టించుకుంటున్నారు. పట్టణంలో మూడు పెట్రోల్ బంకులు ఉండగా రెండు పెట్రోల్ బంకులలో స్టాక్ బోర్డ్లు వెలిశాయి. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల సంక్షోభం ఏమీ లేదని ఆయిల్ నిలవలు పుష్కలంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    1
    Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    user_Khan Coachingcentre
    Khan Coachingcentre
    Educational institution ప్రొద్దుటూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ‎ ‎నా కుమారుడు 100 శాతం తప్పు చేయలేదు.. ఏలూరు ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్. ‎ ‎.. బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే, బ్లడ్ టెస్టు రిపోర్టు ఎలా వచ్చిందో పోలీసులే చెప్పాలి. ‎.. ఇది మమ్మల్ని షాక్ కి, దిగ్భ్రాంతికి గురిచేసింది. ‎.. ఇంటికి వచ్చిన తర్వాత ప్రముఖ ల్యాబుల్లో సొంతంగా టెస్టులు చేయించాము. ‎.. అన్ని రిపోర్టుల్లో నెగెటివ్ గానే వచ్చింది. ‎.. విచారణ కొనసాగుతోంది. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. ‎.. పార్టీ నుంచి అందిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చాము. ‎.. ఎంపీపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన ఏలూరు ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్. ‎ ‎మైదుకూరు/ఏలూరు, మార్చి 23: ‎తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మైదుకూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. అనూహ్యంగా తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల తాలూకు తీవ్ర దిగ్బ్రాంతి నుంచి తన కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. తన కుమారుడు 100 శాతం తప్పు చేయలేదన్న సుధాకర్ యాదవ్, డ్రగ్స్ సహా ఎటువంటి దురలవాట్లు తన కుమారుడికి లేవని స్పష్టం చేశారు. ఒక డిన్నర్ పార్టీకి వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన తన కుమారుడు అక్కడి పరిస్థితి గమనించి బయటకు వచ్చేసే లోపే ఈగల్ టీమ్ పోలీసులు వచ్చి డ్రగ్స్ చెకింగ్ చేయాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే యూరిన్ శాంపిల్ తీసుకున్నారని, 10 నిమిషాల తర్వాత పుట్టా మహేష్ కుమార్ కి నెగెటివ్ వచ్చిందని ఐదుగురికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పడం ప్రజలంతా చూసారన్నారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి శాంపిల్ తీసుకోవాలని చెబుతూ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ యూరిన్ శాంపిల్స్ మాత్రమే  తీసుకున్నారన్నారు. శాంపిల్స్ తీసుకున్న ఐదు గంటల తర్వాత ఎస్పీ మీడియా ముందుకు వచ్చి, బ్లడ్ శాంపిల్స్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్ వచ్చిందని విచిత్రంగా ప్రకటించడం చూస్తే, దీని వెనుక  కుట్ర కోణం వంటిది ఏదో ఉందని తెలిసిపోతోందన్నారు. బ్లడ్ శాంపిలే తీసుకోకుండా, బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందని ఏవిధంగా నిర్ధారించారో పోలీసులే చెప్పాలన్నారు. మొదటిసారి తీసిన యూరిన్ రిపోర్ట్ 10 నిమిషాల్లోనే బయటపెట్టగా, రెండో సారి తీసుకున్న యూరిన్  శాంపిల్ రిపోర్టు ఐదు గంటల తర్వాత బయటపెట్టడం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు.   ‎     ఈ సందర్బంగా, తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు 2021వ సంవత్సరంలో హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేసిన విషయాన్ని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మీడియాకు వివరించారు. ఆ సమయంలో డాక్టర్ హార్ట్ లో కొన్ని వెజల్స్ వీక్ గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.  హార్ట్ పల్స్ 120 దాటకుండా చూసుకోవాలని, 120 దాటితే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారన్నారు. దానిప్రకారంగా ఇప్పటివరకు  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రతి 3 నెలలకోసారి అన్ని ఆరోగ్య టెస్ట్ లు చేసుకుంటూ డాక్టర్స్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారన్నారు. వైద్య నిపుణులు ఎవరైనా చెప్పేదాని ప్రకారం డ్రగ్స్ తీసుకుంటే మనిషి హార్ట్ పల్స్ 150 నుండి 180 వరకు కొట్టుకుంటుందని, కానీ పోలీసులు పరీక్షలు చేసినప్పుడు పల్స్ 97 మాత్రమే ఉందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాపాయం అని తెలిసీ తన కుమారుడు డ్రగ్స్ ఏ విధంగా తీసుకుంటాడని సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ AMPHETAMINE మరియు MATHA AMPHETAMINE  అనే డ్రగ్స్ ఆనవాలు ఉన్నాయని చెప్పారని, హార్ట్, షుగర్ వంటి వాటి కోసం తీసుకునే మందుల వల్ల కూడా అటువంటి రిపోర్టు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ప్రఖ్యాత Oxford యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో కూడా తేలిన విషయం గమనించాలన్నారు. ‎ ‎పోలీసు విచారణ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్, ఢిల్లీ లోని ప్రముఖ ల్యాబుల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సొంతంగా యూరిన్, రక్త పరీక్షలు చేయించుకోగా అన్ని రిపోర్టుల్లో "నెగెటివ్" గా తేలిందని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రఖ్యాత AIIMS సెంట్రల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో కూడా బ్లడ్ టెస్టు చేయించగా 48 గంటల తర్వాత వారు ఇచ్చిన రిపోర్టు చూస్తే డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు. పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో తాము మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితి ఉందన్న ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, త్వరలోనే తన కుమారుడు పుట్టా మహేష్ కుమార్ నిరపరాధిగా నిరూపించుకుని మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు ఆధారాలతో సహా  వివరంగా చెబుతారన్నారు. పార్టీ అధిష్టానం నుంచి అందిన షోకాజ్ నోటీసుకు ఎంపీ తన వివరణ పంపించారని కూడా సుధాకర్ యాదవ్ తెలిపారు. ‎ ‎ఇట్లు ‎మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారి కార్యాలయం. ‎ ‎ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము.
    1
    ‎
‎నా కుమారుడు 100 శాతం తప్పు చేయలేదు.. ఏలూరు ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్.
‎
‎.. బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే, బ్లడ్ టెస్టు రిపోర్టు ఎలా వచ్చిందో పోలీసులే చెప్పాలి.
‎.. ఇది మమ్మల్ని షాక్ కి, దిగ్భ్రాంతికి గురిచేసింది.
‎.. ఇంటికి వచ్చిన తర్వాత ప్రముఖ ల్యాబుల్లో సొంతంగా టెస్టులు చేయించాము.
‎.. అన్ని రిపోర్టుల్లో నెగెటివ్ గానే వచ్చింది.
‎.. విచారణ కొనసాగుతోంది. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి.
‎.. పార్టీ నుంచి అందిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చాము.
‎.. ఎంపీపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన ఏలూరు ఎంపీ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్.
‎
‎మైదుకూరు/ఏలూరు, మార్చి 23:
‎తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మైదుకూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. అనూహ్యంగా తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల తాలూకు తీవ్ర దిగ్బ్రాంతి నుంచి తన కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. తన కుమారుడు 100 శాతం తప్పు చేయలేదన్న సుధాకర్ యాదవ్, డ్రగ్స్ సహా ఎటువంటి దురలవాట్లు తన కుమారుడికి లేవని స్పష్టం చేశారు. ఒక డిన్నర్ పార్టీకి వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన తన కుమారుడు అక్కడి పరిస్థితి గమనించి బయటకు వచ్చేసే లోపే ఈగల్ టీమ్ పోలీసులు వచ్చి డ్రగ్స్ చెకింగ్ చేయాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే యూరిన్ శాంపిల్ తీసుకున్నారని, 10 నిమిషాల తర్వాత పుట్టా మహేష్ కుమార్ కి నెగెటివ్ వచ్చిందని ఐదుగురికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పడం ప్రజలంతా చూసారన్నారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి శాంపిల్ తీసుకోవాలని చెబుతూ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ యూరిన్ శాంపిల్స్ మాత్రమే  తీసుకున్నారన్నారు. శాంపిల్స్ తీసుకున్న ఐదు గంటల తర్వాత ఎస్పీ మీడియా ముందుకు వచ్చి, బ్లడ్ శాంపిల్స్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పాజిటివ్ వచ్చిందని విచిత్రంగా ప్రకటించడం చూస్తే, దీని వెనుక  కుట్ర కోణం వంటిది ఏదో ఉందని తెలిసిపోతోందన్నారు. బ్లడ్ శాంపిలే తీసుకోకుండా, బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందని ఏవిధంగా నిర్ధారించారో పోలీసులే చెప్పాలన్నారు. మొదటిసారి తీసిన యూరిన్ రిపోర్ట్ 10 నిమిషాల్లోనే బయటపెట్టగా, రెండో సారి తీసుకున్న యూరిన్  శాంపిల్ రిపోర్టు ఐదు గంటల తర్వాత బయటపెట్టడం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు.   
‎     ఈ సందర్బంగా, తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు 2021వ సంవత్సరంలో హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేసిన విషయాన్ని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మీడియాకు వివరించారు. ఆ సమయంలో డాక్టర్ హార్ట్ లో కొన్ని వెజల్స్ వీక్ గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.  హార్ట్ పల్స్ 120 దాటకుండా చూసుకోవాలని, 120 దాటితే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పారన్నారు. దానిప్రకారంగా ఇప్పటివరకు  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రతి 3 నెలలకోసారి అన్ని ఆరోగ్య టెస్ట్ లు చేసుకుంటూ డాక్టర్స్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారన్నారు. వైద్య నిపుణులు ఎవరైనా చెప్పేదాని ప్రకారం డ్రగ్స్ తీసుకుంటే మనిషి హార్ట్ పల్స్ 150 నుండి 180 వరకు కొట్టుకుంటుందని, కానీ పోలీసులు పరీక్షలు చేసినప్పుడు పల్స్ 97 మాత్రమే ఉందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాపాయం అని తెలిసీ తన కుమారుడు డ్రగ్స్ ఏ విధంగా తీసుకుంటాడని సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ AMPHETAMINE మరియు MATHA AMPHETAMINE  అనే డ్రగ్స్ ఆనవాలు ఉన్నాయని చెప్పారని, హార్ట్, షుగర్ వంటి వాటి కోసం తీసుకునే మందుల వల్ల కూడా అటువంటి రిపోర్టు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ప్రఖ్యాత Oxford యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో కూడా తేలిన విషయం గమనించాలన్నారు.
‎
‎పోలీసు విచారణ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్, ఢిల్లీ లోని ప్రముఖ ల్యాబుల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సొంతంగా యూరిన్, రక్త పరీక్షలు చేయించుకోగా అన్ని రిపోర్టుల్లో "నెగెటివ్" గా తేలిందని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రఖ్యాత AIIMS సెంట్రల్ గవర్నమెంట్ ఆస్పత్రిలో కూడా బ్లడ్ టెస్టు చేయించగా 48 గంటల తర్వాత వారు ఇచ్చిన రిపోర్టు చూస్తే డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు. పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో తాము మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితి ఉందన్న ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, త్వరలోనే తన కుమారుడు పుట్టా మహేష్ కుమార్ నిరపరాధిగా నిరూపించుకుని మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు ఆధారాలతో సహా  వివరంగా చెబుతారన్నారు. పార్టీ అధిష్టానం నుంచి అందిన షోకాజ్ నోటీసుకు ఎంపీ తన వివరణ పంపించారని కూడా సుధాకర్ యాదవ్ తెలిపారు.
‎
‎ఇట్లు
‎మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారి కార్యాలయం.
‎
‎ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అనంతగిరి మండలం దాసరితోట గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో ఆయన పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తే బాగా చదువుతారని అన్నారు. టీచర్స్ అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
    1
    అనంతగిరి మండలం దాసరితోట గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో ఆయన పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తే బాగా చదువుతారని అన్నారు. టీచర్స్ అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
    user_SIVAJI
    SIVAJI
    అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by కొప్పాల సూర్యనారాయణ
    1
    Post by కొప్పాల సూర్యనారాయణ
    user_కొప్పాల సూర్యనారాయణ
    కొప్పాల సూర్యనారాయణ
    Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
    2
    ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ 
నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.
    1
    కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను  చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన  కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    7 hrs ago
  • బెస్తవారిపేట గాంధీ నగర్ లో ఆదివారం మామ హుస్సేన్ రాజా, చిన్న మామ ఖజావాలి పై కత్తితో అల్లుడు పీరావలి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఖాజావలి సంఘటనా స్థలంలోని మృతి చెందగా, మామ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు నెలల క్రితమే హుస్సేన్ రాజా తన కూతుర్ని పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన పీరావలికి ఇచ్చి వివాహం చేశాడు. గతంలో చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఇంటి వద్ద ఉంటున్న పీరావలి భార్యను వేధించసాగాడు. మామా చిన్న మామ మందలించడంతో యూట్యూబ్లో వీడియోలు చూసి మరి పీరావలి హత్య చేశాడు. తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    బెస్తవారిపేట గాంధీ నగర్ లో ఆదివారం మామ హుస్సేన్ రాజా, చిన్న మామ ఖజావాలి పై కత్తితో అల్లుడు పీరావలి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఖాజావలి సంఘటనా స్థలంలోని మృతి చెందగా, మామ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు నెలల క్రితమే హుస్సేన్ రాజా తన కూతుర్ని పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన పీరావలికి ఇచ్చి వివాహం చేశాడు. గతంలో చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఇంటి వద్ద ఉంటున్న పీరావలి భార్యను వేధించసాగాడు. మామా చిన్న మామ మందలించడంతో యూట్యూబ్లో వీడియోలు చూసి మరి పీరావలి హత్య చేశాడు. తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.