Shuru
Apke Nagar Ki App…
*మద్నూర్ మండలంలో*భారీ అగ్ని* *ప్రమాదంలో 300* *ఎకరాలలో పంట*అగ్నికి ఆహుతి*ఇప్పటికైనా*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు* *పంటల* *భీమా పథకానికి ఉన్న* *అడ్డంకులు తొలగించి* *రైతులకు పంటల బీమా* *కనిపించాలి రాష్ట్ర* *ప్రభుత్వం* *మానవతా దృక్పథంతో* *ఎకరానికి* *ఒక లక్ష* *రూపాయల చొప్పున* *ప్రతి రైతుకు ప్రతి* *ఎకరానికి ఆర్థిక సాయం* *అందించాలి* *భారత రాష్ట్ర సమితి* *మండల అధ్యక్షులు* *వెంకట్రావు దేశాయ్* *రైతుల తరఫున* *డిమాండ్ చేస్తున్నారు* *ప్రభుత్వానికి* *జై తెలంగాణ* *జై జవాన్* *జై కిసాన్*
Vishwamber Rao
*మద్నూర్ మండలంలో*భారీ అగ్ని* *ప్రమాదంలో 300* *ఎకరాలలో పంట*అగ్నికి ఆహుతి*ఇప్పటికైనా*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు* *పంటల* *భీమా పథకానికి ఉన్న* *అడ్డంకులు తొలగించి* *రైతులకు పంటల బీమా* *కనిపించాలి రాష్ట్ర* *ప్రభుత్వం* *మానవతా దృక్పథంతో* *ఎకరానికి* *ఒక లక్ష* *రూపాయల చొప్పున* *ప్రతి రైతుకు ప్రతి* *ఎకరానికి ఆర్థిక సాయం* *అందించాలి* *భారత రాష్ట్ర సమితి* *మండల అధ్యక్షులు* *వెంకట్రావు దేశాయ్* *రైతుల తరఫున* *డిమాండ్ చేస్తున్నారు* *ప్రభుత్వానికి* *జై తెలంగాణ* *జై జవాన్* *జై కిసాన్*
More news from తెలంగాణ and nearby areas
- Post by Vishwamber Rao1
- కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వైకుంఠ దామాల పునరుద్ధరణ పనుల నిధుల కై రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ ని కలిసి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, షేరు,రామ్మోహన్,కళ్లెం సత్యం,కాళ్ళ గణేష్,అంజద్,భాస్కర్ గౌడ్,వాజీద్,గ్యార సాయిలు,యూనుస్,సిద్ధిఖ్,అన్వర్,చిట్టి బాబు,జావీద్,మోతి లాల్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.1
- అన్నదాత ఆవేదన...1
- కమ్మర్ పల్లి: కార్మిక దినోత్సవం అయిన మేడేను కార్మికులు శుక్రవారం మండల కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద సఫాయి యూనియన్ మండల అధ్యక్షుడు రామాంజనేయులు జెండాను ఆవిష్కరించారు. ఐక్యతతో కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చుకోవచ్చని అన్నారు. తమ హక్కుల సాధనకు కార్మిక సంఘాలు చేపట్టిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి సంఘాల నాయకులు మాట్లాడారు.1
- Post by Solanke Ravi1
- సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు గురువారం నిర్వహించారు. జెసిబి డిఎస్పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. కార్యాలయంలోని ఉద్యోగులను ఏసేపి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.1
- ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.2
- Post by Vishwamber Rao1