logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాకర్లపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాల్లో ఆనందం నెలకొందని లబ్ధిదారులు తెలిపారు. అలాగే గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాగమయి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

1 hr ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago
8eaa67a0-6938-4565-83e7-548000b95819
c2483afa-de2f-4460-85ff-f8cc8b3b75c8
f1adfe3d-6442-4c11-add7-4d9cb661cbed
7268ac86-c3a2-4c24-b7a4-a5ddd297e799

కాకర్లపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాల్లో ఆనందం నెలకొందని లబ్ధిదారులు తెలిపారు. అలాగే గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాగమయి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    1
    తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో హత్య. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డ్ సమీపంలో ఇరువురు ఘర్షణ పడిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం..... ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.... పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు....
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో హత్య.

బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డ్ సమీపంలో ఇరువురు ఘర్షణ పడిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం.....
ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.... పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు....
    user_Shivaram
    Shivaram
    Accountant బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో వ్యక్తిని బండరాయితో హత్య. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణంగా ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు మధ్య ఘర్షణ. బీహార్ కు చెందిన కుందన్ సింగ్ పై బండరాయితో దాడి. అక్కడికక్కడే మృతి చెందిన కుందన్ సింగ్.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్సై మేడ ప్రసాద్..
    1
    బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లో వ్యక్తిని బండరాయితో హత్య.
బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణంగా ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు మధ్య ఘర్షణ. బీహార్ కు చెందిన కుందన్ సింగ్ పై బండరాయితో దాడి. అక్కడికక్కడే మృతి చెందిన కుందన్ సింగ్.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్సై మేడ ప్రసాద్..
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    1
    ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.
    user_CHARANKANTH MANDA
    CHARANKANTH MANDA
    చింతకాని, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • about yesterday's double header between rcb vs mi and csk vs lsg
    1
    about yesterday's double header between rcb vs mi and csk vs lsg
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    2 hrs ago
  • శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు. . అమరావతి: శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు
    1
    శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు.        .
అమరావతి:
శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో 
ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    16 min ago
  • వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    2
    వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    user_Karam jeevan
    Karam jeevan
    Photographer మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.
    1
    భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.