Shuru
Apke Nagar Ki App…
ఎన్ఎస్పీ కాల్వకు గండి ఆందోళన చెందుతున్న రైతులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
V. sureh
ఎన్ఎస్పీ కాల్వకు గండి ఆందోళన చెందుతున్న రైతులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం* ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారిని పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెన్నుపోటు వెనకనుంచి దాడులు టిడిపికి అలవాటే. దమ్ముంటే పోలీస్ వ్యవస్థ, కేసులు పక్కన పెట్టి రండి టిడిపి వైసిపి ఆ ఒక రోజులో తేలిపోద్ది. రాష్ట్రంలో రాక్షస పాలన డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. టిడిపికి 2029 ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ గంజాయి పెంచి పోషించి, గంజాయి బ్యాచ్తో దాడులకు తెగబడుతున్నారు సీఎం స్థాయి వ్యక్తీ హిందువుల మనోభావులు దెబ్బతీసే విధంగా మాట్లాడారు రాష్ట్రంలో గొడవలు దాడులు తప్ప చెప్పుకోడానికి చేసిన మంచి అనేది లేదు పవన్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ దాడులపై ఎందుకు మౌనమస్తుతున్నారు గత ప్రభుత్వంలో మీరన్నట్లు రాజా రెడ్డి పాలన చేసుంటే టిడిపి వాళ్ళు రోడ్లమీద తిరిగేవాళ్ళ టిడిపి లో ఉన్నవాళ్లే బీసీలు మహిళలు వేరే పార్టీలో ఉన్న బీసీలకు మహిళలకు విలువలేదు ఎంత వేధిస్తే వైసిపి కార్యకర్తలు అంత ముందుకు వస్తారు... అన్నారో లేదో నాడు రోడ్ల మీద తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నారు.... మరి ఇప్పుడు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి కుటుంబ సభ్యులు రాజకీయాలకు అతీతం అది గ్రహించాలి ప్రభుత్వంలో సంక్షేమం లేదు అభివృద్ధి మాటే లేదు... జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే దాడులు, అరాచకాలు మాత్రమే ఇది మంచి సంస్కృతి కాదు..2
- గుంటూరు నగరం: జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరడంతో అంబటి ఇంటి వద్ద ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. అభిమానులు భారీగా తరలివస్తుండటంతో, జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర నేతలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.1
- shot News:అంబటి దాడి విషయంలో రేపు గుంటూరుకు వచ్చి అంబటి ఇంటి వారిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్1
- మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తి కొత్తగూడా మండలం ముస్మి గ్రామానికి చెందిన ఈసం శేఖర్గ గుర్తించారు క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.1
- Post by Paramesh Ratnagiri1
- Post by ఉంగరాల కార్తీక్1
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, షాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, స్థానిక అభివృద్ధి పనులపై పౌరులు తమ అర్జీలను సమర్పించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా త్వరగా పరిష్కరించేలా చర్యలు1
- ఎన్టీఆర్ జిల్లా... ఇబ్రహీంపట్నం... జోగి రమేష్ ఇంటికి మాజీ హోంమంత్రి తానేటి వనిత టిడిపి గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన తానేటి వనిత జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తానేటి వనిత1
- గుంటూరు నగరం:ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని R&B, మున్సిపల్ అధికారులు బుధవారం వెల్లడించారు. ప్రధాన రహదారి కావడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.1