Shuru
Apke Nagar Ki App…
ఈ కోతి చూడండి ఆకులు ఎలా తింటుందో అయినా సరే ఏమన్నా కొట్టిన చేసిన మీదకు వచ్చేటట్టే భయపెడుతున్నాయి కోతుల వల్ల సమస్యలు చాలా మందికి ఉన్నాయి
Meenakshi
ఈ కోతి చూడండి ఆకులు ఎలా తింటుందో అయినా సరే ఏమన్నా కొట్టిన చేసిన మీదకు వచ్చేటట్టే భయపెడుతున్నాయి కోతుల వల్ల సమస్యలు చాలా మందికి ఉన్నాయి
More news from తెలంగాణ and nearby areas
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath1
- అమరావతి: అంబేద్కర్ విగ్రహ సెంటర్లో అమరావతి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం కారులపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కారు నడిపే సమయంలో సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని హెచ్చరించారు. అతివేగంగా ప్రయాణం చేయరాదని అన్నారు. మద్యం సేవించి కార్లు నడపరాదని తెలిపారు. నిబంధనలను పాటించకుండా కారులు నడిపే వారిపై కేసుల నమోదు చేస్తామన్నారు.1
- Daily Free Earning Work from home1
- క్షణికావేశం.. ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు దాచేపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి 8 మందిపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు CI రాజేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యువకులు క్షణికావేశంలో ఒక వ్యక్తిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని, సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.1
- రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.1
- రంపచోడవరం ఐటిడిఏ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. పాత్రికేయుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మీడియా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.2
- Post by Ramprasad islavath1
- అనిల్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది గుంటూరులోని పాత గుంటూరులో అనిల్ అనే వ్యక్తి అతనికి తనకు సంబంధం ఉందనే ప్రచారం చేస్తూ తన పరువు తీస్తున్నాడని గుంటూరు కి చెందిన మహిళ ఆరోపించింది. పోలీసులు అతనికే సహకరిస్తున్నారని కాబట్టి ఎస్పి తన గోడు వినాలని ఆమె తెలియజేసింది1