*పత్రికా ప్రకటన* *దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రతిపాదిత గ్రామాలలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలన* *దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ లో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తాం* *:జిల్లా కలెక్టర్* *వాకాడు, సెప్టెంబర్ 02:* దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించి తుపిలి పాల్యం, పాతేటిపాలెం, పామంజి, వాలమేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ పరిధిలోకి వచ్చే గ్రామస్తులు, రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు, రైతులు, స్థానిక ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించారు. భూసేకరణ వల్ల వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాగర్రు రెవెన్యూ పరిధిలోని తూపిలిపాలెం మత్స్యకారుల భూములను సేకరణ నుండి మినహాయించాలని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. పామంజితో పాటు నాలుగు గ్రామాల్లో రొయ్యల చెరువుల రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. హెక్టారుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చేసి రొయ్యల చెరువులను అభివృద్ధి చేసుకున్నందున, భూసేకరణలో వాటికి కూడా తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఏ ఒక్క గ్రామాన్ని లేదా ఊరిని ఖాళీ చేయించడం జరగదని, గ్రామాలు యథాతథంగా ఉంటాయని, వాటి మధ్యలో ఉన్న సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని మాత్రమే సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే డ్రాఫ్ట్ స్టేజ్ కి చేరుకుందని, స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, మెరుగైన పరిహార రేటును అందిస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి,వాకాడు మండల తాసిల్దార్ సైదిక్బాల్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ, మండల సర్వేయర్. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. *పత్రికా ప్రకటన* *దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రతిపాదిత గ్రామాలలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలన* *దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ లో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తాం* *:జిల్లా కలెక్టర్* *వాకాడు, సెప్టెంబర్ 02:* దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించి తుపిలి పాల్యం, పాతేటిపాలెం, పామంజి, వాలమేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ పరిధిలోకి వచ్చే గ్రామస్తులు, రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు, రైతులు, స్థానిక ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించారు. భూసేకరణ వల్ల వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాగర్రు రెవెన్యూ పరిధిలోని తూపిలిపాలెం మత్స్యకారుల భూములను సేకరణ నుండి మినహాయించాలని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. పామంజితో పాటు నాలుగు గ్రామాల్లో రొయ్యల చెరువుల రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. హెక్టారుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చేసి రొయ్యల చెరువులను అభివృద్ధి చేసుకున్నందున, భూసేకరణలో వాటికి కూడా తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఏ ఒక్క గ్రామాన్ని లేదా ఊరిని ఖాళీ చేయించడం జరగదని, గ్రామాలు యథాతథంగా ఉంటాయని, వాటి మధ్యలో ఉన్న సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని మాత్రమే సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే డ్రాఫ్ట్ స్టేజ్ కి చేరుకుందని, స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, మెరుగైన పరిహార రేటును అందిస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి,వాకాడు మండల తాసిల్దార్ సైదిక్బాల్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ, మండల సర్వేయర్. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*పత్రికా ప్రకటన* *దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రతిపాదిత గ్రామాలలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలన* *దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ లో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తాం* *:జిల్లా కలెక్టర్* *వాకాడు, సెప్టెంబర్ 02:* దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించి తుపిలి పాల్యం, పాతేటిపాలెం, పామంజి, వాలమేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ పరిధిలోకి వచ్చే గ్రామస్తులు, రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు, రైతులు, స్థానిక ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించారు. భూసేకరణ వల్ల వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాగర్రు రెవెన్యూ పరిధిలోని తూపిలిపాలెం మత్స్యకారుల భూములను సేకరణ నుండి మినహాయించాలని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. పామంజితో పాటు నాలుగు గ్రామాల్లో రొయ్యల చెరువుల రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. హెక్టారుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చేసి రొయ్యల చెరువులను అభివృద్ధి చేసుకున్నందున, భూసేకరణలో వాటికి కూడా తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఏ ఒక్క గ్రామాన్ని లేదా ఊరిని ఖాళీ చేయించడం జరగదని, గ్రామాలు యథాతథంగా ఉంటాయని, వాటి మధ్యలో ఉన్న సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని మాత్రమే సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే డ్రాఫ్ట్ స్టేజ్ కి చేరుకుందని, స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, మెరుగైన పరిహార రేటును అందిస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి,వాకాడు మండల తాసిల్దార్ సైదిక్బాల్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ, మండల సర్వేయర్. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. *పత్రికా ప్రకటన* *దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రతిపాదిత గ్రామాలలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పరిశీలన* *దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ లో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తాం* *:జిల్లా కలెక్టర్* *వాకాడు, సెప్టెంబర్ 02:* దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా రైతులందరికీ న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణకు సంబంధించి తుపిలి పాల్యం, పాతేటిపాలెం, పామంజి, వాలమేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేంద్ర రెడ్డితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టు భూసేకరణ పరిధిలోకి వచ్చే గ్రామస్తులు, రైతులతో జిల్లా కలెక్టర్ చర్చించారు, రైతులు, స్థానిక ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించారు. భూసేకరణ వల్ల వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాగర్రు రెవెన్యూ పరిధిలోని తూపిలిపాలెం మత్స్యకారుల భూములను సేకరణ నుండి మినహాయించాలని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపారు. పామంజితో పాటు నాలుగు గ్రామాల్లో రొయ్యల చెరువుల రైతుల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. హెక్టారుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చేసి రొయ్యల చెరువులను అభివృద్ధి చేసుకున్నందున, భూసేకరణలో వాటికి కూడా తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఏ ఒక్క గ్రామాన్ని లేదా ఊరిని ఖాళీ చేయించడం జరగదని, గ్రామాలు యథాతథంగా ఉంటాయని, వాటి మధ్యలో ఉన్న సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని మాత్రమే సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే డ్రాఫ్ట్ స్టేజ్ కి చేరుకుందని, స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి, తగిన పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, మెరుగైన పరిహార రేటును అందిస్తామన్నారు. సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి,వాకాడు మండల తాసిల్దార్ సైదిక్బాల్, డిప్యూటీ తాసిల్దార్ రఫీ, మండల సర్వేయర్. రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్ కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.1
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు పార్టీకి రాజీనామా...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు షేక్ అల్లాబక్షు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ కారణాల దృశ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. వైఎస్ఆర్సిపి చేస్తున్నా రాజకీయ వ్యతిరేక పనులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.1
- ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు1
- బద్వేలులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. బద్వేలు, సెప్టెంబర్ 02: బద్వేలులో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మురళి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- నేపాల్ భారత్లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా? 1956లో నేపాల్ను భారత్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం. వందే మాతరం 🇮🇳1
- తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- పుంగనూరులో సంబరాలలో మునిగిన జనసైనికులు -హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ట్రావెల్స్ బంగ్లా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జన్మదిన కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్ ,కోలా సోమశేఖర్, చైతన్య రాయల్, గాజుల నరేష్, పగడాల రమణ, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.1
- ప్రసన్న కుమార్ రెడ్డి పై విరుచుకుపడ్డ తెలుగు యువత..... బుచ్చిరెడ్డిపాలెం లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేసే ముందు తన స్థితిని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. 2019లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూంలో కడిగే తమరు ఎమ్మెల్యే అయ్యారంటూ విమర్శించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మగాడివైతే అంటూ మాట్లాడడం సమన్యాసం కాదని అన్నారు. మగతనం అంటే మాటల్లో కాదు ప్రజలకు మంచి చేయడం అని విమర్శించారు. నెల్లూరు జిల్లా ప్రజలను ఎవరు అడిగినా వేమిరెడ్డి మనస్తత్వం ఏమిటో తెలుస్తుంది అని అన్నారు. అటువంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు దూషించడం విమర్శించడం సరికాదని ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.1
- కుప్పం పట్టణంలో దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత . చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్. దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత ప్యాలెస్ రోడ్డులో నివాసముంటున్న దాముకు ఇంతమునుపే వివాహమయ్యింది దామును ప్రశ్నించడంతో కత్తితో దాడి చేసేందుకు యత్నించినట్లు ఆరోపించిన జీవిత జీవిత కుటుంబసభ్యుల పై దాడికి పాల్పడిన దాము కుటుంబీకులు జీవితకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు1