Shuru
Apke Nagar Ki App…
गुंडी स्कूल में प्रेरक सत्र दूसरी शादी के लिए राजी न होने पर पति ने पत्नी को बेरहमी से पीटा मणिकंठा, जिसके साथ मारपीट की गई ~देवी ने न्याय की गुहार लगाते हुए सर्पावरम पुलिस स्टेशन में शिकायत की
Ramesh Solanki
गुंडी स्कूल में प्रेरक सत्र दूसरी शादी के लिए राजी न होने पर पति ने पत्नी को बेरहमी से पीटा मणिकंठा, जिसके साथ मारपीट की गई ~देवी ने न्याय की गुहार लगाते हुए सर्पावरम पुलिस स्टेशन में शिकायत की
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- दूसरी शादी के लिए राजी न होने पर पति ने पत्नी को बेरहमी से पीटा मणिकंठा, जिसके साथ मारपीट की गई ~देवी ने न्याय की गुहार लगाते हुए सर्पावरम पुलिस स्टेशन में शिकायत की1
- దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 745 మంది హనుమాన్ దీక్షను స్వీకరించారు. రాబోయే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు శుక్రవారం గూడెం గుట్ట దేవాలయానికి వచ్చారు. అనంతరం వేద పండితుల సమక్షంలో వారు హనుమాన్ దీక్ష మాల ధారణను స్వీకరించారు. హనుమాన్ జయంతి వరకు వారు దీక్షను కొనసాగించానున్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా : బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోనాలా మండలంలోని సూర్యానగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దారావత్ రమేష్ కుమారుని ఇచ్చోడా మండలంలోని హిరపూర్ గ్రామానికి చెందిన జాదవ్ చిరంజీవిలాల్ కుమారుని టీలా కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్1
- Post by KR NEWS 3692
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.1
- ఉత్తరప్రదేశ్ - బస్తి జిల్లాలోని మహాదేవ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇదీ పరిస్థితి1
- జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమం ప్రారంభమైంది. భజన ఎక్కాహం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం హనుమాన్ చాలీసా పారాయణం, భక్త బృందం సభ్యులు అఖండ భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని ఆంజనేయ స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభ్యులు భజన, ఆధ్యాత్మిక పాటలు, భక్తి గీతాలను పాడుతున్నారు.1
- నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రమనికి చెందిన జాదవ్ సునీల్ టిల కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.వారితోపాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.1