Shuru
Apke Nagar Ki App…
అనకాపల్లి నూకాలమ్మకు పంచామృతాలతో అభిషేకం
Ramudu Jarapala
అనకాపల్లి నూకాలమ్మకు పంచామృతాలతో అభిషేకం
More news from Anakapalli and nearby areas
- Kids love wild animals.jungle theme Mr.cram Bakery Customisation is available! DM to place your order now or contact 90636537071
- దసరా శరన్నవరాతుల సందర్భంగా దుర్గామాతను కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘గర్భా’ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. కాగా.. పాటకు సంబంధించిన వీడియోను సోమవారం ఉదయం ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. నేను రచించిన పాటను గాయని పూర్వా మంత్రి తన అధ్బుతమైన స్వరంతో ఆలపించారని ప్రధాని ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. చాలా అద్భుతమైన రీతిలో గాయని తాను రాసిన గీతాన్ని పాడినట్లు మోదీ ప్రశంసించారు.గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ ప్రత్యేకమైన కవితను రాశారు. అది మ్యూజిక్ వీడియో రూపంలో అప్పుడు విడుదలైంది. తాజాగా గర్బాపై పాటను రాశారు. ఆ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ తన అధికారి ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా పాటపై స్పందిస్తూ.. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘అవటికలయ’ అనే గర్భా పాటను నేను రచించానని మోదీ చెప్పారు. దుర్గాదేవి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని మోదీ కోరుకున్నారు.1
- అనకాపల్లి నోకాలమ్మ తల్లి #shrtsvideo #శంకర్ 🙏🙏🙏1
- అనకాపల్లి రామచంద్ర ధియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన అమ్మవారు | Dasara Festival 2024 | I Love Anakapalli |1
- ఎం.అలమండలో అగ్నిగుండంలో నడిచిన భవాని భక్తులు - పరవశించిన భక్తి భావం దేవరాపల్లి మండలం, ఎం.అలమండ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి భవాని భక్తులు అగ్నిగుండంలో నడిచారు. మూడు కిలోమీటర్ల మేర అమ్మవారి ఘట్టాలు, నవదుర్గల యొక్క రూపంలో ఉన్న ప్రతిములతో భారీ ఊరేగింపు నిర్వహించారు. భవాని భక్తుల ఆలపించినగీతాలు, శరణు ఘోషతో గ్రామ పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భవాని భక్తులు ఈ అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న,పెద్ద తేడా లేకుండా భవాని భక్తులు భక్తిశ్రద్ధలతో,నియమనిష్టలతో అగ్నిగుండంపై నడుచుకుంటూ వెళ్లారు. ముందుగా గురు భవాని అగ్నిగుండం కు హారతి సమర్పించిన అనంతరం ఆయన గుండం చుట్టూ మూడుసార్లు నడుచుకుంటూ వెళ్ళగా, మిగిలిన భవాని భక్తులు ఆయన వెంట నడవసాగారు. అగ్నిగుండంలో భవాని భక్తులు అలా నడుచుకుంటూ వెళ్ళటంతో చూపరులు ప్రత్యేక ఆకర్షంగా తిలకించారు.ఈ గ్రామంలో గత ఆరు సంవత్సరాలనుండి అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.1
- Anakapalli History and Places in Telugu (అనకాపల్లి చరిత్ర మరియు చూడవలసిన ప్రదేశాలు)1
- నత్త నడకన సాగుతున్న అనకాపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు...?దాడి రత్నాకర్1
- 🩷✨అనకాపల్లి నుకలమ్మ తల్లి కి అభిషేకం🩷✨1