पत्नी को ससुराल भेजने से मना करने पर नाराज़ दामाद ने अपनी सास की हत्या की कोशिक जगदेवपेट गाँव में घरेलू विवाद ने एक सनसनीखेज़ रूप ले लिया। पत्नी को ससुराल भेजने से इनकार करने पर नाराज़ दामाद ने अपनी सास की हत्या की कोशिश की। घटना का क्रम - पद्म नामक महिला अपने पति मल्लारेड्डी (48) से लगातार झगड़ों के कारण बच्चों के साथ मायके चली गई। - मल्लारेड्डी ने कई बार पत्नी को वापस भेजने की गुज़ारिश की, लेकिन सास राजव्वा ने साफ़ मना कर दिया। - गुस्से में मल्लारेड्डी ने राजव्वा को मारने की योजना बनाई। उसने राजव्वा के घर के दरवाज़ों पर बिजली की तारें जोड़ दीं ताकि दरवाज़ा छूते ही करंट लगे। - सुबह दरवाज़ा खोलते समय राजव्वा को हल्का झटका लगा। सौभाग्य से बड़ा हादसा टल गया। पुलिस कार्रवाई - राजव्वा ने तुरंत पुलिस में शिकायत दर्ज कराई। - पुलिस ने हत्या के प्रयास का मामला दर्ज कर आरोपी मल्लारेड्डी को गिरफ़्तार कर लिया। - फिलहाल पुलिस मामले की गहराई से जांच कर रही है। स्थानीय प्रतिक्रिया - इस घटना ने गाँव में सनसनी फैला दी है। - लोग घरेलू विवादों से उपजे हिंसक व्यवहार पर चिंता व्यक्त कर रहे हैं। - ग्रामीणों का कहना है कि ऐसे मामलों में संवाद और समझदारी से समाधान निकालना चाहिए, हिंसा से नहीं।
पत्नी को ससुराल भेजने से मना करने पर नाराज़ दामाद ने अपनी सास की हत्या की कोशिक जगदेवपेट गाँव में घरेलू विवाद ने एक सनसनीखेज़ रूप ले लिया। पत्नी को ससुराल भेजने से इनकार करने पर नाराज़ दामाद ने अपनी सास की हत्या की कोशिश की। घटना का क्रम - पद्म नामक महिला अपने पति मल्लारेड्डी (48) से लगातार झगड़ों के कारण बच्चों के साथ मायके चली गई। - मल्लारेड्डी ने कई बार पत्नी को वापस भेजने की गुज़ारिश की, लेकिन सास राजव्वा ने साफ़ मना कर दिया। - गुस्से में मल्लारेड्डी ने राजव्वा को मारने की योजना बनाई। उसने राजव्वा के घर के दरवाज़ों पर बिजली की तारें जोड़ दीं ताकि दरवाज़ा छूते ही करंट लगे। - सुबह दरवाज़ा खोलते समय राजव्वा को हल्का झटका लगा। सौभाग्य से बड़ा हादसा टल गया। पुलिस कार्रवाई - राजव्वा ने तुरंत पुलिस में शिकायत दर्ज कराई। - पुलिस ने हत्या के प्रयास का मामला दर्ज कर आरोपी मल्लारेड्डी को गिरफ़्तार कर लिया। - फिलहाल पुलिस मामले की गहराई से जांच कर रही है। स्थानीय प्रतिक्रिया - इस घटना ने गाँव में सनसनी फैला दी है। - लोग घरेलू विवादों से उपजे हिंसक व्यवहार पर चिंता व्यक्त कर रहे हैं। - ग्रामीणों का कहना है कि ऐसे मामलों में संवाद और समझदारी से समाधान निकालना चाहिए, हिंसा से नहीं।
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం దరోగపల్లి గ్రామంలో శనివారం అంగన్వాడీ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్లిన సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణిపై అంగన్వాడీ టీచర్ సరోజన, కుమారుడు శ్రావణ్ దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి యత్నించినట్లు సమాచారం. గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు కేంద్రంలో సమయపాలన, పౌష్టికాహారం పంపిణీ లోపాలపై సర్పంచ్ పలుమార్లు పరిశీలనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే శనివారం కేంద్రాన్ని సందర్శించగా వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనను గ్రామస్తులు ఖండిస్తూ సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అధికారుల విచారణ చేపట్టే అవకాశం ఉంది.1
- 12 अप्रैल 2026, तेलंगाना – हैदराबाद के राजेंद्रनगर क्षेत्र के शिवरामपल्ली में रविवार को एक बड़े गोदाम में भीषण आग लग गई। इस गोदाम में डेकोरेशन से जुड़ी सामग्री रखी हुई थी। अचानक आग भड़कने से पूरे इलाके में घना धुआं फैल गया, जिससे स्थानीय लोग भय और अफरातफरी में बाहर निकल आए। 🚒 सूचना मिलते ही अग्निशमन विभाग की कई टीमें मौके पर पहुंचीं और आग पर काबू पाने के प्रयास शुरू किए। दमकलकर्मी लगातार पानी और फोम का इस्तेमाल कर रहे हैं ताकि आग आसपास की इमारतों तक न फैले। ⚠️ राहत की बात यह है कि अब तक किसी भी प्रकार की जनहानि की खबर नहीं है। हालांकि आग की तीव्रता और धुएं के कारण स्थिति गंभीर बनी हुई है। प्रशासन ने लोगों से प्रभावित क्षेत्र से दूर रहने की अपील की है। 👉 यह घटना एक बार फिर गोदामों और औद्योगिक क्षेत्रों में सुरक्षा मानकों की कमी को उजागर करती है। विशेषज्ञों का कहना है कि ज्वलनशील सामग्री रखने वाले गोदामों में अग्नि सुरक्षा उपकरण और नियमित निरीक्षण अनिवार्य होना चाहिए।1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాలు ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారాయి. తాలూకా పరిధిలోని జన్నారం మండలంలో ఆదివారం మ.3 గంటలకు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో పాటు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు 43 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఉంటుందని వారు తెలిపారు.1
- ఆదిలాబాద్ జిల్లా : తలమడుగు మండలం అర్లీ (కె)గ్రామ వడ్ల గంగయ్య మనుమరాలు వివాహానికి హాజరై,సాయిలింగి గ్రామ శేవ్వా పొచ్చన్న యాదవ్ కుమార్తె వివాహానికి,రుయ్యడి గ్రామ సత్రోజి రాజు కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి,తలమడుగు గ్రామ రతి కంటి నవీన్ ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై,టీచర్స్ కలని రాజు రెడ్డి కాంట్రాక్టర్ గృహ హప్రవేశానికి హాజరై,నిర్మల్ సిద్ధికుంటలో జరిగిన రూయ్యడి గ్రామ త్యాపల్ల బాలాజీ తమ్ముని వివహానికి హాజరైనా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కళ్యాణo లక్ష్మి రాజేశ్వర్,మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, సర్పంచ్ ఉడుగు రాకేష్,ఎస్.దేవన్న,ఎన్.అశోక్ వర్డ్ మెంబర్,ఎల్.ప్రవీణ్ రెడ్డి,జి.సాంబశివ్,ఎం.వెంకట్ రెడ్డి,సాయి కిరణ్,పడాల భూమన్న,కేశవ్ తదితరులు పాల్గొన్నారు1
- where rival parties gather at key junctions in the final hour. Despite intense competition, LDF, UDF and BJP come together with flags, music and energy, showing a spirit of healthy rivalry. Seen in places like Nemom, it reflects a unique political culture and democratic enthusiasm rarely seen elsewhere.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.1
- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ నుంచి ఉట్నూర్ ఎక్స్రోడ్ వరకు జిల్లా రహదారి గుంతలతో అధ్వానంగా మారి రాకపోకలు ఇబ్బందిగా మారాయని వామపక్ష నాయకులు తెలిపారు. సిపిఎం నాయకుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ తరచూ మంత్రులు సందర్శించినా రోడ్డు పరిస్థితి మారలేదన్నారు. ప్రమాదాలు పెరుగుతున్నాయని, అత్యవసర సేవలు కూడా సకాలంలో అందడం కష్టమవుతోందని పేర్కొన్నారు. వెంటనే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.1