Shuru
Apke Nagar Ki App…
మంత్రాలయం: ఇరుముడి ధరించి శ్రీశైలం కు బయలుదేరిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో శివమాల లో భాగంగా ఇరుముడి ధరించి శ్రీశైలం కు బయలుదేరిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , బాల స్వాములు, ఇతర స్వాములు తదితరులు ఉన్నారు
G.NAGENDRA
మంత్రాలయం: ఇరుముడి ధరించి శ్రీశైలం కు బయలుదేరిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో శివమాల లో భాగంగా ఇరుముడి ధరించి శ్రీశైలం కు బయలుదేరిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , బాల స్వాములు, ఇతర స్వాములు తదితరులు ఉన్నారు
More news from తెలంగాణ and nearby areas
- కేశంపేట మండలంలోని గ్రామాల్లో తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు దుప్పట్లు, మఫ్లర్లతో చలిని తట్టుకుంటున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. చలి ప్రభావంతో జ్వరాలు, దగ్గు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.1
- బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- టిఆర్ఎస్ పార్టీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. సదాశివపేటలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలలో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. అవినీతి లేని పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలు ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.1
- అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు4
- హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.1
- గత 25 ఏళ్లుగా నల్లగొండ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి ఈ ప్రాంత ప్రజలు నా ప్రాణం. నా చివరి శ్వాస వరకు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తాను. నల్లగొండను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో భారీగా నిధులు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మరియు సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరుస్తున్నాం. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకుండా, పట్టణ అభివృద్ధి కోసం 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. మీ సమస్యలను నేరుగా నా దృష్టికి తీసుకువచ్చే కాంగ్రెస్ కార్పొరేటర్లకు మద్దతుగా నిలవండి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, శాంతిభద్రతలను కాపాడుతూ, నల్లగొండను అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాను.1
- ఆదోని పట్టణంలోని... 17వ సచివాలయంలో ఏమీనిటీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ తన సొంత నిధులతో హైదరాబాదులోని ప్రభుత్వాసుపత్రిలో పక్షవాతం వ్యాధితో చికిత్స పొందుతున్న ఆదోని పట్టణానికి చెందిన గంగన్నకు మూడు నెలలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్లు 12000 రూపాయలను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా సచివాలయం అడ్మిన్ ,వెల్ఫేర్ సెక్రెటరీ తో పాటు అవార్డు కౌన్సిలర్ చిన్న ఏమినిటీ సెక్రెటరీ వినోద్ కుమార్ కు సత్కారం చేసి అభినందించారు1
- బద్వేలు :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సురేందర్ నగర్, కోట వీధిపట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు సిబ్బంది పాల్గొని శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ పైన అవగాహన నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతుంది జీవనశెన యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం మున్సిపాలిటీ పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. వినాయ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ టీ.నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు ,హెల్త్ అసిస్టెంట్ వి. జనార్దన్ రావు, శ్రీరాములయ్య, క్యాన్సర్ వ్యాధి మెడో కేర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివరాం, ఏఎన్ఎంస్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.1
- గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్* ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది . జై KCR..జై THR...1