గుంటూరు నగరంలోని కొత్తపేట శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్లోఇద్దరువిద్యార్థుల మధ్యఘర్షణ ఒకరు మృతి. *✒️- కొట్టుకున్న టెన్త్ విద్యార్ధులు* *ఓ విద్యార్థి మృతి* *మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట నిరసన* *కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ* గుంటూరు నగరంలోని కొత్తపేట శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి కొట్లాటలా మారి ఓ విద్యార్థి మృతికి కారణమైంది. ఈ గొడవలో ఓ విద్యార్థి, భరత్ కుమార్ అనే విద్యార్థిని బలంగా కొట్టడంతో అతని మెడ భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. విషయం తెలుసుకుని రంగంలో దిగిన ఎన్ఎస్యుఐ నేతలు ఆ విద్యార్థి మరణానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట అతని మృతదేహంతో సహా ఆందోళనకు దిగారు. కలెక్టర్ అన్సారియా వెంటనే స్పందించి స్వయంగా వారి వద్దకు వచ్చి, కుటుంబానికి అండగా ఉంటామని.. విద్యార్థి భరత్ మృతికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని.. హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడ నుంచి మార్చురీకి తరలించారు••
గుంటూరు నగరంలోని కొత్తపేట శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్లోఇద్దరువిద్యార్థుల మధ్యఘర్షణ ఒకరు మృతి. *✒️- కొట్టుకున్న టెన్త్ విద్యార్ధులు* *ఓ విద్యార్థి మృతి* *మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట నిరసన* *కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ* గుంటూరు నగరంలోని కొత్తపేట శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి కొట్లాటలా మారి ఓ విద్యార్థి మృతికి కారణమైంది. ఈ గొడవలో ఓ విద్యార్థి, భరత్ కుమార్ అనే విద్యార్థిని బలంగా కొట్టడంతో అతని మెడ భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. విషయం తెలుసుకుని రంగంలో దిగిన ఎన్ఎస్యుఐ నేతలు ఆ విద్యార్థి మరణానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట అతని మృతదేహంతో సహా ఆందోళనకు దిగారు. కలెక్టర్ అన్సారియా వెంటనే స్పందించి స్వయంగా వారి వద్దకు వచ్చి, కుటుంబానికి అండగా ఉంటామని.. విద్యార్థి భరత్ మృతికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని.. హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడ నుంచి మార్చురీకి తరలించారు••
- *బొలెరో బోల్తా.. ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులంతా విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తోంది. కూలి పనుల కోసం అరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.1
- మీడియా సమావేశంలో ms సలీం పై మండిపడ్డ టీడీపీ రాజంపేట పార్లమెంట్ మైనారిటీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సద్దాం హుస్సేన్1
- కంపట్లేదా నారా లోకేష్ ? మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు1
- Post by J ramesh1
- గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.1
- Post by GANGADHAR1
- నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.1
- *✒️- కొట్టుకున్న టెన్త్ విద్యార్ధులు* *ఓ విద్యార్థి మృతి* *మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట నిరసన* *కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ* గుంటూరు నగరంలోని కొత్తపేట శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి కొట్లాటలా మారి ఓ విద్యార్థి మృతికి కారణమైంది. ఈ గొడవలో ఓ విద్యార్థి, భరత్ కుమార్ అనే విద్యార్థిని బలంగా కొట్టడంతో అతని మెడ భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. విషయం తెలుసుకుని రంగంలో దిగిన ఎన్ఎస్యుఐ నేతలు ఆ విద్యార్థి మరణానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట అతని మృతదేహంతో సహా ఆందోళనకు దిగారు. కలెక్టర్ అన్సారియా వెంటనే స్పందించి స్వయంగా వారి వద్దకు వచ్చి, కుటుంబానికి అండగా ఉంటామని.. విద్యార్థి భరత్ మృతికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని.. హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడ నుంచి మార్చురీకి తరలించారు••1