logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టీడీపీ నేతలు మొత్తం గంజాయి, డ్ర*గ్స్ లో మునిగితేలుతున్నారు. కొందరు వ్యాపారాల్లో బిజీగా ఉండగా కొందరు డ్ర*గ్స్ తీసుకోవడంలో బిజీ..ఏదైతేనేం నకిలీ విజనరీ చంద్రబాబు పాలనలో ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్ర*గ్స్ తో పోలీసులుకు దొరికిపోవడం సిగ్గుచేటు.దేశ వ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయినట్లే. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పుట్టింది కమ్మ కులంలో… కానీ రాజకీయాల కోసం కాపు అని చెప్పుకోవడం సిగ్గు లేదా, దొండకాయ కిరణ్ రాయల్?

15 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

టీడీపీ నేతలు మొత్తం గంజాయి, డ్ర*గ్స్ లో మునిగితేలుతున్నారు. కొందరు వ్యాపారాల్లో బిజీగా ఉండగా కొందరు డ్ర*గ్స్ తీసుకోవడంలో బిజీ..ఏదైతేనేం నకిలీ విజనరీ చంద్రబాబు పాలనలో ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్ర*గ్స్ తో పోలీసులుకు దొరికిపోవడం సిగ్గుచేటు.దేశ వ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయినట్లే. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పుట్టింది కమ్మ కులంలో… కానీ రాజకీయాల కోసం కాపు అని చెప్పుకోవడం సిగ్గు లేదా, దొండకాయ కిరణ్ రాయల్?

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం ఎక్సైజ్‌ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉందా? -పేర్ని నాని, మాజీ మంత్ర
    1
    ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం
ఎక్సైజ్‌ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు
మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు
ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉందా? 
-పేర్ని నాని, మాజీ మంత్ర
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई. आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    1
    रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार
यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई.
आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    user_Bilal khan
    Bilal khan
    Chittoor, Andhra Pradesh•
    1 hr ago
  • పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది, వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
    1
    పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది,
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు  తెలుగుదేశం పార్టీ నాయకులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది,
వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక మైపాడు గేటు సమీపంలో గల నాయుడు ఫంక్షన్ హాల్ నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా శ్రీ పీఠం గురువర్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ లలిత శివ స్వామి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలను నందు దాదాపు 11 గ్రూపులో సభ్యులు 300 మంది పాల్గొని ఈ కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు సాంస్కృతిక ముత్యాలు తంబోలా గేమ్స్ మహిళల క్యాట్ వాక్ తదితర పోటీలను నిర్వహించి విజేతలు అయినటువంటి మహిళలను ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని చేపట్టారు. పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ కార్యక్రమంలో పండరి భజన బృందాలు కోలాట బృందాలు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు సాయంత్రం వచ్చిన మహిళలందరికీ కూడా బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పీఠం సభ్యులు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఇతర గ్రూపు సభ్యులు భక్తులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన మహిళ లకు ప్రత్యేక బహుమతి మరియు ఘనంగా సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన శ్రీ పీఠం సభ్యులందరికీ కూడా పేరుపేరునా శ్రీ పీఠం నిర్వాహకులు శివయ్య స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
    1
    నెల్లూరు నగరంలోని  స్థానిక మైపాడు గేటు సమీపంలో గల  నాయుడు ఫంక్షన్ హాల్ నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా శ్రీ పీఠం గురువర్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు  శ్రీ లలిత శివ స్వామి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలను నందు దాదాపు 11 గ్రూపులో సభ్యులు 300 మంది పాల్గొని ఈ కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు సాంస్కృతిక ముత్యాలు తంబోలా గేమ్స్ మహిళల క్యాట్ వాక్ తదితర పోటీలను నిర్వహించి విజేతలు అయినటువంటి మహిళలను ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని చేపట్టారు. పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా  ఈ కార్యక్రమంలో పండరి భజన బృందాలు కోలాట బృందాలు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు సాయంత్రం వచ్చిన మహిళలందరికీ కూడా బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పీఠం సభ్యులు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఇతర గ్రూపు సభ్యులు భక్తులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన మహిళ లకు ప్రత్యేక బహుమతి మరియు ఘనంగా సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన శ్రీ పీఠం సభ్యులందరికీ కూడా పేరుపేరునా శ్రీ పీఠం నిర్వాహకులు శివయ్య స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తిలో గడ్డి మందు తాగినా యువకుడు ముదిగుర్తి గ్రామంలో ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న కారణంగా పోక్సో కేసునమోదు చేశారు. ప్రతిరోజు వాయిదాల పేరుతో తిప్పుతున్నారు అని టిడిపి నాయకుడు రఫీ సాయం కోరగా దళిత బిడ్డని ఆయన అవమానించాడని అలాగే 14 ఏళ్ల జైలు శిక్ష లేదంటే విషయం తాగడమే మంచిదని అన్నాడని దీంతో ఏం చేసేది లేక గడ్డి మందు తాగుతున్నాను అంటూ బాధితుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అలాగే ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది.
    1
    నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తిలో గడ్డి మందు తాగినా యువకుడు ముదిగుర్తి గ్రామంలో ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న కారణంగా పోక్సో  కేసునమోదు చేశారు. ప్రతిరోజు వాయిదాల పేరుతో తిప్పుతున్నారు అని టిడిపి నాయకుడు రఫీ సాయం కోరగా దళిత బిడ్డని ఆయన అవమానించాడని అలాగే 14 ఏళ్ల జైలు శిక్ష లేదంటే విషయం తాగడమే మంచిదని అన్నాడని దీంతో ఏం చేసేది లేక గడ్డి మందు తాగుతున్నాను అంటూ బాధితుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అలాగే ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    42 min ago
  • అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం. ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు. మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
    2
    అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం
వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు.
అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం.
ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు.
మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • మత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా అనంతపురం. జిల్లా న్యమత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా *అనంతపురం:* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
    1
    మత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా 
అనంతపురం. జిల్లా న్యమత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా 
*అనంతపురం:*
నగరంలో మందు బాబుల హల్ చల్.
మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు.
మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు 
మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
నగరంలో మందు బాబుల హల్ చల్.
మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు.
మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు 
మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పుట్టింది కమ్మ కులంలో… కానీ రాజకీయాల కోసం కాపు అని చెప్పుకోవడం సిగ్గు లేదా, దొండకాయ కిరణ్ రాయల్?
    1
    పుట్టింది కమ్మ కులంలో… కానీ రాజకీయాల కోసం కాపు అని చెప్పుకోవడం సిగ్గు లేదా, దొండకాయ కిరణ్ రాయల్?
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.