logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనంతపురం:నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి మత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా అనంతపురం. జిల్లా న్యమత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా *అనంతపురం:* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*

7 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

అనంతపురం:నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి మత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా అనంతపురం. జిల్లా న్యమత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా *అనంతపురం:* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!* ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!*
ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా
మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. 
ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది, వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
    1
    పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది,
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు  తెలుగుదేశం పార్టీ నాయకులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది,
వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई. आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    1
    रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार
यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई.
आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    user_Bilal khan
    Bilal khan
    Chittoor, Andhra Pradesh•
    3 hrs ago
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం ఎక్సైజ్‌ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉందా? -పేర్ని నాని, మాజీ మంత్ర
    1
    ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం
ఎక్సైజ్‌ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు
మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు
ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉందా? 
-పేర్ని నాని, మాజీ మంత్ర
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు
    1
    పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో  ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా అనంతపురం. జిల్లా న్యమత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా *అనంతపురం:* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
    1
    మత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా 
అనంతపురం. జిల్లా న్యమత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా 
*అనంతపురం:*
నగరంలో మందు బాబుల హల్ చల్.
మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు.
మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు 
మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
నగరంలో మందు బాబుల హల్ చల్.
మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు.
మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు 
మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.