Shuru
Apke Nagar Ki App…
అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో ప్రమాదవశాత్తుగా జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించి మాట్లాడుతూ.. జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇండ్లు,మూడు పశువుల పాకలు కాలిపోవడం బాధాకరమని తప్పకుండా ఇండ్లు కోల్పోయిన ప్రతీ ఒక్కరికీ త్వరలోనే ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఇండ్లు పూర్తిగా దగ్దమైన జాదవ్ ప్రేమ్సింగ్ కి వ్యక్తిగతంగా రూ. 30 వేలు తక్షణ సహాయం అందజేశారు. అదేవిధంగా బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు. వీరి వెంట అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
AlluriMahesh
అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో ప్రమాదవశాత్తుగా జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించి మాట్లాడుతూ.. జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇండ్లు,మూడు పశువుల పాకలు కాలిపోవడం బాధాకరమని తప్పకుండా ఇండ్లు కోల్పోయిన ప్రతీ ఒక్కరికీ త్వరలోనే ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఇండ్లు పూర్తిగా దగ్దమైన జాదవ్ ప్రేమ్సింగ్ కి వ్యక్తిగతంగా రూ. 30 వేలు తక్షణ సహాయం అందజేశారు. అదేవిధంగా బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు. వీరి వెంట అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from Adilabad and nearby areas
- నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రమనికి చెందిన జాదవ్ సునీల్ టిల కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.వారితోపాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.1
- Post by KR NEWS 3692
- Post by Solanke Ravi3
- గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- జగిత్యాల : 👉 పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి 👉 జిల్లా మొత్తం మీద 68 పరీక్ష కేంద్రాలు 12,964 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం జగిత్యాల జిల్లాలో 10వ పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, జగిత్యాల జిల్లాలో మొత్తం 12,964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందుకుగాను 68మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు 5 గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, ఇన్విజిలేటర్ల నియామకంతోపాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వివరించారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి వైద్య సహకారం, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతీ పరీక్షకు మధ్యన ఉన్న విరామం రోజుల్లో మరుసటి పరీక్షకు సంబంధించి, విద్యార్థులు ఎలాంటి సందేహాలున్నాకూడ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించడం కూడా జరిగిందని తెలిపారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.1
- రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 వద్ద నీటి పైప్ లీక్ జగిత్యాల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 సమీపంలో తాగునీటి పైప్ లైన్ లీక్ అవుతున్నది. దీంతో పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతూ రోడ్డంతా నీరు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్య వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. నీటి పైప్ లీకేజీలను సమయానికి సరిచేయకపోతే పెద్ద మొత్తంలో నీటి నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. �1
- Post by Venu Gopal1
- నెరడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో ప్రమాదవశాత్తుగా జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించి మాట్లాడుతూ.. జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇండ్లు,మూడు పశువుల పాకలు కాలిపోవడం బాధాకరమని తప్పకుండా ఇండ్లు కోల్పోయిన ప్రతీ ఒక్కరికీ త్వరలోనే ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఇండ్లు పూర్తిగా దగ్దమైన జాదవ్ ప్రేమ్సింగ్ కి వ్యక్తిగతంగా రూ. 30 వేలు తక్షణ సహాయం అందజేశారు. అదేవిధంగా బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు. వీరి వెంట అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.2