logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన వైకుంఠం జ్యోతి... కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్ సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...

22 hrs ago
user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
22 hrs ago

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన వైకుంఠం జ్యోతి... కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్ సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్ సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...
    1
    కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో  టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్  భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి  నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్  సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు  ప్రభుత్వ బీసీ  బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు  వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షేక్ అబ్దుల్ వహబ్ ఉరుసు ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి షంషీర్ ను గుర్రంపై కొలువు తీర్చి డప్పు చప్పులు,మేల తాళాల నడుమ ఊరేగింపు వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
    1
    రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షేక్ అబ్దుల్ వహబ్ ఉరుసు ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి షంషీర్ ను గుర్రంపై కొలువు తీర్చి డప్పు చప్పులు,మేల తాళాల నడుమ ఊరేగింపు వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కమిషనర్ vs కామన్ మ్యాన్... కుంటి సాకులు ఆపు నాయన..మారాల్సింది మీ పని తీరు...21 రోజులు చెత్త కలెక్షన్ జరగక పోతే ఎక్కడ వేయాలి చెత్త ? హిందూ స్మశాన వాటికను దంప్యార్డు గా తయారు చేశారు
    1
    కమిషనర్ vs కామన్ మ్యాన్... కుంటి సాకులు ఆపు నాయన..మారాల్సింది మీ పని తీరు...21 రోజులు చెత్త కలెక్షన్ జరగక పోతే ఎక్కడ వేయాలి చెత్త ? హిందూ స్మశాన వాటికను దంప్యార్డు గా తయారు చేశారు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Prasad Golla
    2
    Post by Prasad Golla
    user_Prasad Golla
    Prasad Golla
    కల్లూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
    1
    మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం
కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న  బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    జర్నలిస్ట్ పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్* బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు
    2
    జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది.
ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్*
బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    15 hrs ago
  • NIA అక్రమ నిర్బంధం బిక్కు బిక్కుబిక్కుమని ఆశ్రమ పిల్లలు నెల కిందట తల్లి తేరజమ్మ మరణం ఇప్పుడు తండ్రి సోలమన్ రెడ్డి కనుమూత ఇన్నన్న నీ కష్టం పగోడీకి కూడా రావద్దు🙏🙏
    1
    NIA అక్రమ నిర్బంధం బిక్కు బిక్కుబిక్కుమని ఆశ్రమ పిల్లలు నెల కిందట తల్లి తేరజమ్మ మరణం ఇప్పుడు తండ్రి సోలమన్ రెడ్డి కనుమూత ఇన్నన్న నీ కష్టం పగోడీకి కూడా రావద్దు🙏🙏
    user_Akhil kumar
    Akhil kumar
    Farmer Pudur, Vikarabad•
    3 hrs ago
  • బొమ్మనహల్ మండలంలో సిఐ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్సై నబీ రసూల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
    1
    బొమ్మనహల్ మండలంలో సిఐ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్సై నబీ రసూల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.