logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఒకవైపు రేవంత్ హైడ్రాపై పోరాటం చేస్తూనే.. మరోవైపు హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు మన రామన్న! పేదల ఇండ్లు కూల్చి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసిన హైకోర్టు. నెక్స్ట్ నువ్వే రేవం..తూ🎯 ఒకవైపు రేవంత్ హైడ్రాపై పోరాటం చేస్తూనే.. మరోవైపు హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు మన రామన్న! పేదల ఇండ్లు కూల్చి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసిన హైకోర్టు. నెక్స్ట్ నువ్వే రేవం..తూ🎯

19 hrs ago
user_Degala samson
Degala samson
Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
19 hrs ago

ఒకవైపు రేవంత్ హైడ్రాపై పోరాటం చేస్తూనే.. మరోవైపు హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు మన రామన్న! పేదల ఇండ్లు కూల్చి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసిన హైకోర్టు. నెక్స్ట్ నువ్వే రేవం..తూ🎯 ఒకవైపు రేవంత్ హైడ్రాపై పోరాటం చేస్తూనే.. మరోవైపు హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు మన రామన్న! పేదల ఇండ్లు కూల్చి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసిన హైకోర్టు. నెక్స్ట్ నువ్వే రేవం..తూ🎯

More news from తెలంగాణ and nearby areas
  • ఒకవైపు రేవంత్ హైడ్రాపై పోరాటం చేస్తూనే.. మరోవైపు హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు మన రామన్న! పేదల ఇండ్లు కూల్చి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసిన హైకోర్టు. నెక్స్ట్ నువ్వే రేవం..తూ🎯 ఒకవైపు రేవంత్ హైడ్రాపై పోరాటం చేస్తూనే.. మరోవైపు హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు మన రామన్న! పేదల ఇండ్లు కూల్చి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసిన హైకోర్టు. నెక్స్ట్ నువ్వే రేవం..తూ🎯
    1
    ఒకవైపు రేవంత్ హైడ్రాపై పోరాటం చేస్తూనే.. 
మరోవైపు హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు మన రామన్న!

పేదల ఇండ్లు కూల్చి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసిన హైకోర్టు.

నెక్స్ట్ నువ్వే రేవం..తూ🎯
ఒకవైపు రేవంత్ హైడ్రాపై పోరాటం చేస్తూనే.. 
మరోవైపు హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు మన రామన్న!
పేదల ఇండ్లు కూల్చి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై వేటు వేసిన హైకోర్టు.
నెక్స్ట్ నువ్వే రేవం..తూ🎯
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    19 hrs ago
  • తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద.. 22 గేట్లు ఎత్తివేత. చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం నీటిమట్టం 73.39 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరడంతో అధికారులు 22 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం పెరుగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
    1
    తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద.. 22 గేట్లు ఎత్తివేత.
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం నీటిమట్టం 73.39 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరడంతో అధికారులు 22 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం పెరుగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
    1
    ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  
ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
యాంకర్ వాయిస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు  సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్.. కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ ప్రవేశ పరీక్షల పుస్తకాలు మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.
    4
    ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్..
కోల్కట..,తోట సుబ్రహ్మణ్యం IRS గారు లక్ష రూపాయలు డొనేషన్.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నివాసి యూవశక్తి ఫౌండర్,ఇన్కమ్ టాక్స్ అఫ్ ఏడిషనల్ డైరెక్టర్,కోల్కట గౌ. శ్రీ తోట సుబ్రహ్మణ్యం IRS గారు టేకులపల్లి గ్రామం లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ నీ సందర్శించి. స్కూల్ పాఠశాల లైబ్రరీ కొరకు లక్ష రూపాయలు విలువ గల ఐఐటి నీటు ఇంజనీరింగ్ సిఏ  ప్రవేశ పరీక్షల పుస్తకాలు  మరియు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు  అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మంచి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మోటివేషన్ పాఠలు బోధించినారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు vm. బంజర్ లైన్స్ క్లబ్ నెంబర్స్ కరాటి అకాడమీ నిర్వాహకులు శ్రీమంతుడు యూత్ సభ్యులు కోట సుధాకర్,ఆత్మీయులు సన్నిహితులు శ్రేయోభిలాషులు గ్రామం పెద్దలు స్నేహితులు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు.
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • info 29-07-26 ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను విని తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తన సమస్యను వినతిపత్రం ద్వారా మంత్రికి అందజేశారు. వారి సమస్యను మంత్రి సంబంధిత అంశాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి తుమ్మల.
    1
    info 
29-07-26

ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను విని  తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు

తన సమస్యను వినతిపత్రం ద్వారా  మంత్రికి అందజేశారు. వారి సమస్యను మంత్రి సంబంధిత అంశాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి తుమ్మల.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన యాంకర్ వాయిస్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.
    1
    సత్తుపల్లిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో ఆందోళన

యాంకర్ వాయిస్:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు విద్యుత్ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడం సరికాదని పేర్కొన్నారు.

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ పనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ​ ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ​ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ​పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు
    2
    ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం
ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం
​
ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
​ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
​పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • జాతీయ రహదారిపైనే ప్రమాద ఘంటికలు.. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు ములుగు జిల్లా వాజేడు మండలం లో ని రెండు మూడు రోజులపాటుగా కురుస్తున్న వర్షాలకు గొల్లగూడెం ఇసుక వాగు బ్రిడ్జి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీరు: జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు నాన్న అవస్థలు పడుతున్నారని గతంలో కూడా పత్రికల్లో మొత్తుకున్నది అదే వరదలకు ఆగదు అని ప్రతి ఒక్కరు తాత్కాలిక రోడ్డు అని తెగ రాశారు ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యమా ఇది ముందే తెలిసినా ఇసుకవాగు వంతెన నిర్మాణంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదా రిపై కీలకమైన ఈ వంతెన పనులు ఇప్ప టికీ పూర్తికాకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి. కాం ట్రాక్టర్ల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా తాత్కాలికంగా వేసిన ప్రత్యామ్నాయ రహదారి వరద ప్రవాహా నికి కొట్టుకుపోవడం పరిస్థితి తీవ్రతను బయటపెడుతోంది.మూడు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో అత్యవసర సేవలు సైతం స్తంభించాయి. అంబులెన్స్లు వెళ్లలేని పరిస్థితి నెలకొ నడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతమని తెలిసినా శాశ్వత పరిష్కారంపై దృష్టి పె ట్టకుండా తాత్కాలిక ఏర్పాట్లతో కాలం వెళ్లదీస్తున్నారని స్థానికులు మండిపడు తున్నారు. పెద్ద వర్షాలు కురిస్తే వంతెన స్తంభాలే నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉంటే, ఈ నిర్మాణం ఎంతవరకు సురక్షి తమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాల కంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నాణ్యత ప్రమాణాలతో వంతెన పనులు పూర్తి చేసి, ప్రయాణికుల భద్రతకు ప్రభు త్వం హామీ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    జాతీయ రహదారిపైనే ప్రమాద
ఘంటికలు..
అధికారుల నిర్లక్ష్యంపై
మండిపడుతున్న ప్రజలు
ములుగు జిల్లా వాజేడు మండలం లో ని రెండు మూడు రోజులపాటుగా కురుస్తున్న వర్షాలకు 
గొల్లగూడెం ఇసుక వాగు బ్రిడ్జి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీరు: జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా 
నిలిచిపోవడంతో
గ్రామస్తులు నాన్న అవస్థలు పడుతున్నారని 
గతంలో కూడా
పత్రికల్లో మొత్తుకున్నది అదే  వరదలకు ఆగదు అని ప్రతి ఒక్కరు తాత్కాలిక రోడ్డు అని తెగ రాశారు ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యమా ఇది
ముందే తెలిసినా
ఇసుకవాగు వంతెన నిర్మాణంలో నిర్లక్ష్యం
ప్రదర్శించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందు
లు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదా
రిపై కీలకమైన ఈ వంతెన పనులు ఇప్ప
టికీ పూర్తికాకపోవడంతో ప్రయాణికుల
ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి. కాం
ట్రాక్టర్ల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ
లోపం కారణంగా తాత్కాలికంగా వేసిన
ప్రత్యామ్నాయ రహదారి వరద ప్రవాహా
నికి కొట్టుకుపోవడం పరిస్థితి తీవ్రతను
బయటపెడుతోంది.మూడు రోజులుగా
రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో
అత్యవసర సేవలు సైతం స్తంభించాయి.
అంబులెన్స్లు వెళ్లలేని పరిస్థితి నెలకొ
నడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతమని
తెలిసినా శాశ్వత పరిష్కారంపై దృష్టి పె
ట్టకుండా తాత్కాలిక ఏర్పాట్లతో కాలం
వెళ్లదీస్తున్నారని స్థానికులు మండిపడు
తున్నారు. పెద్ద వర్షాలు కురిస్తే వంతెన
స్తంభాలే నీటిలో మునిగిపోయే పరిస్థితి
ఉంటే, ఈ నిర్మాణం ఎంతవరకు సురక్షి
తమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల
ప్రాణాల కంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికే
ప్రాధాన్యం ఇస్తున్నారా అని స్థానికులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే
నాణ్యత ప్రమాణాలతో వంతెన పనులు
పూర్తి చేసి, ప్రయాణికుల భద్రతకు ప్రభు
త్వం హామీ ఇవ్వాలని ప్రజలు డిమాండ్
చేస్తున్నారు.
    user_Rishi Ravi
    Rishi Ravi
    Driver and vehicle licensing agency భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.