కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నాగెల్లి తిరుపతిరెడ్డి స్మారక క్రికెట్ పోటీలు నిర్వహించారు మైదానంలో సర్పంచ్ గంకిడి సంధ్యా చంద్రారెడ్డి ఉప్పుగండ్ల మోహన్ రెడ్డి వేములవాడ దశరథం క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి క్రికెట్ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు నాగెల్లి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరిక మానసిక వికాసంతో పాటు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపునకు దోహదపడతాయని అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్యాంకు సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాలలో ఉండే వారు విద్యార్థులు మొత్తం ఎనిమిది టీములు పాల్గొనడం సంతోషకరమని గ్రామంలో యువత ఐకమత్యంగా ఉండడానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయని ముందు ముందు కూడా ఇలాగే మరిన్ని క్రీడలు నిర్వహిస్తామని విన్నర్ రన్నర్ లతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లకు నగదు బహుమతితో పాటు కప్పు అందజేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంకిడి సంధ్య చంద్రారెడ్డి కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి గుర్రం నర్సాగౌడ్ వేముల వాడ దశరథం ఉప్పుగండ్ల ప్రశాంత్ రెడ్డి నందగిరి శ్రీనివాస్ రెడ్డి ఊట్కూరి హరన్ రెడ్డి గుర్రాల భూపతిరెడ్డి గుర్రం వేణు వేముల శ్రీధర్ రావుల సతీష్ కల్లెపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నాగెల్లి తిరుపతిరెడ్డి స్మారక క్రికెట్ పోటీలు నిర్వహించారు మైదానంలో సర్పంచ్ గంకిడి సంధ్యా చంద్రారెడ్డి ఉప్పుగండ్ల మోహన్ రెడ్డి వేములవాడ దశరథం క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి క్రికెట్ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు నాగెల్లి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరిక మానసిక వికాసంతో పాటు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపునకు దోహదపడతాయని అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్యాంకు సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాలలో ఉండే వారు విద్యార్థులు మొత్తం ఎనిమిది టీములు పాల్గొనడం సంతోషకరమని గ్రామంలో యువత ఐకమత్యంగా ఉండడానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయని ముందు ముందు కూడా ఇలాగే మరిన్ని క్రీడలు నిర్వహిస్తామని విన్నర్ రన్నర్ లతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లకు నగదు బహుమతితో పాటు కప్పు అందజేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంకిడి సంధ్య చంద్రారెడ్డి కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి గుర్రం నర్సాగౌడ్ వేముల వాడ దశరథం ఉప్పుగండ్ల ప్రశాంత్ రెడ్డి నందగిరి శ్రీనివాస్ రెడ్డి ఊట్కూరి హరన్ రెడ్డి గుర్రాల భూపతిరెడ్డి గుర్రం వేణు వేముల శ్రీధర్ రావుల సతీష్ కల్లెపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు
- అయ్యప్ప ఆలయం లో నాగుపాము. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని న్యూ కాలనీ లోగల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనమిచ్చిన నాగరాజు చాకచక్యంగా పట్టుకున్న సిర్పూర్ పేపర్ మిల్ సిబ్బంది.1
- దాచారం గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 14 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామ దాచారంలో ఈరోజు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ముగ్గుల పోటీల పాల్గొడం జరిగినది ఇట్లు గజ్వేల్ మండల బీసీ అధ్యక్షులు వల్లపు నరసింహులు మరి దాచారం గ్రామం సర్పంచ్ చేతిరెడ్డి చెన్నారెడ్డి మరియు ఉప సర్పంచ్ ఊర్మిల యాదగిరి మరియు వార్డు సభ్యులు ఇట్లు వెంకటయ్య రెడ్డి ప్రతాపరెడ్డి శాంతిప్ రెడ్డి రమేష్ టి బాల నరసయ్య వెంకటేష్ విక్రమ్ మరియు తదితరులు పాల్గొన్నారు1
- నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బోగస్ ఓట్లు తొలగించాలి మీడియాతో మాట్లాడిన బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ సెట్1
- *జిల్లెల్లగూడ చందన చెరువు కట్ట వద్ద అగ్ని ప్రమాదం* *ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం* రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన చెరువు కట్ట ప్రధాన రహదారి వద్ద శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ జిల్లెల్లగూడలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. చెరువు కట్ట చుట్టూ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు,చెత్తాచెదారం, అలాగే కట్టకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపారాలు చెత్తను నిర్లక్ష్యంగా పారవేయడంతో ఒక్కసారిగా చెత్తలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల సమీపంలోనే ఒక మెకానిక్ షెడ్తో పాటు పెద్ద మొత్తంలో పాత టైర్ల గోదాం ఉండటంతో, కొద్దిసేపు ఆలస్యం జరిగి ఉంటే భారీ అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది నర్సింగ్ రావు, కృష్ణ, గణేష్, అశ్వక్ వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెరువు కట్ట పరిసరాల్లో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారాలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.3
- sala nagar kancha Golconda fort1
- రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోద రంగమన్నార్ కళ్యాణోత్సవం.._ రాత్రి వేళ నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసిన కన్నుల పండుగ... స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి – చైతన్య దంపతులు... సంప్రదాయ వైభవంతో కొనసాగిన కల్యాణోత్సవ కార్యక్రమాలు... స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు... ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో నిండిన వాతావరణం...1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నాగెల్లి తిరుపతిరెడ్డి స్మారక క్రికెట్ పోటీలు నిర్వహించారు మైదానంలో సర్పంచ్ గంకిడి సంధ్యా చంద్రారెడ్డి ఉప్పుగండ్ల మోహన్ రెడ్డి వేములవాడ దశరథం క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి క్రికెట్ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు నాగెల్లి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరిక మానసిక వికాసంతో పాటు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపునకు దోహదపడతాయని అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్యాంకు సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాలలో ఉండే వారు విద్యార్థులు మొత్తం ఎనిమిది టీములు పాల్గొనడం సంతోషకరమని గ్రామంలో యువత ఐకమత్యంగా ఉండడానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయని ముందు ముందు కూడా ఇలాగే మరిన్ని క్రీడలు నిర్వహిస్తామని విన్నర్ రన్నర్ లతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లకు నగదు బహుమతితో పాటు కప్పు అందజేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంకిడి సంధ్య చంద్రారెడ్డి కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి గుర్రం నర్సాగౌడ్ వేముల వాడ దశరథం ఉప్పుగండ్ల ప్రశాంత్ రెడ్డి నందగిరి శ్రీనివాస్ రెడ్డి ఊట్కూరి హరన్ రెడ్డి గుర్రాల భూపతిరెడ్డి గుర్రం వేణు వేముల శ్రీధర్ రావుల సతీష్ కల్లెపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు1
- నారాయణఖేడ్ పట్టణంలో గజేంద్ర భారతి మహారాజ్ ఆశ్రమ నిర్మాణానికి కృషి చేస్తాం మీడియాతో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతుందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం తెలంగాణలో జర్నలిస్టులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుందని ఆలోచనతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పోలీసుల వైఖరి మార్చుకోవాలని సూచించారు.1