రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు* రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బేగంపేట విమానాశ్రయంకు తిరుగు పయనమైన గౌరవ ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి సాదర వీడ్కోలు లభించింది. టిటిడి ఈ ఓ శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, భాను ప్రకాష్, కోనేటి ఆదిమూలం, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి మౌర్య, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.అప్పారావు, రిజిస్టర్ ప్రొ.భూపతి నాయుడు, రేణిగుంట తాసిల్దార్ సురేష్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు...
రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు* రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బేగంపేట విమానాశ్రయంకు తిరుగు పయనమైన గౌరవ ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి సాదర వీడ్కోలు లభించింది. టిటిడి ఈ ఓ శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, భాను ప్రకాష్, కోనేటి ఆదిమూలం, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి మౌర్య, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.అప్పారావు, రిజిస్టర్ ప్రొ.భూపతి నాయుడు, రేణిగుంట తాసిల్దార్ సురేష్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు...
- 🙏🏻🙏🏻1
- Post by Paramesh Ratnagiri1
- అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు . పలమనేరు జనవరి 12( ప్రజా ప్రతిభ) పట్టణమునందు ఐ సి డి ఎస్ అర్బన్ సెక్టార్ గాంధీ నగర్ అంగన్వాడి కేంద్రంలో వర్కర్ సుబ్బమ్మ అధ్యక్షతన ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ భారతదేశంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవముగా జరుపుకోవడంతో పాటు వివిధ రకాల సాంప్రదాయ కార్యక్రమాలు నైపుణ్యతలను ప్రదర్శించి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రజలు చేసే పండగలు అన్నిటిలోన ఈ సంక్రాంతి పండుగకు ఓ ప్రత్యేకత గుర్తింపు ఉందని ,కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటారని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాలు కోసం ఉదయం నుండి అంగన్వాడి కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అక్కడ హాజరైన అంగన్వాడి వర్కర్లు వివిధ రకాల ముగ్గులు వేసి సంక్రాంతి పండుగకు ఏ ఏ వస్తువులను అలంకరిస్తారో ఆ విధంగా డిజైన్ చేసి పలువురుని ఆకర్షింప చేశారు. అదేవిధంగా చిన్నపిల్లల చేత వివిధ రకాల వేషధారణలతో ప్రత్యేకమైన ప్రదర్శనలు నిర్వహించారు. దాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడూ, ఎవరు చేయలేని సంక్రాంతి సంబరాలు అంగన్వాడీ సిబ్బంది నిర్వహించి ప్రజల హృదయాల్లో నిలిచారు. ఈ అద్భుతమైన కార్యక్రమం ఆ ప్రాంతంలో పలువురిని ఆకర్షీంప చేయడంతో పాటు ప్రత్యేకమైన మంచి వాతావరణం సంతరించుకుందన్నారు. సంక్రాంతి పండగ ప్రత్యేకతను అక్కడ హాజరైన స్థానికులకు క్లుప్తంగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు చిలకమ్మా, భాగ్యమ్మ, మహేశ్వరి, అనసూయ, శాంతి, లతా, విద్యార్థిని ,విద్యార్థులు, వారి తల్లులు హాజరయ్యారు.1
- కదిరి మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి సమీపాన ఉన్న కుంట వద్ద మల్లాలమ్మ ఉత్సవము నిర్వహిస్తున్నట్లు మేదర సంఘం నాయకులు తెలిపారు. సోమవారం సాయంత్రం మల్లాలమ్మకి సారె సమర్పణ ఉత్సవము నిర్వహించారు. అనంతరం అమ్మవారికి జ్యోతి పూజోత్సవం,శాంతి పూజ నిర్వహిస్తూ ఊరేగింపుతో అమ్మవారికి సారే వస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం నడిరోడ్డుపై. మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మాజీమంత్రి చింత మోహన్. రాయలసీమ మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు 30 సంవత్సరాల నుండి రాయలసీమ వాసులు ముఖ్యమంత్రి పనిచేసి సంవత్సరాలు ఉన్నాయి అలాంటి రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎందుకు తీసుకోరావటం లేదంటూ మాట్లాడారు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం సొంత నియోజకవర్గంలో. చదువుకున్న యువతకు. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసు1
- నల్గొండలోనీ పానగల్ లో ఘనంగా స్వామి వివేకానందుడి జయంతి వేడుకలు యువజన సంఘాల నేతలు నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్ ఐ సైదులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరు స్వామి వివేకానందుని పుస్తకాలు చదవడంతోపాటు ఆయన ఆలోచన విధానాలను అలవర్చుకోవాలని పరమత సహనం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పానగల్ యువత నాయకులు పాల్గొన్నారు.1
- Post by Paramesh Ratnagiri1