logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కడప జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కడప వైయస్సార్ కడప జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు... ఈరోజు వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొనడం జరిగింది. కారుణ్య నియామకాల గురించి మరియు రహదారుల సమీక్ష లో భాగంగా... రాజకీయ కారణాల వలన కమలాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో అధికారుల వివక్ష పై కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు..

12 hrs ago
user_అశోక్ కుమార్ రెడ్డి
అశోక్ కుమార్ రెడ్డి
Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

కడప జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కడప వైయస్సార్ కడప జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు... ఈరోజు వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొనడం జరిగింది. కారుణ్య నియామకాల గురించి మరియు రహదారుల సమీక్ష లో భాగంగా... రాజకీయ కారణాల వలన కమలాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో అధికారుల వివక్ష పై కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కడప వైయస్సార్ కడప జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు... ఈరోజు వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొనడం జరిగింది. కారుణ్య నియామకాల గురించి మరియు రహదారుల సమీక్ష లో భాగంగా... రాజకీయ కారణాల వలన కమలాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో అధికారుల వివక్ష పై కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు..
    1
    కడప
వైయస్సార్ కడప జిల్లా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు...
ఈరోజు వైయస్సార్ కడప జిల్లా, కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొనడం జరిగింది.
కారుణ్య నియామకాల గురించి మరియు రహదారుల సమీక్ష లో భాగంగా... రాజకీయ కారణాల వలన కమలాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణంలో అధికారుల వివక్ష పై కలెక్టర్ గారి దృష్టి కి తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు..
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • గాండ్లపెంట మండలంలో ఎంపీడీవో రామకృష్ణ కామసూత్ర బాబురావు ఆధ్వర్యంలో "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర " కార్యక్రమము చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి వారి విధులు పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించి ఘనంగా సత్కరించారు. నివాసాలు ఉన్న ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిదాపు రావని ప్రజలకు సూచించారు. స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తోపుడుబండ్లను అందించారు.
    1
    గాండ్లపెంట మండలంలో ఎంపీడీవో రామకృష్ణ కామసూత్ర  బాబురావు ఆధ్వర్యంలో  "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర " కార్యక్రమము చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి వారి విధులు పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించి ఘనంగా సత్కరించారు. నివాసాలు ఉన్న ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిదాపు రావని   ప్రజలకు సూచించారు. స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తోపుడుబండ్లను అందించారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    14 hrs ago
  • పుంగునూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం ఫలితాల కోసం ఉత్కంఠ అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న న్యాయవాదులు
    2
    పుంగునూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతం 
ఫలితాల కోసం ఉత్కంఠ 
అన్నమయ్య జిల్లా
పుంగనూరు
పుంగనూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న న్యాయవాదులు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    13 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    20 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి వాటర్ ట్యాంక్ ఎదురుగా గల శివాజీ నగర్ వీధి నందు గల శ్రీ రామ మందిరం నందు కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా మార్చ్ 27వ తారీకు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి అలంకరణ చేసి స్వామివారి కైకర్యాలను నిర్వహించారని దేవస్థానము అర్చకులు రాధాకృష్ణ తెలిపారు. ఈ దేవస్థానం నిర్వాహకులు చిర్రా రఘురాం రెడ్డి వెంకట చలమయ్య వేలూరి మహేంద్ర సాయి ఆదివెంకట సుబ్బారావు దర్శి రమేష్ బాబు తిరువీధి హరి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున నెల్లూరు ప్రజలు జరగబోయే కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి వాటర్ ట్యాంక్ ఎదురుగా గల శివాజీ నగర్ వీధి నందు గల శ్రీ రామ మందిరం నందు కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా మార్చ్  27వ తారీకు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 
శ్రీరామనవమి  వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి అలంకరణ చేసి  స్వామివారి కైకర్యాలను నిర్వహించారని దేవస్థానము అర్చకులు రాధాకృష్ణ తెలిపారు. ఈ దేవస్థానం నిర్వాహకులు చిర్రా రఘురాం రెడ్డి   వెంకట చలమయ్య     వేలూరి మహేంద్ర సాయి  ఆదివెంకట సుబ్బారావు దర్శి రమేష్ బాబు తిరువీధి హరి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున నెల్లూరు ప్రజలు జరగబోయే కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఈరోజు పలమనేరు పురపాలక సంఘం కార్మికులు, ప్రజలు కమిషనర్ రమణారెడ్డి తో కలసి పురపాలక సంఘం కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది, తరువాత కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘం కార్మికులకు తడి చెత్త పొడి చెత్త ఇండ్ల వద్ద వేరుచేసి ఇవ్వాలన్నారు అంతేగాక ఆఫీసులు అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్లో, స్కూల్స్, కార్యాలయాలు చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేయకూడదని తెలిపారు. ఇంటి కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్ మరియు టెర్రస్ గార్డెనింగ్ వంటి వాటిని ప్రజలంతా ప్రోత్సహించాలని వాటిపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ప్రస్తుతం ఉన్న పలమనేరు పురపాలక సంఘ పట్టణానికి స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర ర్యాంకు కన్నా మెరుగైన ర్యాంకు కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు తర్వాత పట్టణ ప్రజలచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తో పాటు మేనేజర్ ఖాదర్ మొహిద్దిన్, శిరీష అసిస్టెంట్ ఇంజనీర్ బాబా తదితర అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
    1
    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఈరోజు పలమనేరు పురపాలక సంఘం కార్మికులు, ప్రజలు కమిషనర్ రమణారెడ్డి తో కలసి పురపాలక సంఘం కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది, తరువాత కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘం కార్మికులకు తడి చెత్త పొడి చెత్త ఇండ్ల వద్ద వేరుచేసి ఇవ్వాలన్నారు అంతేగాక ఆఫీసులు అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్లో, స్కూల్స్, కార్యాలయాలు చెత్తను పారిశుద్ధ్య  కార్మికులకు అందజేయాలన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారవేయకూడదని తెలిపారు. ఇంటి కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్ మరియు టెర్రస్ గార్డెనింగ్  వంటి వాటిని ప్రజలంతా ప్రోత్సహించాలని వాటిపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ప్రస్తుతం ఉన్న పలమనేరు పురపాలక సంఘ  పట్టణానికి స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర ర్యాంకు కన్నా మెరుగైన ర్యాంకు కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు తర్వాత పట్టణ ప్రజలచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తో పాటు మేనేజర్ ఖాదర్ మొహిద్దిన్, శిరీష అసిస్టెంట్ ఇంజనీర్ బాబా తదితర అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • కొడవలూరు మండలం పెయ్యలపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన రిలయన్స్ బయో ఎనర్జీ ఫ్యాక్టరీని తక్షణమే ఆపివేయాలని పెయ్యలపాలెం గ్రామస్తులు కోరారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో వస్తున్నటువంటి వాయువుల వల్ల గ్రామంలో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని గ్రామస్తులు అన్నారు. రిలయన్స్ బయో ఫ్యాక్టరీలో నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల భరించలేని దుర్వాసన వస్తుందని ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో అసలు ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యాలు క్షీణించి హాస్పిటల్ బారిన పడుతున్నామని లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడటం లేదని అన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని పై అధికారులు జోక్యం చేసుకొని ఫ్యాక్టరీని ఇక్కడ నుండి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, పినాక సుభాష్ రెడ్డి, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.
    4
    కొడవలూరు మండలం పెయ్యలపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన రిలయన్స్ బయో ఎనర్జీ ఫ్యాక్టరీని తక్షణమే ఆపివేయాలని పెయ్యలపాలెం గ్రామస్తులు కోరారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో వస్తున్నటువంటి వాయువుల వల్ల గ్రామంలో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని గ్రామస్తులు అన్నారు. రిలయన్స్ బయో ఫ్యాక్టరీలో నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల భరించలేని దుర్వాసన వస్తుందని ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో అసలు ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యాలు క్షీణించి హాస్పిటల్ బారిన పడుతున్నామని లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడటం లేదని అన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని పై అధికారులు జోక్యం చేసుకొని ఫ్యాక్టరీని ఇక్కడ నుండి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, పినాక సుభాష్ రెడ్డి, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.