*హజరత్ సయ్యద్ జలాలుద్దీన్ ధర్వేష్ సుల్తాన్ షా దర్గా దారి ఏర్పాటు* _మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫారూఖ్,కలెక్టర్ లక్ష్మి శా ఆదేశాలతో అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో తీరిన భక్తుల కష్టాలు_ *ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 17, (గళమ్ న్యూస్)* కొండపల్లి బి.కాలనీ వద్దగల హజరత్ సయ్యద్ జలాలుద్దీన్ ధర్వేష్ సుల్తాన్ షా దర్గా స్థలాన్ని శుక్రవారం డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ పి శివ రామాంజనేయులు,ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది,సూఫీ మత గురువు అల్తాఫ్ బాబాతో కలిసి పరిశీలించారు.ఎన్నో సంవత్సరాలుగా భక్తులు ఎదురుచూస్తున్న దర్గాకు దారిని శుక్రవారం అధికారులు ఏర్పాటు చేశారు.కాంపౌండ్ వాల్ తొలగించి దర్గాకు దారి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.ఈ పనులను సూఫి మత గురువు అల్తాఫ్ బాబా దగ్గరుండి పర్యవేక్షించారు.ఎట్టకేలకు తమ దర్గాలోకి దారి సౌకర్యం ఏర్పాటు కావడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూఖ్ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ కు,మైలవరం నియోజవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షాకు ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీ సోదరులు.
*హజరత్ సయ్యద్ జలాలుద్దీన్ ధర్వేష్ సుల్తాన్ షా దర్గా దారి ఏర్పాటు* _మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫారూఖ్,కలెక్టర్ లక్ష్మి శా ఆదేశాలతో అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో తీరిన భక్తుల కష్టాలు_ *ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 17, (గళమ్ న్యూస్)* కొండపల్లి బి.కాలనీ వద్దగల హజరత్ సయ్యద్ జలాలుద్దీన్ ధర్వేష్ సుల్తాన్ షా దర్గా స్థలాన్ని శుక్రవారం డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ పి శివ రామాంజనేయులు,ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది,సూఫీ మత గురువు అల్తాఫ్ బాబాతో కలిసి పరిశీలించారు.ఎన్నో సంవత్సరాలుగా భక్తులు ఎదురుచూస్తున్న దర్గాకు దారిని శుక్రవారం అధికారులు ఏర్పాటు చేశారు.కాంపౌండ్ వాల్ తొలగించి దర్గాకు దారి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.ఈ పనులను సూఫి మత గురువు అల్తాఫ్ బాబా దగ్గరుండి పర్యవేక్షించారు.ఎట్టకేలకు తమ దర్గాలోకి దారి సౌకర్యం ఏర్పాటు కావడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూఖ్ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ కు,మైలవరం నియోజవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షాకు ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీ సోదరులు.
- UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.2
- ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు1
- 🙏😭1
- పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు1
- Post by Solanke Ravi4
- హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు1
- గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.1