logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*? అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.

2 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*? అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.

More news from తెలంగాణ and nearby areas
  • అలంపూర్: ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగింపు!! ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికుల ఆవేదన అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం గత ఒక ఏడాది నుంచి ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని మరమ్మతులు చేయించకుండా అద్దె భవనంలో కొనసాగిస్తుండడంతో ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని మరమ్మతులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
    1
    అలంపూర్: ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగింపు!! ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికుల ఆవేదన
అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం గత ఒక ఏడాది నుంచి ప్రభుత్వ భవనం ఉన్న అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని మరమ్మతులు చేయించకుండా అద్దె భవనంలో కొనసాగిస్తుండడంతో ప్రజాధనం వృధా అవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని మరమ్మతులు చేయించి అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    14 hrs ago
  • మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వైసిపి పార్టీ డీఎస్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనను తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా మోసం చేశారన్నారు. ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు మంత్రి రాజీనామా చేయాలా అంటూ ఎద్దేవా చేశారు
    1
    మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 
మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వైసిపి పార్టీ డీఎస్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనను తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా మోసం చేశారన్నారు. ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు మంత్రి రాజీనామా చేయాలా అంటూ ఎద్దేవా చేశారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఎర్రగుంట్లలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఘన స్వాగతం.... ఎర్రగుంట్ల: ఈరోజు కడప జిల్లాకు చేరుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్లలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ముప్పె వెంకట్ నాయుడు గారు, అభిమానులు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భానసంచారాలతో సందడి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథికి ఘనంగా సత్కారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎర్రగుంట్లలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
    4
    ఎర్రగుంట్లలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఘన స్వాగతం....
ఎర్రగుంట్ల: ఈరోజు కడప జిల్లాకు చేరుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్లలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ముప్పె వెంకట్ నాయుడు గారు, అభిమానులు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భానసంచారాలతో సందడి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథికి ఘనంగా సత్కారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎర్రగుంట్లలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే పీఏలు ఫోన్లు ఎత్తడం లేదు: మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ ఆవేదన వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామానికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, మంత్రి పీఏలు తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే పీఏలు ఫోన్లు ఎత్తడం లేదు: మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ ఆవేదన
వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామానికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, మంత్రి పీఏలు తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Kethapally shankar
    Kethapally shankar
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    2 hrs ago
  • చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.
    1
    చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు
మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కలెక్టర్ విజయ సునీత సమాధానంతో ఆందోళన విరమించిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముంపు గ్రామాలలో ఈ నెలాఖరుకు ఖాళీ చేయమని మౌఖికంగా చెప్పడంతో నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు నిరసన కొనసాగించారు. కలెక్టర్ నిర్వాసితుల యొక్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో నిరసన విరమించారు
    1
    కలెక్టర్ విజయ సునీత సమాధానంతో ఆందోళన విరమించిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు 
మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముంపు గ్రామాలలో ఈ నెలాఖరుకు ఖాళీ చేయమని మౌఖికంగా చెప్పడంతో నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు నిరసన కొనసాగించారు. కలెక్టర్ నిర్వాసితుల యొక్క సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో నిరసన విరమించారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్‌కు నీరు ఇస్తారా? ప్రభుత్వం స్పష్టం చేయాలి రాయలసీమ కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో సాగునీటిని విడుదల చేస్తారా, లేదా వరి నాట్లకు నీరు అందిస్తారా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.రైతుల సాగు ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏ.వి. రమణ కోరారు. కేసీ కెనాల్ పరిధిలో సాగు చేస్తున్న రైతులు నీటి లభ్యతపై అనిశ్చితితో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.రైతు సేవా సమితి సభ్యులు వెంకట చంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌లో నీటి విడుదలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. నీటి విడుదలపై నిర్ణయం ఆలస్యం అయితే రైతులు పంటల ఎంపిక, వరి నాట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.కేసీ కెనాల్ పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఖరీఫ్ సీజన్‌కు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.
    1
    కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్‌కు నీరు ఇస్తారా? ప్రభుత్వం స్పష్టం చేయాలి
రాయలసీమ కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో సాగునీటిని విడుదల చేస్తారా, లేదా వరి నాట్లకు నీరు అందిస్తారా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.రైతుల సాగు ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏ.వి. రమణ కోరారు. కేసీ కెనాల్ పరిధిలో సాగు చేస్తున్న రైతులు నీటి లభ్యతపై అనిశ్చితితో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.రైతు సేవా సమితి సభ్యులు వెంకట చంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌లో నీటి విడుదలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. నీటి విడుదలపై నిర్ణయం ఆలస్యం అయితే రైతులు పంటల ఎంపిక, వరి నాట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.కేసీ కెనాల్ పరిధిలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఖరీఫ్ సీజన్‌కు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • బాన్స్ వాడ ఇ ఇ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన ఘట్టు బ్రదర్స్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము కొత్త హౌసింగ్ బోర్డులో గల ఘట్టు బ్రదర్స్ నివాసములో భాన్సువాడలో ఇ ఇ గా పదవీ విరమణ చేసిన ఆంజనేయులు గారికి ఏ వన్ కాంట్రాక్టర్  యు కృష్ణమూర్తి బ్రదర్స్ కుటుంబముతో ఆయనకు షాలువా కప్పి పూలమాల వేసి ధన్యవాదములు తెలియజేశారు, ఈ సందర్భముగా A1 కాంట్రాక్టర్ యు కృష్ణ మూర్తి మాట్లాడుతూ గద్వాల లో మీరు చేసిన సేవలు మరువలేనివని మేము మరిచిపోలేమని అన్నారు.
    3
    బాన్స్ వాడ ఇ ఇ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన ఘట్టు బ్రదర్స్

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము కొత్త హౌసింగ్ బోర్డులో గల ఘట్టు బ్రదర్స్ నివాసములో భాన్సువాడలో ఇ ఇ గా పదవీ విరమణ చేసిన ఆంజనేయులు గారికి ఏ వన్ కాంట్రాక్టర్  యు కృష్ణమూర్తి బ్రదర్స్ కుటుంబముతో ఆయనకు షాలువా కప్పి పూలమాల వేసి ధన్యవాదములు తెలియజేశారు, ఈ సందర్భముగా A1 కాంట్రాక్టర్ యు కృష్ణ మూర్తి మాట్లాడుతూ గద్వాల లో మీరు చేసిన సేవలు మరువలేనివని మేము మరిచిపోలేమని అన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.