logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి, ఏప్రిల్ 26 బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి, ఏప్రిల్ 26 బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.

12 hrs ago
user_RAVI KUMAR
RAVI KUMAR
Tirupati (Rural), Andhra Pradesh•
12 hrs ago

బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి, ఏప్రిల్ 26 బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి, ఏప్రిల్ 26 బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.

More news from Andhra Pradesh and nearby areas
  • బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి, ఏప్రిల్ 26 బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం.
తిరుపతి, ఏప్రిల్ 26
బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం  ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    12 hrs ago
  • తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు విస్తృతి… కాకులమాను అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది
    1
    తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు విస్తృతి… కాకులమాను అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    13 hrs ago
  • మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
    1
    మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన
మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    14 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ గొప్ప ప్రారంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంత్ రెడ్డి మరియు రూప్ కుమార్ యాదవ్  చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అధునాతన నూతన ఎక్విప్మెంట్తో  విశాలవంతమైన అగర్వాల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయటం శుభపరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ శివప్రసాద్ గారిని అభినందించారు. ప్రత్యేకంగా తమ హాస్పిటల్ నందు పేదలకు తమ సేవలను అందించాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాలను కూడా వర్తిస్తాయని నిరుపేద కూడా తమ హాస్పిటల్ సేవలు  వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్లు సిబ్బంది బండి మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Nellore Urban, Spsr Nellore•
    16 hrs ago
  • బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కడప జిల్లా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్.. వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్.. ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనల వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు.. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది.. పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది.. చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది.. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది.. పోలీసులపై దాడి ,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
    1
    కడప జిల్లా
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..
వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్..
ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనల వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు..
పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది..
పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది..
చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది..
మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది..
పోలీసులపై దాడి ,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ముఖ్యమంత్రి కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద వాహనాలను నిలిపివేసిన పోలీసులు. చాలాసేపటి వరకు వాహనాలు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వాహనదారుల ఆగ్రహం.ఇదేం పద్ధతి అంటూ పోలీసులతో వాగ్వివాదం.ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో...!
    1
    ముఖ్యమంత్రి కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద వాహనాలను నిలిపివేసిన పోలీసులు.
చాలాసేపటి వరకు వాహనాలు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వాహనదారుల ఆగ్రహం.ఇదేం పద్ధతి అంటూ పోలీసులతో వాగ్వివాదం.ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో...!
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.