logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జన్నారం మండల ప్రజలకు సిఐ రమణ మూర్తి కీలక సూచనలు జాగ్రత్త.. తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యం వేసవి కాలం లేదా పండుగల సీజన్ ఏదైనా.. తాళం వేసిన ఇళ్లే దొంగల పాలిట వరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరాల అదుపునకు లక్సెట్టిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణ మూర్తి గారు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. ​దొంగల రూట్ మార్చారు.. మనం జాగ్రత్త పడదాం! ఇటీవలి కాలంలో పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలు పాటించాల్సిన నియమాలను విడుదల చేశారు:

3 hrs ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
3 hrs ago
3c87da23-6a9b-4d90-9e1e-1ae36b016ec5

జన్నారం మండల ప్రజలకు సిఐ రమణ మూర్తి కీలక సూచనలు జాగ్రత్త.. తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యం వేసవి కాలం లేదా పండుగల సీజన్ ఏదైనా.. తాళం వేసిన ఇళ్లే దొంగల పాలిట వరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరాల అదుపునకు లక్సెట్టిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణ మూర్తి గారు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. ​దొంగల రూట్ మార్చారు.. మనం జాగ్రత్త పడదాం! ఇటీవలి కాలంలో పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలు పాటించాల్సిన నియమాలను విడుదల చేశారు:

More news from తెలంగాణ and nearby areas
  • ​"రంజాన్ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. క్రమశిక్షణ, దానగుణం, సహనం కలిగిన ఈ మాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనమందరం కలిసి మెలిసి ఉండటమే సమాజానికి బలమని, ఇలాంటి వేడుకలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమానురాగాలను పెంచుతాయని" ఆయన కొనియాడారు.
    5
    ​"రంజాన్ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. క్రమశిక్షణ, దానగుణం, సహనం కలిగిన ఈ మాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనమందరం కలిసి మెలిసి ఉండటమే సమాజానికి బలమని, ఇలాంటి వేడుకలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమానురాగాలను పెంచుతాయని" ఆయన కొనియాడారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లి గ్రామంలో ఉన్న అగ్గి మల్లన్న దేవాలయంలో మల్లన్న పట్నాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఇటీవల అగ్గి మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించారు. మంగళవారం దేవాలయ నిర్వాహకులు భక్తులు మల్లన్న మూల విగ్రహాన్ని సమీప గోదావరికి తీసుకువెళ్లి జలాలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం సుంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు స్వామి వారి కళ్యాణం, బోనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
    1
    జన్నారం మండలంలోని రేండ్లగూడ మందపల్లి గ్రామంలో ఉన్న అగ్గి మల్లన్న దేవాలయంలో మల్లన్న పట్నాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఇటీవల అగ్గి మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించారు. మంగళవారం దేవాలయ నిర్వాహకులు భక్తులు మల్లన్న మూల విగ్రహాన్ని సమీప గోదావరికి తీసుకువెళ్లి జలాలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం సుంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు స్వామి వారి కళ్యాణం, బోనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.
    1
    జగిత్యాల ఇందిరా భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెకాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన కారణమని ఆరోపించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం, నామినేటెడ్ పోస్టులు మరియు కార్యకర్తల హక్కుల విషయంలో తీసుకున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ వ్యవహారం జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు దారితీస్తోందని అన్నారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • मध्य प्रदेश के बांधवगढ़ नेशनल पार्क में बाघों के सड़क पार करने का एक वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। छह बाघों ने एक साथ सड़क पार की। पहले तीन ने सड़क पार की, उसके बाद एक और बाघ ने। वहां आए टूरिस्ट ने तस्वीरें खींचीं और उन्हें सोशल मीडिया पर शेयर किया।
    1
    मध्य प्रदेश के बांधवगढ़ नेशनल पार्क में बाघों के सड़क पार करने का एक वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। छह बाघों ने एक साथ सड़क पार की। पहले तीन ने सड़क पार की, उसके बाद एक और बाघ ने। वहां आए टूरिस्ट ने तस्वीरें खींचीं और उन्हें सोशल मीडिया पर शेयर किया।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    4 hrs ago
  • బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో పనిచేస్తున్న సింగరేణి లారీ డ్రైవర్లు, క్లీనర్లు AITUC ఆధ్వర్యంలో నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. డ్రైవర్లకు రూ.34,000, క్లీనర్లకు రూ.21,000 వేతనం, అలాగే EPF, ESI, బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని AITUC బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ హెచ్చరించారు. కార్యక్రమంలో డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.
    1
    బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో పనిచేస్తున్న సింగరేణి లారీ డ్రైవర్లు, క్లీనర్లు AITUC ఆధ్వర్యంలో  నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. డ్రైవర్లకు రూ.34,000, క్లీనర్లకు రూ.21,000 వేతనం, అలాగే EPF, ESI, బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని AITUC బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ హెచ్చరించారు. కార్యక్రమంలో డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.
    1
    జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ పులిని మహారాష్ట్రకు చెందిన “జే-1”గా అటవీశాఖ గుర్తించింది. ఇటీవల ఆవును చంపిన పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
పులిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా ఈ పులి జగిత్యాలకు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో నిఘా పెంచారు. సాయంత్రం తర్వాత బయటకు రాకూడదని, పులికి హాని చేయవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • వేసవి కాలం లేదా పండుగల సీజన్ ఏదైనా.. తాళం వేసిన ఇళ్లే దొంగల పాలిట వరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరాల అదుపునకు లక్సెట్టిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణ మూర్తి గారు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. ​దొంగల రూట్ మార్చారు.. మనం జాగ్రత్త పడదాం! ఇటీవలి కాలంలో పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలు పాటించాల్సిన నియమాలను విడుదల చేశారు:
    2
    వేసవి కాలం లేదా పండుగల సీజన్ ఏదైనా.. తాళం వేసిన ఇళ్లే దొంగల పాలిట వరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరాల అదుపునకు లక్సెట్టిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణ మూర్తి గారు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు.
​దొంగల రూట్ మార్చారు.. మనం జాగ్రత్త పడదాం!
ఇటీవలి కాలంలో పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలు పాటించాల్సిన నియమాలను విడుదల చేశారు:
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.