logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో 400కు పైగా దళిత కుటుంబాలకు ఇప్పటికీ స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీడీఎం నాయకుడు జి. రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉన్న భూములు ఆక్రమణలకు గురై దళితులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

12 hrs ago
user_Orsu Krishna
Orsu Krishna
Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో 400కు పైగా దళిత కుటుంబాలకు ఇప్పటికీ స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీడీఎం నాయకుడు జి. రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉన్న భూములు ఆక్రమణలకు గురై దళితులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • సమాజ సేవకు సిద్ధమవుతున్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం. సాయిశ్వరి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వం, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. స్కౌట్స్ మాస్టర్ కె. నాగయ్య, గైడ్స్ క్యాప్టెన్ కె. రమణకుమారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    సమాజ సేవకు సిద్ధమవుతున్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు
సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం. సాయిశ్వరి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వం, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. స్కౌట్స్ మాస్టర్ కె. నాగయ్య, గైడ్స్ క్యాప్టెన్ కె. రమణకుమారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    21 hrs ago
  • లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం. ​కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ​ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.
    1
    లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం.
​కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ​ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. 
సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    18 hrs ago
  • నల్గొండ: కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్య.. విద్యార్థులకు ఇబ్బందులు నల్గొండ:నల్గొండ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాఠశాలలో ఉన్న చేతి పంపు చాలా కాలంగా పనిచేయడం లేదు. గ్రామపంచాయతీ నీటి పైప్‌లైన్ నుంచి మినీ ట్యాంక్‌కు నీరు ఎక్కించే మోటర్ ఇటీవల కాలిపోవడంతో ట్యాంక్‌లోకి నీరు చేరడం లేదు. దీంతో మధ్యాహ్న భోజనం ముందు, తర్వాత చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అవసరాలకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గతంలో కూలిన చెట్టు దుంగలను తొలగించకపోవడంతో వాటి కింద పాములు, తేళ్లు చేరే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో బీటలు వేసిన చెట్టు కూడా ఎప్పుడైనా కూలే పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చేతి పంపును మరమ్మతు చేయడంతో పాటు మోటర్‌ను బాగు చేసి, ప్రమాదకర చెట్లను తొలగించి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్య.. విద్యార్థులకు ఇబ్బందులు
నల్గొండ:నల్గొండ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పాఠశాలలో ఉన్న చేతి పంపు చాలా కాలంగా పనిచేయడం లేదు. గ్రామపంచాయతీ నీటి పైప్‌లైన్ నుంచి మినీ ట్యాంక్‌కు నీరు ఎక్కించే మోటర్ ఇటీవల కాలిపోవడంతో ట్యాంక్‌లోకి నీరు చేరడం లేదు. దీంతో మధ్యాహ్న భోజనం ముందు, తర్వాత చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అవసరాలకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాగే గతంలో కూలిన చెట్టు దుంగలను తొలగించకపోవడంతో వాటి కింద పాములు, తేళ్లు చేరే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో బీటలు వేసిన చెట్టు కూడా ఎప్పుడైనా కూలే పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చేతి పంపును మరమ్మతు చేయడంతో పాటు మోటర్‌ను బాగు చేసి, ప్రమాదకర చెట్లను తొలగించి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    20 hrs ago
  • Breaking ఖమ్మం .....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం చేసి పరిశీలించిన మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల కామెంట్స్.. ....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసినందుకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ......జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట .....ఖమ్మం _దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుబంధాల వారథి ....కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ కలెక్టర్ గిరిధర్ సహకారంతో జాతీయ రహదారి కి శ్రీకారం ....అమరావతి టూ నాగపూర్ నేషనల్ హైవే పూర్తి అయితే ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్ రోడ్డు ......భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక టూరిజం రంగాల పురోగతికి కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారి ......సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ....గోదావరి లో నౌకాయానం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి ......భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కార్యాచరణ .....కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే దక్షిణ అయోధ్య భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యం .....జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ...ఎయిర్ పోర్ట్...నౌకాయానం తో భద్రాచలం కు మహర్దశ ....నా రాజకీయ ప్రస్థానంలో జాతీయ రహదారులు ఏర్పాటు ఎంతో సంతృప్తి గా ఉంది ..... ....ఖమ్మం దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభాకాంక్షలు
    1
    Breaking
ఖమ్మం 

.....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం చేసి పరిశీలించిన మంత్రి తుమ్మల 

మంత్రి తుమ్మల కామెంట్స్..

....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసినందుకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు

......జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట

.....ఖమ్మం _దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుబంధాల వారథి

....కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ కలెక్టర్ గిరిధర్ సహకారంతో జాతీయ రహదారి కి శ్రీకారం

....అమరావతి టూ నాగపూర్ నేషనల్ హైవే పూర్తి అయితే ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్ రోడ్డు 

......భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక టూరిజం రంగాల పురోగతికి కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారి 

......సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు

....గోదావరి లో నౌకాయానం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి 

......భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కార్యాచరణ

.....కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే దక్షిణ అయోధ్య భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యం 

.....జాతీయ రహదారులు
రైల్వే కనెక్టివిటీ...ఎయిర్ పోర్ట్...నౌకాయానం తో భద్రాచలం కు మహర్దశ

 ....నా రాజకీయ ప్రస్థానంలో జాతీయ రహదారులు ఏర్పాటు ఎంతో సంతృప్తి గా ఉంది 

.....

....ఖమ్మం దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభాకాంక్షలు
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అనంతరం ఆయన నాయనమ్మ కలిసి భావోద్వేగానికి గురయ్యారు. మనవడికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.నామ కుటుంబ సభ్యులను ఓదార్చి, అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
    1
    గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అనంతరం ఆయన నాయనమ్మ కలిసి భావోద్వేగానికి గురయ్యారు. మనవడికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.నామ కుటుంబ సభ్యులను ఓదార్చి, అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    2
    ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • విజయవాడ రూరల్ తుమ్మలపాలెం గ్రామంలో శ్రీ గంగాణమ్మ జాతర శురు , 🙏🙏🙏🙏🙏🙏
    1
    విజయవాడ రూరల్ తుమ్మలపాలెం గ్రామంలో శ్రీ గంగాణమ్మ జాతర శురు , 🙏🙏🙏🙏🙏🙏
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    19 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.