స్టాఫ్ నర్స్ అలైడ్ పారామెడికల్ కాంట్రాక్ట్ జేఏసీ అనంతపురం జిల్లా నూతన కమిటీ చైర్మన్గా దిన్నె శరత్ బాబు గారు ఎన్నిక. అధ్యక్ష న్యూస్ ఏప్రిల్ 19: అనంతపురం జిల్లా ఏపీ ఎన్జీ జీవో హోం నందు నూతన కాంట్రాక్ట్ జేఏసీ కి ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీ జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ జక్కల మాధవ మరియు ఏపీ ఎన్జీ జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ మహిళా అధ్యక్షురాలు జమీల బేగం కుందుర్పి తాలూకా కోశాధికారి మధు బాబు మరియు స్టేట్ కాంట్రాక్ట్ కొ కన్వీనర్ నరేంద్ర అధ్యక్షతన నూతన కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది అందులో స్టాఫ్ నర్స్ అలైడ్ పారామెడికల్ జేఏసీ చైర్మన్ డి.శరత్ బాబు వైస్ చైర్మన్ రాజగోపాల్, ఉపేంద్ర, మాధవి, వన్నూర్ వలి. పవన్ కుమార్ మరియు కన్వీనర్ గా టి వెంకటనారాయణ కో కన్వీనర్ గా బాలగోబన్న శివప్రసాద్ అరుణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రశాంతి వంశీ హేమలత గార్లు ఎన్నిక కాబడినారు సభను ఉద్దేశించి ఏపీ ఎన్జీ జిఓ జక్కల మాధవ మాట్లాడుతూ కాంటాక్ట్ ఉద్యోగస్తులందరూ రెగ్యులర్ వారితో పాటుగా సమానంగా పనిచేస్తున్నారని వారికి రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం (100%) గ్రాస్, పెయిడ్ లీవ్స్, హెల్త్ కార్డ్స్, ట్రాన్స్ఫర్స్, విధి నిర్వహణలో మరణించిన సభ్యునికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఇలాంటి న్యాయ పరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీలోని కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
స్టాఫ్ నర్స్ అలైడ్ పారామెడికల్ కాంట్రాక్ట్ జేఏసీ అనంతపురం జిల్లా నూతన కమిటీ చైర్మన్గా దిన్నె శరత్ బాబు గారు ఎన్నిక. అధ్యక్ష న్యూస్ ఏప్రిల్ 19: అనంతపురం జిల్లా ఏపీ ఎన్జీ జీవో హోం నందు నూతన కాంట్రాక్ట్ జేఏసీ కి ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీ జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ జక్కల మాధవ మరియు ఏపీ ఎన్జీ జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ మహిళా అధ్యక్షురాలు జమీల బేగం కుందుర్పి తాలూకా కోశాధికారి మధు బాబు మరియు స్టేట్ కాంట్రాక్ట్ కొ కన్వీనర్ నరేంద్ర అధ్యక్షతన నూతన కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది అందులో స్టాఫ్ నర్స్ అలైడ్ పారామెడికల్ జేఏసీ చైర్మన్ డి.శరత్ బాబు వైస్ చైర్మన్ రాజగోపాల్, ఉపేంద్ర, మాధవి, వన్నూర్ వలి. పవన్ కుమార్ మరియు కన్వీనర్ గా టి
వెంకటనారాయణ కో కన్వీనర్ గా బాలగోబన్న శివప్రసాద్ అరుణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రశాంతి వంశీ హేమలత గార్లు ఎన్నిక కాబడినారు సభను ఉద్దేశించి ఏపీ ఎన్జీ జిఓ జక్కల మాధవ మాట్లాడుతూ కాంటాక్ట్ ఉద్యోగస్తులందరూ రెగ్యులర్ వారితో పాటుగా సమానంగా పనిచేస్తున్నారని వారికి రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం (100%) గ్రాస్, పెయిడ్ లీవ్స్, హెల్త్ కార్డ్స్, ట్రాన్స్ఫర్స్, విధి నిర్వహణలో మరణించిన సభ్యునికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఇలాంటి న్యాయ పరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీలోని కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు3
- కల్వకుంటలో డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు లేరు సంవత్సరం అవుతుంది ఇంతవరకు క్లీన్ చేయటం లేదు1
- బనగానపల్లె మండలం మైన్ ప్రాథమిక పాఠశాల యందు జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బడిబాట విశిష్టత హెచ్ఎం మల్లికార్జున రావుకు సన్మానం, విద్యార్థులకు బహుమతులు ప్రధాన ఉత్సవం, అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది, ముందుగా బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిల్లల కోసం మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికాహారం బూట్లు పుస్తకాలు అమ్మ ఒడి రూ. 15000 మొదలగునవి మీకోసం అమలు చేస్తుందని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కృషి చేయాలని బడిబాటి బంగారు బాట అన్నారు. అనంతరం హెచ్ ఎం మల్లికార్జునరావు ఘనంగా సన్మానించి విద్యార్థులకు బహుమతులు అందించారు. హెచ్ఎం మల్లికార్జునరావు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ.. పిల్లలు మా పాఠశాలలో చేర్పించండి చదువు చెప్పడం మా వంతు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు వల్లపు శంకర్, ఉపాధ్యాయులు, మధు కిషోర్, సురేష్, మల్లేశ్వరుడు, మల్లికార్జున , పలుకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.1