Shuru
Apke Nagar Ki App…
In Kolkata this evening, I prayed at the Thanthania Kalibari Temple. This Temple has a very close connection with the culture of West Bengal, particularly Kolkata. It also has a very close association with Sri Ramakrishna, who used to pray there very often.
M.RAJKIRAN REDDY
In Kolkata this evening, I prayed at the Thanthania Kalibari Temple. This Temple has a very close connection with the culture of West Bengal, particularly Kolkata. It also has a very close association with Sri Ramakrishna, who used to pray there very often.
More news from Telangana and nearby areas
- This Temple has a very close connection with the culture of West Bengal, particularly Kolkata. It also has a very close association with Sri Ramakrishna, who used to pray there very often.1
- అమెరికన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకునీ తిరిగి నియోజకవర్గంనికి వచ్చిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్ ని శాలువాతో సన్మానించిన శుభాకాంక్షలు తెలిపిన నేరడిగొండ మండలం లోని వాడూర్,వైడుర్య పురం,నేరడిగొండ మండలం,లంబాడా జేఏసీ, నాయకులు1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి మండల కేంద్రాల్లో వాసవి మాత జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం వాసవి మాతా చిత్రపటానికి ఆర్య వైశ్యులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దండేపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కూడా వాసవి మాత జయంతిని ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు.1
- हैदराबाद के बाचुपल्ली थाना क्षेत्र के अंतर्गत प्रगति नगर में रविवार को एक दर्दनाक सड़क दुर्घटना हुई। एलिप सर्किल के पास पानी का टैंकर अचानक बेकाबू होकर बाइक सवार छात्र को टक्कर मार गया। इस हादसे में छात्र निखिल (निवासी आंजनेयनगर, मूसा पेट) की मौके पर ही मौत हो गई। घटना का विवरण - स्थान: प्रगति नगर, एलिप सर्किल - वाहन: पानी का टैंकर - पीड़ित: निखिल, छात्र - परिणाम: मौके पर ही मौत, शव पोस्टमार्टम हेतु अस्पताल भेजा गया - चालक: दुर्घटना के बाद फरार पुलिस कार्रवाई स्थानीय पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। फरार चालक की तलाश जारी है। स्थानीय प्रतिक्रिया हादसे के बाद क्षेत्र में सनसनी फैल गई। लोगों ने भारी वाहनों की तेज रफ्तार और लापरवाही पर नाराज़गी जताई। कुछ समय तक यातायात भी बाधित रहा। सुरक्षा संदेश - भारी वाहनों की गति पर नियंत्रण आवश्यक है। - प्रशासन को नियमित जांच और निगरानी बढ़ानी चाहिए। - नागरिकों को हेलमेट और यातायात नियमों का पालन करना चाहिए।1
- ప్రజాధనం వృధాకి నిదర్శనం కోరుట్ల మున్సిపాలిటీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచడం, పౌరులకు మెరుగైన సౌకర్యాలు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై దయనీయ స్థితికి చేరుకుంది. ఈ ప్రదేశం మురికి, చెత్త, దుర్వాసనతో నిండిపోయి చెత్త కొండను తలపిస్తోంది. అక్కడ అడుగు పెట్టడమే కష్టసాధ్యంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ కోసం ఈ డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ తన అసలు లక్ష్యాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ప్రజాధనంతో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు కూడా ప్రస్తుతం అదే ప్రదేశంలో పాడుబడిన స్థితిలో నిరుపయోగంగా నిలిచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన వనరులను సక్రమంగా వినియోగించకపోవడం మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, నిరుపయోగంగా ఉన్న వాహనాలను పునర్వినియోగంలోకి తీసుకురావాలని కోరుట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- కవిత పార్టీ పై బాల్కసుమన్ కీలక వాక్యాలు రామకృష్ణాపూర్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం పై బాల్క సుమన్ స్పందించారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ కాకుండా ప్రతిపక్ష పార్టీ ని విమర్శించడంలో అర్తం లేదని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ చేసిన కేసీర్ ను మా రమనిషి అని వ్యాఖ్యానించడం అర్థం లేదన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని స్పష్టం చేశారు1
- జనగణన 2027లో భాగంగా స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కో సాగుతుందని అందుకు సంబంధించిన వివరాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని ఈ కార్యక్రమంలో తాను పాల్గొని స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థ వంతంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.2
- బోథ్ నియోజకవర్గం : తలమడుగు మండలంలోని సకిన్య పూర్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ పునాజీ మనవరాలి,అదే గ్రామానికి చెందిన బత్తుల శ్రీకాంత్ కూతురు పుట్టపంచేల,రూయ్యడి గ్రామంలో గ్రామ నాయకులు బొజ్జ ప్రవీణ్ సోదరుల కుమారుల కేశ ఖండన కార్యక్రమనికి మొన్న రాకపోవడం తో ఈ రోజు వారి ఇంటికి వెళ్లి,తలమడుగు మండల కేంద్రంలోని లచ్చంపుర్ గ్రామానికి చెందిన పెండం వెంకటేష్ కుమారుని వివాహం, నేరడిగొండ మండలంలోని సవర్గం గ్రామానికి చెందిన రాథోడ్ పిరాజీ కూతురి వివాహం.. ఈ వివాహ శుభాకార్యలకు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్. ఈ కార్యక్రమంలకు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.1