logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాగజ్నగర్ మండలం హట్పల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం *ఉట్టుపల్లి గ్రామంలో -ముఖ్య కార్యకర్తల సమావేశం* బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ మండలంలోని రేకులగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్టుపల్లి గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి కొంగ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి మరియు కార్యకర్తల ఐక్యతపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సిద్ధాంతాలు మరియు నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్ సుశీల గారు, ఉప సర్పంచ్ లచ్చు గారు, మాజీ సర్పంచ్ రాంషా గారు, కాగజ్‌నగర్ మండల మాలి సంఘం జనరల్ సెక్రటరీ హనుమంతు గారు, కో-పటేల్ రవీందర్ గారు, కోసిని వార్డ్ మెంబర్ ఎం. శ్రీనివాస్ గారు, ఇతర వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా గ్రామంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని, రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

7 hrs ago
user_Golem Venkatesham Patel
Golem Venkatesham Patel
Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
7 hrs ago
aa292737-6982-495a-b5db-334a132d1458

కాగజ్నగర్ మండలం హట్పల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం *ఉట్టుపల్లి గ్రామంలో -ముఖ్య కార్యకర్తల సమావేశం* బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ మండలంలోని రేకులగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్టుపల్లి గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ

54ca5b76-f05c-49d9-a1af-0cbbbaeb436f

సమావేశానికి కొంగ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి మరియు కార్యకర్తల ఐక్యతపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కలిసి

7e1f3fe6-0a60-44fb-8008-6e7cc2c04019

పనిచేయాలని, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సిద్ధాంతాలు మరియు నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్ సుశీల గారు, ఉప సర్పంచ్ లచ్చు గారు, మాజీ సర్పంచ్ రాంషా గారు, కాగజ్‌నగర్ మండల మాలి సంఘం జనరల్

సెక్రటరీ హనుమంతు గారు, కో-పటేల్ రవీందర్ గారు, కోసిని వార్డ్ మెంబర్ ఎం. శ్రీనివాస్ గారు, ఇతర వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా గ్రామంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని, రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • *ఉట్టుపల్లి గ్రామంలో -ముఖ్య కార్యకర్తల సమావేశం* బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ మండలంలోని రేకులగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్టుపల్లి గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి కొంగ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి మరియు కార్యకర్తల ఐక్యతపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సిద్ధాంతాలు మరియు నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్ సుశీల గారు, ఉప సర్పంచ్ లచ్చు గారు, మాజీ సర్పంచ్ రాంషా గారు, కాగజ్‌నగర్ మండల మాలి సంఘం జనరల్ సెక్రటరీ హనుమంతు గారు, కో-పటేల్ రవీందర్ గారు, కోసిని వార్డ్ మెంబర్ ఎం. శ్రీనివాస్ గారు, ఇతర వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా గ్రామంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని, రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
    4
    *ఉట్టుపల్లి గ్రామంలో -ముఖ్య కార్యకర్తల సమావేశం*
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ మండలంలోని రేకులగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్టుపల్లి గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి కొంగ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి మరియు కార్యకర్తల ఐక్యతపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సిద్ధాంతాలు మరియు నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశంలో సర్పంచ్ సుశీల గారు, ఉప సర్పంచ్ లచ్చు గారు, మాజీ సర్పంచ్ రాంషా గారు, కాగజ్‌నగర్ మండల మాలి సంఘం జనరల్ సెక్రటరీ హనుమంతు గారు, కో-పటేల్ రవీందర్ గారు, కోసిని వార్డ్ మెంబర్ ఎం. శ్రీనివాస్ గారు, ఇతర వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సమావేశం ద్వారా గ్రామంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని, రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Engineer Kagaznagar, Kumuram Bheem Asifabad•
    7 hrs ago
  • हरियाणा में हाईवे पर लड़खड़ाते हुए एक युवक की मौत हो गई। 12वीं क्लास का मोइन (19) अपने दो दोस्तों के साथ दिल्ली-मुंबई हाईवे पर घूमने गया था। वे एक इंस्टा रील बनाना चाहते थे। जब वह एक दोस्त के साथ सड़क पर चल रहा था, तो किसी दूसरे आदमी ने इसे अपने फोन में रिकॉर्ड कर लिया। इसी बीच, एक लॉरी बेकाबू हो गई। गाड़ी ने मोइन को सीधी टक्कर मार दी, जिससे उसकी मौके पर ही मौत हो गई। यह वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।
    1
    हरियाणा में हाईवे पर लड़खड़ाते हुए एक युवक की मौत हो गई। 12वीं क्लास का मोइन (19) अपने दो दोस्तों के साथ दिल्ली-मुंबई हाईवे पर घूमने गया था। वे एक इंस्टा रील बनाना चाहते थे। जब वह एक दोस्त के साथ सड़क पर चल रहा था, तो किसी दूसरे आदमी ने इसे अपने फोन में रिकॉर्ड कर लिया। इसी बीच, एक लॉरी बेकाबू हो गई। गाड़ी ने मोइन को सीधी टक्कर मार दी, जिससे उसकी मौके पर ही मौत हो गई। यह वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    3 hrs ago
  • రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని శ్రీ కనకదుర్గాదేవి–శ్రీ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2, 3 తేదీలలో మహంకాళి జాతర నిర్వహించనున్నారు. తొలి రోజు పట్టువస్త్రాల సమర్పణ, రెండో రోజు బోనాలు, మహాభోగ నైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.
    1
    రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని శ్రీ కనకదుర్గాదేవి–శ్రీ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2, 3 తేదీలలో మహంకాళి జాతర నిర్వహించనున్నారు. తొలి రోజు పట్టువస్త్రాల సమర్పణ, రెండో రోజు బోనాలు, మహాభోగ నైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • ప్రభావశీలురైన నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? ప్రాణభయంలో బాధితుడి కుటుంబం. ​మంచిర్యాల/జన్నారం: చట్టం ముందు అందరూ సమానులే అని పాలకులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ ప్రభావం, ధనబలం బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఒక ఎస్సీ బాధితుడిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ​ఘటన నేపథ్యం: ఫిర్యాదు చేసినా తప్పించుకున్న పోలీసులు ​ఫిబ్రవరి 16, 2026 రాత్రి సుమారు 9 గంటల సమయంలో నస్పూర్ మోషే అనే వ్యక్తిపై కులం పేరుతో దాడి జరిగింది. బాధితుడి కుమారుడు అభినయ్ వెంటనే '100' కు నాలుగు సార్లు కాల్ చేసినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. మరుసటి రోజు (ఫిబ్రవరి 17) బాధితుడి భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, జన్నారం ఎస్హెచ్ఓ గొల్లపెల్లి అనూష ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా, నిందితుల ఒత్తిడితో బాధితుడిపైనే ఎదురు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​అధికారుల చుట్టూ తిరిగినా అందని న్యాయం ​న్యాయం కోసం బాధితురాలు ఫిబ్రవరి 23న మంచిర్యాల డీసీపీని ఆశ్రయించారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విచారణకు రావడానికి మరో 12 రోజుల సమయం పట్టింది. చివరకు దాడి జరిగిన 18 రోజుల తర్వాత (మార్చి 6, 2026) ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 49/2026) నమోదైంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే స్పందించాల్సి ఉన్నా, ఈ స్థాయిలో ఆలస్యం జరగడం పోలీసుల అలసత్వానికి నిదర్శనమని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ​నిందితుడి నేర చరిత్ర – రాజకీయ రక్షణ ​ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లం రవి, ప్రస్తుత సర్పంచ్ భర్త మరియు మాజీ ఎంపీటీసీ. ఇతనిపై గతంలోనే పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి: ​SC Spl. 25/2022: ఆదిలాబాద్ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు. ​SC Spl. 19/2018 (FIR 128/2017): గతంలో జరిగిన ఒక అత్యాచార కేసులో నిందితుడు రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ​నేర చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, తనకున్న రాజకీయ మరియు ధన బలంతో నిందితుడు ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ​ప్రాణభయంలో బాధితుడి కుటుంబం ​మార్చి 11న రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బాధితురాలు, నిందితులు తమను రాజీ పడాలని బెదిరిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయారు. ఎఫ్ఐఆర్ నమోదై ఇన్ని రోజులైనా నిందితుడు అల్లం రవి, అల్లం సూరిలు బహిరంగంగానే తిరుగుతున్నారని, ఇది బాధితులను మరింత భయాందోళనలకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​డిమాండ్: "ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. బాధితుడి కుటుంబానికి తగిన రక్షణ కల్పించి, విచారణలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి."
    2
    ప్రభావశీలురైన నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? ప్రాణభయంలో బాధితుడి కుటుంబం.
​మంచిర్యాల/జన్నారం: చట్టం ముందు అందరూ సమానులే అని పాలకులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ ప్రభావం, ధనబలం బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఒక ఎస్సీ బాధితుడిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
​ఘటన నేపథ్యం: ఫిర్యాదు చేసినా తప్పించుకున్న పోలీసులు
​ఫిబ్రవరి 16, 2026 రాత్రి సుమారు 9 గంటల సమయంలో నస్పూర్ మోషే అనే వ్యక్తిపై కులం పేరుతో దాడి జరిగింది. బాధితుడి కుమారుడు అభినయ్ వెంటనే '100' కు నాలుగు సార్లు కాల్ చేసినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. మరుసటి రోజు (ఫిబ్రవరి 17) బాధితుడి భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, జన్నారం ఎస్హెచ్ఓ గొల్లపెల్లి అనూష ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా, నిందితుల ఒత్తిడితో బాధితుడిపైనే ఎదురు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
​అధికారుల చుట్టూ తిరిగినా అందని న్యాయం
​న్యాయం కోసం బాధితురాలు ఫిబ్రవరి 23న మంచిర్యాల డీసీపీని ఆశ్రయించారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విచారణకు రావడానికి మరో 12 రోజుల సమయం పట్టింది. చివరకు దాడి జరిగిన 18 రోజుల తర్వాత (మార్చి 6, 2026) ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 49/2026) నమోదైంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే స్పందించాల్సి ఉన్నా, ఈ స్థాయిలో ఆలస్యం జరగడం పోలీసుల అలసత్వానికి నిదర్శనమని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
​నిందితుడి నేర చరిత్ర – రాజకీయ రక్షణ
​ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లం రవి, ప్రస్తుత సర్పంచ్ భర్త మరియు మాజీ ఎంపీటీసీ. ఇతనిపై గతంలోనే పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి:
​SC Spl. 25/2022: ఆదిలాబాద్ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు.
​SC Spl. 19/2018 (FIR 128/2017): గతంలో జరిగిన ఒక అత్యాచార కేసులో నిందితుడు రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.
​నేర చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, తనకున్న రాజకీయ మరియు ధన బలంతో నిందితుడు ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
​ప్రాణభయంలో బాధితుడి కుటుంబం
​మార్చి 11న రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బాధితురాలు, నిందితులు తమను రాజీ పడాలని బెదిరిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయారు. ఎఫ్ఐఆర్ నమోదై ఇన్ని రోజులైనా నిందితుడు అల్లం రవి, అల్లం సూరిలు బహిరంగంగానే తిరుగుతున్నారని, ఇది బాధితులను మరింత భయాందోళనలకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
​డిమాండ్: "ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. బాధితుడి కుటుంబానికి తగిన రక్షణ కల్పించి, విచారణలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి."
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
    1
    కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా : గుడిహాత్నూర్ మండలంలోని శాంతపూర్ గ్రామానికి చెందిన బస్సి థన్ సింగ్ కూతురు వివాహానికి,ఇచ్చోడా మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామానికి చెందిన నరాల రమణ కూమారుని వివాహానికి,బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామానికి చెందిన అడ్మా ప్రణయ్ రెడ్డి వివాహానికి,నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన లక్ష్మిదేవుళ్ళ రాజు కూమారుని వివాహానికి, జాదవ్ పవన్ కళ్యాణ్ వివాహానికి,దర్భ గ్రామానికి చెందిన బదుకు అశోక్ ల వివాహానికి హాజరై నూతన వదు వరులని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. వీరితో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : గుడిహాత్నూర్ మండలంలోని శాంతపూర్ గ్రామానికి చెందిన బస్సి థన్ సింగ్ కూతురు వివాహానికి,ఇచ్చోడా మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామానికి చెందిన నరాల రమణ కూమారుని వివాహానికి,బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామానికి చెందిన అడ్మా ప్రణయ్ రెడ్డి వివాహానికి,నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన లక్ష్మిదేవుళ్ళ రాజు కూమారుని వివాహానికి, జాదవ్ పవన్ కళ్యాణ్ వివాహానికి,దర్భ గ్రామానికి చెందిన బదుకు అశోక్ ల వివాహానికి హాజరై నూతన వదు వరులని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. వీరితో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    12 hrs ago
  • विजया लक्ष्मी हॉस्पिटल के डॉ. किरण कुमार का गलत व्यवहार* *21 साल की महिला जो बुखार का इलाज कराने हॉस्पिटल गई थी* *आरोप है कि इंजेक्शन लगाने के बाद उन्होंने महिला के साथ गलत व्यवहार किया* *परिवार वालों का आरोप है कि उन्होंने "तुम सुंदर हो" कहकर उसे छुआ* महिला ने तुरंत WhatsApp पर अपनी मां को बताया माता-पिता हॉस्पिटल पहुंचे वे महिला को वहां से ले गए परिवार वालों ने महिला का दूसरे हॉस्पिटल में इलाज कराया परिवार वालों ने सुबह डॉक्टर से पूछताछ की बताया गया कि बहस हुई और डॉक्टर पर हमला किया गया पुलिस मौके पर पहुंची पुलिस ने डॉक्टर को हिरासत में लिया स्थानीय स्तर पर, थोरूर में हुई इस घटना से हंगामा मच गया
    1
    विजया लक्ष्मी हॉस्पिटल के डॉ. किरण कुमार का गलत व्यवहार*
*21 साल की महिला जो बुखार का इलाज कराने हॉस्पिटल गई थी*
*आरोप है कि इंजेक्शन लगाने के बाद उन्होंने महिला के साथ गलत व्यवहार किया*
*परिवार वालों का आरोप है कि उन्होंने "तुम सुंदर हो" कहकर उसे छुआ*
महिला ने तुरंत WhatsApp पर अपनी मां को बताया
माता-पिता हॉस्पिटल पहुंचे
वे महिला को वहां से ले गए
परिवार वालों ने महिला का दूसरे हॉस्पिटल में इलाज कराया
परिवार वालों ने सुबह डॉक्टर से पूछताछ की
बताया गया कि बहस हुई और डॉक्टर पर हमला किया गया
पुलिस मौके पर पहुंची
पुलिस ने डॉक्टर को हिरासत में लिया
स्थानीय स्तर पर, थोरूर में हुई इस घटना से हंगामा मच गया
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.