Shuru
Apke Nagar Ki App…
పల్నాడు చిలకలూరిపేట బాలుర వసతి గృహం లో స్వచ్ఛంద్ర-స్వర్ణంద్ర కార్యక్రమం పాల్గొన్నా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా హాస్టల్ లో విద్యార్థులు తో కలిసి మొక్కలు నాటిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, కలెక్టర్ కృతిక శుక్లా విద్యార్థులంతా పరిశుభ్రత పాటించి వ్యర్ధాలను సంపదగా మార్చుకోవాలి-పట్టాభి కూరగాయల వ్యర్ధాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని పరిశీలించి న చైర్మన్ పట్టాభి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ని అన్ని మున్సిపాలిటీ లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం-చైర్మన్ పట్టాభి
Syyed taher
పల్నాడు చిలకలూరిపేట బాలుర వసతి గృహం లో స్వచ్ఛంద్ర-స్వర్ణంద్ర కార్యక్రమం పాల్గొన్నా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా హాస్టల్ లో విద్యార్థులు తో కలిసి మొక్కలు నాటిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, కలెక్టర్ కృతిక శుక్లా విద్యార్థులంతా పరిశుభ్రత పాటించి వ్యర్ధాలను సంపదగా మార్చుకోవాలి-పట్టాభి కూరగాయల వ్యర్ధాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని పరిశీలించి న చైర్మన్ పట్టాభి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ని అన్ని మున్సిపాలిటీ లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం-చైర్మన్ పట్టాభి
More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- గుంటూరు పశ్చిమ లో సమస్యలు అనేవి లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని MLA మాధవీ అన్నారు. నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవీ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.1
- Post by SS NEWS1
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం శ్రీ పోతంశెట్టి పార్కు నందు నిర్వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కు మండపేట ఆశ్రమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కె. నిహారిక శివాని గ్రీన్ బెల్ట్, సిహెచ్.నవ్య గ్రీన్ బెల్ట్ జి.మీనాక్షి గ్రీన్ బెల్ట్ కె కౌశిక్,ఎల్లో బెల్ట్ కె.మాధవి ఎల్లో బెల్ట్ డి.సాత్విక్ గ్రీన్ బెల్ట్ సిహెచ్.హర్ష ఎల్లో బెల్ట్ టీ.నేహశ్రీరెడ్డి గ్రీన్ బెల్ట్ ఎం.పరిమళ గ్రీన్ బెల్ట్ ఎం. కెవిన్ గ్రీన్ బెల్ట్, కె తేజ గ్రీన్ టి తరుణ్ గ్రీన్ బెల్ట్ కె అఖిల్ ఎల్లోబెల్ట్, వి.వర్షిత ఎల్లో బెల్ట్ డి.వైష్ణవి గ్రీన్ బెల్ట్ సిహెచ్.మోక్ష ఎల్లో బెల్ట్ జి. షణ్ముఖి ఎల్లో బెల్ట్ పి.ష్రావ్య శ్రీ ఎల్లో బెల్ట్ ఎం. హర్షిత ఎల్లో బెల్ట్, షేక్. లాల్ ససాహిద్ గ్రీన్ బెల్ట్, షేక్. ఖాళీద్ హుస్సేన్ గ్రీణ్ బెల్ట్ ఎంపికైనట్టు ఆ స్కూల్ టైక్వాండో మాస్టర్ టి.అబ్బులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ యాండ్ర భాస్కర పద్మావతి ప్రిన్సిపాల్ యాండ్ర అవినాష్ స్కూల్ టీచర్స్ అభినందించారు.2
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరుకావడానికి భద్రాచలం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లకు సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘనస్వాగతం పలికారు.3
- Post by Venkata laxmi Kothapalli8
- నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి వాటర్ ట్యాంక్ ఎదురుగా గల శివాజీ నగర్ వీధి నందు గల శ్రీ రామ మందిరం నందు కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా మార్చ్ 27వ తారీకు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి అలంకరణ చేసి స్వామివారి కైకర్యాలను నిర్వహించారని దేవస్థానము అర్చకులు రాధాకృష్ణ తెలిపారు. ఈ దేవస్థానం నిర్వాహకులు చిర్రా రఘురాం రెడ్డి వెంకట చలమయ్య వేలూరి మహేంద్ర సాయి ఆదివెంకట సుబ్బారావు దర్శి రమేష్ బాబు తిరువీధి హరి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున నెల్లూరు ప్రజలు జరగబోయే కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ1
- Post by Syyed taher1