logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మూత్ర మండలం గోవురు గ్రామం కిడ్నీలో క కిడ్నీ ఆపరేషన్ బాబుకు సీరియస్ మోస్రా మండలం గోవురు గ్రామము బాబుకు కిడ్నీ ఆపరేషన్ చేయించాలా ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే 9346191805 8008082142 9705970640

9 hrs ago
user_Andugula sagargoud
Andugula sagargoud
రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ•
9 hrs ago

మూత్ర మండలం గోవురు గ్రామం కిడ్నీలో క కిడ్నీ ఆపరేషన్ బాబుకు సీరియస్ మోస్రా మండలం గోవురు గ్రామము బాబుకు కిడ్నీ ఆపరేషన్ చేయించాలా ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే 9346191805 8008082142 9705970640

  • user_Andugula sagargoud
    Andugula sagargoud
    రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ
    9705970640
    9 hrs ago
  • user_Andugula sagargoud
    Andugula sagargoud
    రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ
    👏
    8 hrs ago
  • user_Andugula sagargoud
    Andugula sagargoud
    రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ
    😂
    9 hrs ago
More news from తెలంగాణ and nearby areas
  • బాబుకు ఆపరేషన్ గురించి అందరూ హెల్ప్ చేయండి అందరు షేర్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 అందరికీ వీడియోస్ షేర్ చేయండి మీకు తోచినందుకు సాయం చేయండి ఫ్రెండ్స్n
    2
    బాబుకు ఆపరేషన్ గురించి అందరూ హెల్ప్ చేయండి అందరు షేర్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 అందరికీ వీడియోస్ షేర్ చేయండి మీకు తోచినందుకు సాయం చేయండి ఫ్రెండ్స్n
    user_Andugula sagargoud
    Andugula sagargoud
    రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
  • అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
    1
    అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య  ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్  హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • విద్యార్థులు విద్యతోపాటు నైపుణ్యాలు నేర్చుకోవాలి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
    1
    విద్యార్థులు విద్యతోపాటు నైపుణ్యాలు నేర్చుకోవాలి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.
    1
    లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • మోస్రా మండలం గోవురు గ్రామము బాబుకు కిడ్నీ ఆపరేషన్ చేయించాలా ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే 9346191805 8008082142 9705970640
    2
    మోస్రా మండలం గోవురు గ్రామము బాబుకు కిడ్నీ ఆపరేషన్ చేయించాలా ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే  9346191805 8008082142 9705970640
    user_Andugula sagargoud
    Andugula sagargoud
    రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.