కుబీర్ గ్రామంలో మురికి కాలువల దుర్భర పరిస్థితి – మాటల్లో చెప్పలేని దుస్థితి కుబీర్ గ్రామంలో మురికి కాలువల పరిస్థితి ఇప్పటికైనా స్పందించాలి… లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు! రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో పారే కాలువలు చెత్తతో నిండిపోవడంతో, వాటి దుర్గంధం గ్రామస్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల నిల్వ నీరు పెరిగి, దోమల పెరుగుదలకు దారితీస్తోంది. ప్రస్తుతం గ్రామంలో మురుగు నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ కాలువల మధ్యలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని కాలువలను శుభ్రపరచాలని, మురుగు నీటి పారుదల కోసం సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. “ఈ పరిస్థితిని మాటల్లో వర్ణించడం కష్టమే, మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎవరైనా వచ్చి చూసినప్పుడే తెలుస్తాయి” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుబీర్ గ్రామంలో మురికి కాలువల దుర్భర పరిస్థితి – మాటల్లో చెప్పలేని దుస్థితి కుబీర్ గ్రామంలో మురికి కాలువల పరిస్థితి ఇప్పటికైనా స్పందించాలి… లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు! రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో పారే కాలువలు చెత్తతో నిండిపోవడంతో, వాటి దుర్గంధం గ్రామస్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల నిల్వ నీరు పెరిగి, దోమల పెరుగుదలకు దారితీస్తోంది. ప్రస్తుతం గ్రామంలో మురుగు నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ కాలువల మధ్యలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని కాలువలను శుభ్రపరచాలని, మురుగు నీటి పారుదల కోసం సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. “ఈ పరిస్థితిని మాటల్లో వర్ణించడం కష్టమే, మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎవరైనా వచ్చి చూసినప్పుడే తెలుస్తాయి” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Post by Solanke Ravi1
- భీమ్గల్ పోలీస్ స్టేషన్లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.2
- Post by హన్ను హన్ను ఛానల్4
- Post by Vishwamber Rao1
- అదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోళ్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్.1
- జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్పడుతున్న చిల్లర కుట్రలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి 20 తారీకు జరగబోయే కేసీఆర్ మహాసభ ను ఆటంకాలు కలిగించుటకు మరియు రాబోయే ఎన్నికల్లో నేను ఎక్కడ ఉడి పోతాను తెలియక సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నియంతగా పరిపాలనను కొనసాగిస్తున్నట్లు ప్రజలే గమనించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము అంటున్న టిఆర్ఎస్ నాయకులు1
- లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అవతార్ మెహర్ బాబా 30 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగానే వివరించ నిర్వహించారు. మెహర్ బాబా సందర్భంగా వారు శనివారం సాయంత్రం వెంకట్రావు పేట గ్రామంలోనీ మెహర్బాబా సెంటర్ నుండి అన్ని వీధుల గుండా మెహర్ బాబా శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలతో మెహర్ బాబా భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi1