logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి కాకుండా బోథ్ నియోజకవర్గ ప్రజలకు కూడా క్రీడలు ఆడాలి కాబట్టి బోథ్ లో మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

6 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Boath, Adilabad•
6 hrs ago

మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి కాకుండా బోథ్ నియోజకవర్గ ప్రజలకు కూడా క్రీడలు ఆడాలి కాబట్టి బోథ్ లో మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

More news from Adilabad and nearby areas
  • ముఖ్యమంత్రి కాకుండా బోథ్ నియోజకవర్గ ప్రజలకు కూడా క్రీడలు ఆడాలి కాబట్టి బోథ్ లో మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
    1
    ముఖ్యమంత్రి కాకుండా బోథ్ నియోజకవర్గ ప్రజలకు కూడా క్రీడలు ఆడాలి కాబట్టి బోథ్ లో మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Boath, Adilabad•
    6 hrs ago
  • బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.225 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. పునర్నిర్మాణంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.225 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. పునర్నిర్మాణంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    user_Ravula Purushotham
    Ravula Purushotham
    Dilawarpur, Nirmal•
    11 hrs ago
  • ముఖంగా క్లారిటీ. భూములు స్వాధీనంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అండగా ఉంటామని వారసుల భరోసా!"
    1
    ముఖంగా క్లారిటీ. భూములు స్వాధీనంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అండగా ఉంటామని వారసుల భరోసా!"
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    15 hrs ago
  • లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఎండల తీవ్రత మాత్రం 42 డిగ్రీలు గా ఉన్నట్లు అనిపించడంతో పాటు ఉక్క పోత వాతావరణ ఏర్పడింది. ఎండ వేడిని భరించలేక, ప్రజలు వాహనదారులు ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు బోసిపోయాయి. మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    1
    లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాలూకా పరిధిలోని లక్షెటిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఎండల తీవ్రత మాత్రం 42 డిగ్రీలు గా ఉన్నట్లు అనిపించడంతో పాటు ఉక్క పోత వాతావరణ ఏర్పడింది. ఎండ వేడిని భరించలేక, ప్రజలు వాహనదారులు ఇళ్ళకే పరిమితం కాగా, రోడ్లు బోసిపోయాయి. మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.
    4
    జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • కేవలం జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు..! తమ చెట్టుకి ఉన్న జామకాయల్ని తుంచిందని.. అందుకే ఈ శిక్ష విధించానని నిస్సిగ్గుగా సమాధానం..! నన్ను వదిలేయండి, కాపాడండి అంటూ రోదిస్తున్న ఆ చిన్నారి ఏడుపు చూసి కూడా కనికరించని వ్యక్తి..! వీడియో తీసిన వారి పట్ల దురుసుగా కూడా ప్రవర్తించిన వైనం..!
    1
    కేవలం జామకాయ దొంగలించిందన్న పాపానికి.. ఒక చిన్నారిని కట్టేసి హింసించిన ఓ దుర్మార్గుడు..!
తమ చెట్టుకి ఉన్న జామకాయల్ని తుంచిందని.. అందుకే ఈ శిక్ష విధించానని నిస్సిగ్గుగా సమాధానం..!
నన్ను వదిలేయండి, కాపాడండి అంటూ రోదిస్తున్న ఆ చిన్నారి ఏడుపు చూసి కూడా కనికరించని వ్యక్తి..!
వీడియో తీసిన వారి పట్ల దురుసుగా కూడా ప్రవర్తించిన వైనం..!
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    13 hrs ago
  • కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులకు ఒక శుభవార్త. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించినట్లయితే, 5 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్లైన్లో సులభంగా పన్ను చెల్లించవచ్చని ఆమె సూచించారు.
    1
    కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులకు ఒక శుభవార్త. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించినట్లయితే, 5 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్లైన్లో సులభంగా పన్ను చెల్లించవచ్చని ఆమె సూచించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రేయాష్ రెడ్డికి అక్షరాభ్యాసం నిర్వహించడం విశేషంగా నిలిచింది. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న సీఎం, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా వేడుకను జరిపించారు. మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై తొలి అక్షరాలు రాయించి విద్యారంభానికి శ్రీకారం చుట్టించారు.
    1
    బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రేయాష్ రెడ్డికి అక్షరాభ్యాసం నిర్వహించడం విశేషంగా నిలిచింది. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న సీఎం, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా వేడుకను జరిపించారు. మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై తొలి అక్షరాలు రాయించి విద్యారంభానికి శ్రీకారం చుట్టించారు.
    user_Ravula Purushotham
    Ravula Purushotham
    Dilawarpur, Nirmal•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.