logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్.... ✍️ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా. రాజంపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా. మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు, లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.... మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు. బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్.... ✍️ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా. రాజంపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా. మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు, లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.... మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.

8 hrs ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
8 hrs ago

బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్.... ✍️ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా. రాజంపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా. మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు, లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.... మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు. బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్.... ✍️ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా. రాజంపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా. మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు, లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.... మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.

More news from Y.S.R. (Kadapa) and nearby areas
  • బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్.... ✍️ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా. రాజంపేట నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా. మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు. ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు, లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.... మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బ్రేకింగ్ 
బ్రేకింగ్ న్యూస్.... ✍️
ఆంధ్రప్రదేశ్.
కడప జిల్లా.
రాజంపేట నియోజకవర్గం.
తెలుగుదేశం పార్టీ నాయకుల  ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ఇసుక దందా.
మమ్మల్ని ఎవడురా ఆపేదంటున్న.... ఇసుక మాపియా.
పట్టించుకోని ప్రభుత్వ అధికారులు.
ఇసుక దందా లో ప్రభుత్వ అధికారులకు "వాట" ఎంత ....????? 
కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం చెయ్యేరు నదిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి, హత్యారాల మరియు టంగుటూరు ఇసుక రీచ్ నుండి పక్క జిల్లాలు మరియు రాష్ట్రలకు అధిక లోడు లారి టిప్పర్లతో ఇసుకను తరలిస్తు,  లక్షల రూపాయలు దోచుకుంటున్న.... ఇసుక మపియా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు....
మీరు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాపియా దారుల నుండి ఇసుక ను కాపడాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    8 hrs ago
  • Post by Daatha Foundation Trust
    1
    Post by Daatha Foundation Trust
    user_Daatha Foundation Trust
    Daatha Foundation Trust
    Charity కలకడ, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.
    1
    సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఘరానా మోసం ఘరానా మోసం. పెట్రోల్ కోసం వచ్చిన కస్టమర్ 100 రూపాయలకు పెట్రోల్ పట్టమని చెప్పగా ఫీడ్ చేసి ప్రయత్నం. రీడింగ్ లో 100 కంప్లీట్ అయిన పెట్రోల్ రాని వైనం. ప్రశ్నించిన కస్టమర్ ను పెట్రోల్ పట్టినా అని వాదించిన పెట్రోల్ బంక్ సిబ్బంది. పెట్రోల్ రాలేదని మళ్లీ పట్టాలని అడగడంతో 30 రూపాయలు ఫీడ్ చేసి పట్టిన మల్లి పెట్రోల్ రాని వైనం. చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద తరచూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపిన వినియోగదారులు.ప్రశ్నించిన కస్టమర్ల పై దౌర్జన్యం చేస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బంది. చంద్రగిరి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పట్టే వినియోగదారులకు ఈ మోసాన్ని గుర్తించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వినియోగదారుడు.ఈ పెట్రోల్ బంకు వద్ద సిబ్బంది తరచు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి.
    1
    చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఘరానా మోసం ఘరానా మోసం. 
పెట్రోల్ కోసం వచ్చిన కస్టమర్ 100 రూపాయలకు పెట్రోల్ పట్టమని చెప్పగా ఫీడ్ చేసి ప్రయత్నం. రీడింగ్ లో 100 కంప్లీట్ అయిన పెట్రోల్ రాని వైనం. ప్రశ్నించిన కస్టమర్ ను పెట్రోల్ పట్టినా అని వాదించిన పెట్రోల్ బంక్ సిబ్బంది. పెట్రోల్ రాలేదని మళ్లీ పట్టాలని అడగడంతో 30 రూపాయలు ఫీడ్ చేసి పట్టిన మల్లి పెట్రోల్ రాని వైనం. చంద్రగిరి బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద తరచూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపిన వినియోగదారులు.ప్రశ్నించిన  కస్టమర్ల పై దౌర్జన్యం చేస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బంది. చంద్రగిరి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పట్టే వినియోగదారులకు ఈ మోసాన్ని గుర్తించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వినియోగదారుడు.ఈ పెట్రోల్ బంకు వద్ద సిబ్బంది తరచు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    8 hrs ago
  • మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.
    1
    మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు, నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress Party - YSRCP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు  వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు  కాటసాని రాంభూపాల్ రెడ్డి  గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్  పెద్దిరెడ్డి
రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు,  నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress  Party - YSRCP  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 min ago
  • కుప్పం మండలం దాసుగానూరు పంచాయతీ బలమందుకోటాలు. నాట సారా తయారీ కేంద్రంపై కుప్పం డి.ఎస్.పి దాడులు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు. బలమందుకోటాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని. తెలుసుకొని పోలీస్ సిబ్బందిలతో దాడి చేపట్టారు. లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్ప, ముగ్గురు కలిసి తన సొంత పొలంలో నాటుసార్ తయారు చేస్తున్నరా ని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు
    1
    కుప్పం మండలం దాసుగానూరు పంచాయతీ బలమందుకోటాలు. నాట సారా తయారీ కేంద్రంపై కుప్పం డి.ఎస్.పి దాడులు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు. బలమందుకోటాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని. తెలుసుకొని పోలీస్ సిబ్బందిలతో దాడి చేపట్టారు. లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్ప, ముగ్గురు కలిసి తన సొంత పొలంలో నాటుసార్ తయారు చేస్తున్నరా ని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని. వీరిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తెలంగాణ కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
    1
    తెలంగాణ 
కరీంనగర్‌లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.