Shuru
Apke Nagar Ki App…
*శ్రీ శివమార్కండేయ కోటినవదుర్గ దేవాలయ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ* కోరుట్ల డిసెంబర్ 16 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో శ్రీ శివమార్కండేయ కోటినవ దుర్గదేవాలయ చైర్మన్ శ్రీ జిల్లా ధనుంజయ్-దీపారాణి గార్ల కుమారుడు జిల్లా యశ్వంత్ USA గారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో యశ్వంత్ తల్లిదండ్రులు పద్మశాలి సంఘ నాయకులు గడ్డం మధు, 32వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ , పద్మశాలి సంఘ ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, ఆలయ కమిటీ డైరెక్టర్లు అడెపు నరేష్, అందె సురేష్, రుద్ర సురేష్ , దైవశెట్టిలు అల్లె లక్ష్మీనారాయణ, వంగరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
దయా మదన్
*శ్రీ శివమార్కండేయ కోటినవదుర్గ దేవాలయ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ* కోరుట్ల డిసెంబర్ 16 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో శ్రీ శివమార్కండేయ కోటినవ దుర్గదేవాలయ చైర్మన్ శ్రీ జిల్లా ధనుంజయ్-దీపారాణి గార్ల కుమారుడు జిల్లా యశ్వంత్ USA గారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో యశ్వంత్ తల్లిదండ్రులు పద్మశాలి సంఘ నాయకులు గడ్డం మధు, 32వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ , పద్మశాలి సంఘ ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, ఆలయ కమిటీ డైరెక్టర్లు అడెపు నరేష్, అందె సురేష్, రుద్ర సురేష్ , దైవశెట్టిలు అల్లె లక్ష్మీనారాయణ, వంగరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
More news from Konaseema and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబాలకు మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సహాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1