Shuru
Apke Nagar Ki App…
సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ప్రకాశం జిల్లా ఒంగోలు ఏసిఏ సబ్ సెంటర్లో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026'ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంతోపాటు ఆధునిక బౌలింగ్ మిషన్ సౌకర్యాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని యువ క్రికెటర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడమే తమ బాధ్యతన్నారు.
Sasi Kumar reddy
సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ప్రకాశం జిల్లా ఒంగోలు ఏసిఏ సబ్ సెంటర్లో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026'ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంతోపాటు ఆధునిక బౌలింగ్ మిషన్ సౌకర్యాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని యువ క్రికెటర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడమే తమ బాధ్యతన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- మహానంది క్షేత్రంలో దర్శనానికి వెళ్లాలన్న బయటకు రావాలన్నా పద్మవ్యూహం లాగా ఎన్నో అడ్డంకులను తొలగించుకొని రావలసిన దుస్థితి ఏర్పడిందని విశ్వహిందూ పరిషత్ కిషోర్ పేర్కొన్నారు. ఆదాయం కోసమే తప్ప భక్తుల వసతుల కోసం ఆలోచన చేయని దేవాదాయ శాఖ అని ఆరోపించారు. ఇలాంటి దుస్థితి భక్తులకు రాకూడదు అంటే దేవాలయాలు ప్రభుత్వం చరనుంచి తక్షణమే విడుదల కావాలి... అందుకోసం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న దేవాలయాల స్వయంప్రతిపతి ఉద్యమంలో అందరం పాల్గొందాం... మన దేవాలయాలని మనమే నిర్వహించుకుందాం...1
- నంద్యాల జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు, ప్రజలు వాపోతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో, ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.6
- Post by T. Raja simha1
- *గండి క్షేత్రంలో ఆకు పూజ చేయించుకోవడానికి తెలంగాణ నుండి వచ్చిన భార్గవ్ అనే భక్తునికి తీవ్ర పరాభావం ఎదురయింది 500 రూపాయలు పెట్టి ఆకు పూజ టికెట్ కొన్నప్పటికీ అర్చకులు తిరిగి 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేకుంటే అర్చన చేయమని చెప్పారని తన గోడును వెళ్ళబోసుకున్న భార్గవ్ నాలాంటి భక్తులు చాలామంది గండి క్షేత్రానికి వస్తూ ఉంటారని అయ్యవారు డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం అన్నారు*1
- Post by Bondhu Suresh1
- బిజినెపల్లి: అల్లిపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు డొక్కా శ్రీనివాసులు రెండెకరాల 10 గుంటల పొలంలో వేసిన మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి పడిన నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పంటంతా కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.1
- ప్రకాశం జిల్లా ఒంగోలు ఏసిఏ సబ్ సెంటర్లో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026'ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంతోపాటు ఆధునిక బౌలింగ్ మిషన్ సౌకర్యాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని యువ క్రికెటర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడమే తమ బాధ్యతన్నారు.1