Shuru
Apke Nagar Ki App…
శ్రీకాకుళం జిల్లా రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లకు ప్రముఖ వైద్యులచే అందుబాటులోకి మెరుగైన వైద్యం. రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లుకు అంటే ( సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన ఆంకాలజీ మరియు ఎండోకైనాలజీ) ప్రముఖ వైద్య నిపుణులచే ఆరోగ్య శ్రీ మరియు EHS పథకాల ద్వారా మెరుగైన వైద్యం చేయబడును. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ.... క్యాన్సర్ ఉన్న పేషంట్ తెలియపరచి జేమ్స్ హాస్పిటల్ యొక్క సేవలను అందరికీ అందేటట్లు తోడ్పడతారని కోరుకుంటున్నాం. మరియు *అన్ని రకముల* *క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో కలవు* మరిన్ని వివరాలు సంప్రదించండి *రాపాక.తిరుపతిరావు మార్కెటింగ్ మేనేజర్ జేమ్స్ హాస్పిటల్ రాగోలు-శ్రీకాకుళం సెల్: 7093295821,7337222768*
Pokala Nagesh Kumar
శ్రీకాకుళం జిల్లా రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లకు ప్రముఖ వైద్యులచే అందుబాటులోకి మెరుగైన వైద్యం. రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లుకు అంటే ( సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన ఆంకాలజీ మరియు ఎండోకైనాలజీ) ప్రముఖ వైద్య నిపుణులచే ఆరోగ్య శ్రీ మరియు EHS పథకాల ద్వారా మెరుగైన వైద్యం చేయబడును. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ.... క్యాన్సర్ ఉన్న పేషంట్ తెలియపరచి జేమ్స్ హాస్పిటల్ యొక్క సేవలను అందరికీ అందేటట్లు తోడ్పడతారని కోరుకుంటున్నాం. మరియు *అన్ని రకముల* *క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో కలవు* మరిన్ని వివరాలు సంప్రదించండి *రాపాక.తిరుపతిరావు మార్కెటింగ్ మేనేజర్ జేమ్స్ హాస్పిటల్ రాగోలు-శ్రీకాకుళం సెల్: 7093295821,7337222768*
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లుకు అంటే ( సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన ఆంకాలజీ మరియు ఎండోకైనాలజీ) ప్రముఖ వైద్య నిపుణులచే ఆరోగ్య శ్రీ మరియు EHS పథకాల ద్వారా మెరుగైన వైద్యం చేయబడును. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ.... క్యాన్సర్ ఉన్న పేషంట్ తెలియపరచి జేమ్స్ హాస్పిటల్ యొక్క సేవలను అందరికీ అందేటట్లు తోడ్పడతారని కోరుకుంటున్నాం. మరియు *అన్ని రకముల* *క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో కలవు* మరిన్ని వివరాలు సంప్రదించండి *రాపాక.తిరుపతిరావు మార్కెటింగ్ మేనేజర్ జేమ్స్ హాస్పిటల్ రాగోలు-శ్రీకాకుళం సెల్: 7093295821,7337222768*1
- కొత్తూరు మండలం సంగన్నగూడ నుండి కాకర కూడా దిమిలి గ్రామం వరకు 70 లక్షల రూపాయలు ఉపాధి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోటమీ ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించి గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.1
- పాలకొండ నగర పంచాయతీ గారమ్మ కోలనిలో గారమ్మ తల్లి గుడి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం అందుకున్న శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు1
- Not your ordinary vest delivery 😎 Premium comfort arrives first-class with MGM Vests. Style. Softness. Quality—Delivered in Grand Entry . #MGMVests #VestReel #MensInnerwear #PremiumVest #ComfortWear #InnerwearBrand #MadeInIndia #FashionReels #AIReel #HelicopterReel #TrendingReels #ShuruAppEntry.1
- శ్రీ గోపీనాదం సాంస్కృతిక సేవా సంస్థ విజయనగరం వారు అన్ని వేళలా ప్రోత్సాహిస్తూనే ఉంటారు. ఈ ఆమ్రపాలి సంగీత నృత్య కళా సమితిని స్థాపించి గత 25 సంవత్సరాలుగా కలలకు ఊపిరి పోస్తు కళామతల్లికి సేవ చేస్తున్న బొబ్బిలి నాట్యాచార్యుడు కోన రవి కి ఇటీవలే వరల్డ్ రికార్డ్ తో పాటు బంగారు పథకాన్ని విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ చేతుల మీదుగా ఆశీర్వాదం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ విధంగా విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ లు వారల చేతుల మీదుగా అనేక సార్లు అందుకున్నారని అదేవిధంగా ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డులు వందకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి పొందారని ఈ సందర్భంగా శాంతారావు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోనా రవి మాస్టర్ భారతదేశంలో అనేక ముఖ్య పట్టణాల్లోనే కాకుండా అమెరికా,చైనా, బర్మా, ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ఆరుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించి అనేకమంది పెద్దలు, కళాకారుల దీవలను పొందియున్నారన్నారు. ఇటువంటి కళాకారుడు మన బొబ్బిలిలో ఉండడం మనం ఎంతో గర్వించదగ్గ విషయమని, బొబ్బిలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కొన్ని వేల మందికి కూచిపూడి భరతనాట్యం తదితర నృత్యంలో - సంగీతంలో అనేక మెలుకువలతో కూడిన శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ కోనగ రవి గారికి దక్కుతుందని సందర్భంగా శ్రీ గోపినాధం సాంస్కృతిక సేవా సంస్థ ఛైర్మన్ తెలియజేసారు. ఆమ్రపాలి సంగీత నృత్య కళాసమితి నాట్యాచారుడు రవి మాస్టారు గారు శిక్షణ ఇచ్చిన బొబ్బిలికి చెందిన చిరంజీవి రెడ్డి చాందినికి కూడా అభినందనలు తెలియజేస్తూ రవి మాస్టారు మరిన్ని కళా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నామన్నారు.2
- వేగ నియంత్రణ కోసం వేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాద ఘంటికలు మొగిస్తున్నాయి. విజయనగరం పట్టణంలో పలుచోట్ల ఇటీవల స్పీడ్ బ్రేకర్లు వేశారు. రహదారి నిర్మాణంలో వాటిని కప్పి వేయడంతో వాహన చోదకులు వాటిని గుర్తించలేకపోతున్నారు. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కనిపించని స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఆర్అండ్బీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద పెయింట్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు.1
- విజయనగరం పట్టణం జొన్నగుడ్డికి చెందిన రౌడీ షీటరు పావాడ హరనాధ్ హత్య కేసు మిస్టరీని 1వ పట్టణ పోలీసులు చేధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హరనాధ్ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను,ఒక జ్యువినల్ అదుపులోకి తీసుకున్నామన్నారు.నిందితుల వద్ద నుంచి హత్యకు వినియోగించిన రాయి, మూడు సెల్ ఫోన్లు, రూ.840/-ల నగదును స్వాధీనం చేరుకొని రిమాండ్ కు తరలించామన్నారు.1
- ప్రచురనార్థం మందస,ఏప్రిల్ 25 కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపుదోపిడికి ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర పౌర విమానాయా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రశ్నించారు. వామపక్షాల ఆధ్వర్యంలో 25 26 తేదీల్లో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పర్యటనలో భాగంగా హరిపురంలో కామ్రేడ్ మార్పు పద్మనాభం విగ్రహానికి పూలమాలవేసి పర్యటనకు వెళ్తున్న వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు .సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు పాటు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్కు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటన కెళ్తే ప్రభుత్వం ఎందుకుభయపడుతుందని ప్రశ్నించారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్ధానాన్ని ఉరితీస్తారా? అని ప్రశ్నించారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులు భూములను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో సుమారు 5 లక్షల చెట్లు నరికి వేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.1