logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనకాపల్లిలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన... అనకాపల్లి జిల్లా.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర తమ్ముడు కూతురు రజస్వల ఫంక్షన్లో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. అనంతరం, అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు.

7 hrs ago
user_బొబ్బిలి గణేష్
బొబ్బిలి గణేష్
Local News Reporter బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
5dc4773b-602c-4088-821d-14a2f9b906ad
459eb4fa-a659-4f2b-afc8-caa0818bc143
f7ed8bed-019f-4865-a6fc-474190d6ab56

అనకాపల్లిలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన... అనకాపల్లి జిల్లా.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర తమ్ముడు కూతురు రజస్వల ఫంక్షన్లో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. అనంతరం, అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం.. పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాదిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు జడ్డు శ్రీనివాసరావు, జమ్ము వెంకటేష్, జి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ప్రదీప్ కుమార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    2
    పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం..
పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాదిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు జడ్డు శ్రీనివాసరావు, జమ్ము వెంకటేష్, జి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ప్రదీప్ కుమార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • విజయనగరం: ఘోష ప్రభుత్వ హాస్పిటల్లో అరకోర సదుపాయాలతో పేషెంట్లు ఇబ్బందులు విజయనగరం పట్టణం ప్రభుత్వ ఘోష ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారని బుధవారం తెలిపారు. పేషెంట్లతో వచ్చిన వారికి కూర్చోడానికి టేబుల్స్ లేక, సరైన షెల్టర్ లేక ఎండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పేషెంట్లు గంటల తరబడి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి నిల్చోని భోజనం తీసుకోవడం కష్టమవుతుందని వారు అన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి తగు సదుపాయాలు కల్పించాలని కోరారు.
    1
    విజయనగరం: ఘోష ప్రభుత్వ హాస్పిటల్లో అరకోర సదుపాయాలతో పేషెంట్లు ఇబ్బందులు
విజయనగరం పట్టణం ప్రభుత్వ ఘోష ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారని బుధవారం తెలిపారు. పేషెంట్లతో వచ్చిన వారికి కూర్చోడానికి టేబుల్స్ లేక, సరైన  షెల్టర్ లేక ఎండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పేషెంట్లు గంటల తరబడి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి నిల్చోని భోజనం తీసుకోవడం కష్టమవుతుందని వారు అన్నారు. ఈ  విషయమై అధికారులు స్పందించి తగు సదుపాయాలు కల్పించాలని కోరారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • శ్రీకాకుళం రెడ్ క్రాస్ భవన్ లో కలెక్టరుకు ఆత్మీయ సత్కారం శ్రీకాకుళం : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్‌మెడల్ అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కరికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత పెంచడమే అసలైన విజయం అనీ అన్నారు. కలెక్టర్లు అందించిన నిరంతర ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల ఉదారత, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు నేతృత్వంలో సాగుతున్న నిస్వార్థ సేవలే రాష్ట్రస్థాయిలో ఈ గుర్తింపుకు కారణమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, చైతన్య సదస్సులు, ముసలివారికి శరణాలయాలు, అనాథ పిల్లల సంరక్షణ, ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత రక్త మార్పిడి లాంటి అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేవా విభాగాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, వైద్యులు, వాలంటీర్లు చిన్మయరావు, సన్యాసిరావు, డాక్టర్ సచిత్ర, వైకుంఠరావు, చైతన్య, లక్ష్మణరావు, శ్రీకాంత్, నర్సింగరావు, సత్యనారాయణ, రమణ, సతీష్‌లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
    2
    శ్రీకాకుళం  రెడ్ క్రాస్ భవన్ లో కలెక్టరుకు ఆత్మీయ సత్కారం
శ్రీకాకుళం : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్‌మెడల్ అందుకున్న  సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కరికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత పెంచడమే అసలైన విజయం అనీ అన్నారు. కలెక్టర్లు అందించిన నిరంతర ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల ఉదారత, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు నేతృత్వంలో సాగుతున్న నిస్వార్థ  సేవలే రాష్ట్రస్థాయిలో ఈ గుర్తింపుకు  కారణమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 
రక్తదాన శిబిరాలు, చైతన్య సదస్సులు,  ముసలివారికి శరణాలయాలు, అనాథ పిల్లల సంరక్షణ, ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత రక్త మార్పిడి లాంటి అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా సేవా విభాగాల్లో ముఖ్య భూమిక  పోషిస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్  జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, వైద్యులు, వాలంటీర్లు చిన్మయరావు, సన్యాసిరావు, డాక్టర్ సచిత్ర, వైకుంఠరావు, చైతన్య, లక్ష్మణరావు, శ్రీకాంత్, నర్సింగరావు, సత్యనారాయణ, రమణ, సతీష్‌లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా పెందుర్తిలో పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆయన ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ సబ్బవరం నుంచి పెద్ధర్తి మీనాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నుంచి తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ శ్రేణులు
    1
    ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా పెందుర్తిలో 
పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆయన ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ సబ్బవరం నుంచి పెద్ధర్తి మీనాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నుంచి తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ శ్రేణులు
    user_ANVS నారాయణ
    ANVS నారాయణ
    పెందుర్తి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: ఏపీ డి శైలజ..... మెళియాపుట్టి(M) లోఅన్ని గ్రామాల్లో వి.బి.జి. రాంజీ పథకం కింద పనులు చేపట్టాలని ఏపీడీ శైలజ సూచించారు. బుధవారం మెళియాపుట్టి ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్షించారు.గ్రామాల వారీగా పనుల పురోగతి,లక్ష్యాలపై వివరాలు తెలుసుకున్నారు.క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.పనుల ఎంపిక,అమలులో నిబంధనలు,నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.కార్యక్రమంలో ఏపీవో రవి,ఈసీఐ రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: ఏపీ డి శైలజ.....
మెళియాపుట్టి(M) లోఅన్ని గ్రామాల్లో వి.బి.జి. రాంజీ పథకం కింద పనులు చేపట్టాలని ఏపీడీ శైలజ సూచించారు. బుధవారం మెళియాపుట్టి ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్షించారు.గ్రామాల వారీగా పనుల పురోగతి,లక్ష్యాలపై వివరాలు తెలుసుకున్నారు.క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.పనుల ఎంపిక,అమలులో నిబంధనలు,నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.కార్యక్రమంలో ఏపీవో రవి,ఈసీఐ రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
    user_A.NAGI REDDY
    A.NAGI REDDY
    మేలియాపుట్టి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు. 1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4. మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు. 1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4. మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం
    1
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా…

పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు.

1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం

కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం

కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం

ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

4. మందస మండలం, లోహరిబంద గ్రామం

ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

పేదల కష్టాల్లో తోడుగా నిలవడం…
బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం…
అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం…

ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి.

సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం…

అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ.

— దువ్వాడ శ్రీధర్ బాబా
పలాస నియోజకవర్గం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా…
పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు.
1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం
కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం
కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం
ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
4. మందస మండలం, లోహరిబంద గ్రామం
ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
పేదల కష్టాల్లో తోడుగా నిలవడం…
బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం…
అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం…
ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి.
సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం…
అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ.
— దువ్వాడ శ్రీధర్ బాబా
పలాస నియోజకవర్గం
    user_DUVVADA SRIDHAR BABA
    DUVVADA SRIDHAR BABA
    Lawyer పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • విజయనగరం జిల్లా గజపతినగరంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు.. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం గజపతినగరంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కలిగి పండు, పైల మహేష్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
    1
    విజయనగరం జిల్లా గజపతినగరంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు..
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం గజపతినగరంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కలిగి పండు, పైల మహేష్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • కలెక్టర్ అధ్యక్షతన కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం శ్రీకాకుళం : కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమావేశానికి అధ్యక్షత వహిo చారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల అధికారులు మరియు బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
    1
    కలెక్టర్ అధ్యక్షతన కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం
శ్రీకాకుళం : కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమావేశానికి అధ్యక్షత వహిo చారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల అధికారులు మరియు బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • 🌹🙏 మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తితో… నాలుగు బాధిత కుటుంబాలకు చేయూత! 🙏🌹 🌹 మహానేత వైఎస్సార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా 🌹 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత గౌరవ శ్రీ డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… ఆయన సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో… పలాస నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో అవసరంలో ఉన్న నాలుగు బాధిత కుటుంబాలకు దువ్వాడ శ్రీధర్ బాబా గారు ఆర్థిక చేయూత అందజేశారు. 1️⃣ పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2️⃣ వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3️⃣ వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4️⃣ మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 🙏 ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. 🌹 సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… 🌹 అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం
    1
    🌹🙏 మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తితో… నాలుగు బాధిత కుటుంబాలకు చేయూత! 🙏🌹

🌹 మహానేత వైఎస్సార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా 🌹

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత గౌరవ శ్రీ డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా…

ఆయన సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో…

పలాస నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో అవసరంలో ఉన్న నాలుగు బాధిత కుటుంబాలకు దువ్వాడ శ్రీధర్ బాబా గారు ఆర్థిక చేయూత అందజేశారు.

1️⃣ పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం
కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

2️⃣ వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం
కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

3️⃣ వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం
ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

4️⃣ మందస మండలం, లోహరిబంద గ్రామం
ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

🙏 ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

పేదల కష్టాల్లో తోడుగా నిలవడం…
బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం…
అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం…

ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి.

🌹 సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… 🌹
అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ.

— దువ్వాడ శ్రీధర్ బాబా
పలాస నియోజకవర్గం
    user_DUVVADA SRIDHAR BABA
    DUVVADA SRIDHAR BABA
    Lawyer పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.