Shuru
Apke Nagar Ki App…
Stv9: భోలే బాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం 2018లోనే ఈ భోలే బాబా టీటీడీలోకి రంగ ప్రవేశం చేసింది -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ #SaveTirumalaFromTDP #TDPFakeNewsFactory #TirupatiLaddu
Stv9 Press
Stv9: భోలే బాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం 2018లోనే ఈ భోలే బాబా టీటీడీలోకి రంగ ప్రవేశం చేసింది -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ #SaveTirumalaFromTDP #TDPFakeNewsFactory #TirupatiLaddu
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Stv9: భోలే బాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం 2018లోనే ఈ భోలే బాబా టీటీడీలోకి రంగ ప్రవేశం చేసింది -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ #SaveTirumalaFromTDP #TDPFakeNewsFactory #TirupatiLaddu1
- శ్రీకాళహస్తి పర్యటనలో నందమూరి కళ్యాణ్ రామ్1
- Post by N సూరి2
- నెల్లూరు నగరంలో మహానగరాలకు దీటుగా షి ఫిట్నెస్ స్టూడియో ఘనంగా ప్రారంభం.. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ సమీపంలో అంగరంగ వైభవంగా షి ఫిట్నెస్ స్టూడియో రూరల్ ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి కోటంరెడ్డి సుజాతరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. మహానగరాలలో మాత్రమే కనిపించేటటువంటి ఇటువంటి ఫిట్నెస్ స్టూడియోస్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామమని నిర్వాహకులు లక్ష్మీ దీపిక మరియు నరేంద్రాబాబు ను అభినందించారు. ప్రత్యేకంగా ప్రారంభోత్సవ సందర్భంగా ఫిట్నెస్ స్టూడియోలో చేరేవారికి ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున నెల్లూరు నగర ప్రజలు తమ ఫిట్నెస్ స్టూడియో కు విచ్చేసి తమ ఆఫర్లను వినియోగించుకోవాల్సిందిగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని నేతలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానిక వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.4
- నంబుల పూలకుంట తిమ్మమ్మ మర్రిమాను ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఎడాది శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటి అభివృద్ధి పనుల పై అధికారులతో పలు అంశాలను చర్చించారు.1
- Post by Paramesh Ratnagiri1
- Post by ఉంగరాల కార్తీక్1
- STV9: తిరుపతి లడ్డూ సువాసన భరితంగా ఉండటం కోసం 2018లో అదనంగా 87,750 కేజీల నెయ్యిని మూడుకోట్ల డెబ్భై ఐదు లక్షలతో కొనుగోలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో లడ్డూలు వాడే నెయ్యి కల్తీ జరిగినది అనడానికి ఈ కొనుగోలే సాక్ష్యం. అందుకే నెయ్యి కల్తీ విషయంలో 2014 నుండీ సీబీఐ ఎంక్వైరీ వేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా? -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్1