Shuru
Apke Nagar Ki App…
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా.... పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Syyed taher
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా.... పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- ఈ వీడియో మీలోని పవర్ని బయటకు తీసే ఒక చిన్న స్టార్ట్ మాత్రమే 💪 ఎప్పుడూ గెలవాలంటే మొదట నమ్మకం ఉండాలి. మీరు చేయగలరు. ఇప్పుడే ప్రారంభించండి!1
- హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరునికి హిందూ సోదరుల సన్మానం.. గుంటూరులో మతసామరస్యం వెళ్లి విరిసింది. హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆర్టీసీ శుభానికి హిందూ సోదరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు . హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆయన యాత్ర సుఖవంతంగా జరగాలని ప్రార్థన నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు1
- అమరావతి .. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారు జామున నాలుగు గంటలకు గణపతి కి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేపట్టారు.అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు ఈచర్ల బాలాజీ అమ్మవారిని అలంకరించారు. విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆర్యవైశ్య మహిళా మండలి వారు అమ్మవారు లలితా సహస్రనామం పూజలు నిర్వహించారు. అమ్మవారికి లక్ష మల్లెల అర్చన అత్యంత వైభవంగా ఆర్యవైశ్య మహిళలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు చేగు రాము సెక్రెటరీ పసుమర్తి సుబ్బారావు గౌరవ అధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు పులిపాటి పవన్ కుమార్ కొప్పురావూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.2
- Post by CHIYAAN1
- Post by Syambabu6
- ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించండి నన్నపనేని రాజకుమారి గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల వికాస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన చిన్న పిల్లల ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఒకసారి సందర్శించాలని మాజీ మహిళ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గుంటూరు ప్రజలను కోరారు. చిన్న పిల్లలు వేసిన కళ ఖండాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, మంచి సందేశం అందించే కళాఖండాలు ఇక్కడ ఉన్నాయని, ప్రజలు సందర్శించి చిన్నపిల్లలకు ప్రోత్సాహం అందించాలని ఆమె తెలియజేశారు.1