Shuru
Apke Nagar Ki App…
SC నాయకులు తరలి రావాలి
SS NEWS
SC నాయకులు తరలి రావాలి
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by SS NEWS1
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం శ్రీ పోతంశెట్టి పార్కు నందు నిర్వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కు మండపేట ఆశ్రమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కె. నిహారిక శివాని గ్రీన్ బెల్ట్, సిహెచ్.నవ్య గ్రీన్ బెల్ట్ జి.మీనాక్షి గ్రీన్ బెల్ట్ కె కౌశిక్,ఎల్లో బెల్ట్ కె.మాధవి ఎల్లో బెల్ట్ డి.సాత్విక్ గ్రీన్ బెల్ట్ సిహెచ్.హర్ష ఎల్లో బెల్ట్ టీ.నేహశ్రీరెడ్డి గ్రీన్ బెల్ట్ ఎం.పరిమళ గ్రీన్ బెల్ట్ ఎం. కెవిన్ గ్రీన్ బెల్ట్, కె తేజ గ్రీన్ టి తరుణ్ గ్రీన్ బెల్ట్ కె అఖిల్ ఎల్లోబెల్ట్, వి.వర్షిత ఎల్లో బెల్ట్ డి.వైష్ణవి గ్రీన్ బెల్ట్ సిహెచ్.మోక్ష ఎల్లో బెల్ట్ జి. షణ్ముఖి ఎల్లో బెల్ట్ పి.ష్రావ్య శ్రీ ఎల్లో బెల్ట్ ఎం. హర్షిత ఎల్లో బెల్ట్, షేక్. లాల్ ససాహిద్ గ్రీన్ బెల్ట్, షేక్. ఖాళీద్ హుస్సేన్ గ్రీణ్ బెల్ట్ ఎంపికైనట్టు ఆ స్కూల్ టైక్వాండో మాస్టర్ టి.అబ్బులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ యాండ్ర భాస్కర పద్మావతి ప్రిన్సిపాల్ యాండ్ర అవినాష్ స్కూల్ టీచర్స్ అభినందించారు.2
- Post by Syyed taher1
- గుంటూరు పశ్చిమ లో సమస్యలు అనేవి లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని MLA మాధవీ అన్నారు. నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవీ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.1
- Post by Venkata laxmi Kothapalli8
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరుకావడానికి భద్రాచలం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లకు సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘనస్వాగతం పలికారు.3
- 1 अप्रैल 2026 से बड़ा बदलाव! राशन कार्ड धारकों के लिए नई गाइडलाइन जारी 1 अप्रैल 2026 से देशभर में राशन कार्ड और आधार से जुड़े नियम बदल रहे हैं। सरकार ने अब सबके लिए आधार से ई-KYC (बायोमैट्रिक वेरिफिकेशन) अनिवार्य कर दिया है। जो भी परिवार ई-KYC नहीं कराएंगे, उनके राशन कार्ड निष्क्रिय या रद्द हो सकते हैं। नई व्यवस्था के तहत अप्रैल महीने से पात्र लाभार्थियों को 3 महीने का राशन एक साथ दिया जाएगा, जिससे लोगों को बार-बार लाइन में नहीं लगना पड़ेगा और वितरण में पारदर्शिता बनी रहे। जरूरी अलर्ट: अपने नजदीकी राशन केंद्र पर जाकर फिंगरप्रिंट/आधार वेरिफिकेशन जल्द पूरा करें। देर होने पर आपका कार्ड अस्थायी रूप से बंद हो सकता है। यह बदलाव सार्वजनिक वितरण प्रणाली (PDS) को और मजबूत और पारदर्शी बनाने के लिए किया गया है।1
- SC నాయకులు తరలి రావాలి1