logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏

1 hr ago
user_Adimlamganash
Adimlamganash
Farmer Ambajipeta, Konaseema•
1 hr ago

పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏

More news from Konaseema and nearby areas
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    1 hr ago
  • మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    1
    మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    5 hrs ago
  • Post by Srinivas Y
    1
    Post by Srinivas Y
    user_Srinivas Y
    Srinivas Y
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె విగత జీవిగా మారడాన్ని చూసి ఆమె కుటుంబం తల్లడిల్లింది. 10వ తరగతి విద్యార్థిని కుడిపూడి కరుణ (15) ముంగండ చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. దీంతో ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. నానమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే కరుణ మృతి చెందడం మిస్టరీగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.
    1
    అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె విగత జీవిగా మారడాన్ని చూసి ఆమె కుటుంబం తల్లడిల్లింది. 10వ తరగతి విద్యార్థిని కుడిపూడి కరుణ (15) ముంగండ చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. దీంతో ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. నానమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే కరుణ మృతి చెందడం మిస్టరీగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • *ఇబ్రహీంపట్నం ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20,* *ఇబ్రహీంపట్నం ఏ కాలనీ సమీపంలోని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో తిప్పలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలను చేత పట్టుకుని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.*
    1
    *ఇబ్రహీంపట్నం ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు*
*ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20,*
*ఇబ్రహీంపట్నం ఏ కాలనీ సమీపంలోని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో తిప్పలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలను చేత పట్టుకుని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.*
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు నగరం: గుంటూరు మార్కెట్ సెంటర్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే ఈ వ్యర్థాలు ఉండటం వల్ల దుర్వాసన వస్తోందని, దీనివల్ల మార్కెట్‌కు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ దుర్గంధం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
    1
    గుంటూరు నగరం:
గుంటూరు మార్కెట్ సెంటర్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే ఈ వ్యర్థాలు ఉండటం వల్ల దుర్వాసన వస్తోందని, దీనివల్ల మార్కెట్‌కు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ దుర్గంధం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • గుంటూరు మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాల విరామం తర్వాత జరిగిన మెడికల్ ఎగ్జిబిషన్‌కు 42,951 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తెలిపారు. సుందరాచారి అన్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 22న ముగుస్తుంది.
    1
    గుంటూరు మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాల విరామం తర్వాత జరిగిన మెడికల్ ఎగ్జిబిషన్‌కు 42,951 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తెలిపారు. సుందరాచారి అన్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 22న ముగుస్తుంది.
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.